logo

Adilabad: పురుగు మందు తాగి వ్యక్తి మృతి

బోథ్ మండలంలోని కుచులాపూర్ గ్రామానికి చెందిన కొత్తపల్లి చిన్నయ్య (59) గత కొన్ని రోజులుగా మద్యానికి బానిస అయ్యాడు. మంగళవారం మద్యం మత్తులో పురుగుల మందు తాగాడు. 

Published : 02 Jul 2024 18:47 IST

బోథ్: బోథ్ మండలంలోని కుచులాపూర్ గ్రామానికి చెందిన కొత్తపల్లి చిన్నయ్య (59) గత కొన్ని రోజులుగా మద్యానికి బానిస అయ్యాడు. మంగళవారం మద్యం మత్తులో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు బోథ్ సీహెచ్‌సీకి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని