Adilabad: వన మహోత్సవాన్ని విజయవంతం చేయండి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీఓ అబ్ధుల్ సమద్ అధికారులను ఆదేశించారు.
తానూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీఓ అబ్ధుల్ సమద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఉపాధి హామీ సిబ్బంది, గ్రామ పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల గ్రామీణులకు అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీఓ మోహన్ సింగ్, ఏపీఓ గంగాధర్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదనపు కోర్టు ప్రారంభోత్సవం
[ 05-07-2024]
జిల్లా కోర్టు ఆవరణలో రెండో అదనపు జూనియర్ సివిల్ కోర్టును హైకోర్టు జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ శరత్కుమార్ శనివారం ప్రారంభించనున్నారు. -
అధికారిక లాంఛనాలతో ఏఎస్ఐ అంత్యక్రియలు
[ 05-07-2024]
ఆదిలాబాద్ పట్టణం విద్యానగర్కు చెందిన యూనుస్ ఖాన్ అంత్యక్రియలు శుక్రవారం ప్రార్థనల అనంతరం స్థానిక ఈద్గా శ్మశాన వాటికలో అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. -
డిగ్రీ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు
[ 05-07-2024]
జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. -
దివ్యాంగుల ధర్నా
[ 05-07-2024]
వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. -
హాకీ పోటీలకు ఎంపిక
[ 05-07-2024]
జిల్లాకు చెందిన కొడప ప్రదీప్ కుమార్, వెట్టి సుదర్శన్ దక్షిణ భారత జాతీయ స్థాయి జూనియర్ హాకీ పోటీలకు ఎంపికయ్యారని జిల్లా హాకీ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.గోవర్ధన్ రెడ్డి, కె.పార్థసారథి తెలిపారు. -
జడ్పీ పాలక వర్గానికి సన్మానం
[ 05-07-2024]
జిల్లా పరిషత్ పాలక వర్గ సభ్యుల పదవీ కాలం ముగియడంతో శుక్రవారం జడ్పీ కార్యాలయంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. -
రిటైనింగ్ రూములు ప్రారంభం
[ 05-07-2024]
ప్రయాణికుల సౌకర్యార్థం ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో రిటైనింగ్ రూములను దక్షిణ మధ్య రైల్వే అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ ఎన్.సుబ్బారావు శుక్రవారం ప్రారంభించారు. -
వామపక్షాల ధర్నా
[ 05-07-2024]
సింగరేణి సంస్థకే బొగ్గు గనులను కేటాయించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేట్టారు. -
డెంగీ వ్యాధి నివారణ అవగాహన ర్యాలీ
[ 05-07-2024]
వర్షాకాలం నేపథ్యంలో కాలానుగుణ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు పాటించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డీఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్ సూచించారు. -
ఇక ఉద్యోగుల బదిలీల సందడి
[ 05-07-2024]
జిల్లా స్థాయి ఉద్యోగుల బదిలీ ప్రక్రియంతా కలెక్టరేట్ వేదికగా జరగనున్నాయి. పాలనాధికారి ఛైర్మన్గా, ఆయా శాఖల అధిపతులు కన్వీనర్లుగా వ్యవహరిస్తారు. -
అడుగుకో గుంత.. ప్రాణాలకు లేదు భరోసా!
[ 05-07-2024]
రహదారులు బాగుంటేనే రవాణా సాఫీగా సాగుతుంది. ప్రమాదాలు జరగవు. జాతీయ రహదారి 44 పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. జాతీయ రహదారిపైకి వెళితే సురక్షితంగా తిరిగొస్తారనే నమ్మకం లేదు. -
ప్రొటోకాల్ రగడ.. నేతల గడబిడ
[ 05-07-2024]
‘ మంత్రి పాల్గొనే కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించడం లేదని, ప్రభుత్వ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ జెండాలను పెడుతున్నారని, పదవులు లేకున్నా.. ఆ పార్టీ నాయకులు విశ్వప్రసాద్ (డీసీసీ అధ్యక్షుడు), అజ్మీరా శ్యాంనాయక్ (నియోజకవర్గ ఇన్ఛార్జి) మంత్రి పర్యటన షెడ్యూల్ను పాలనాధికారి సమక్షంలో తయారు చేస్తున్నారని’.. ఎమ్మెల్యే కోవ లక్ష్మి తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. -
గుట్కాపై ఉక్కుపాదం!
[ 05-07-2024]
నిషేధిత గుట్కా, తంబాకు రవాణా, విక్రయాలపై జిల్లా పోలీసు యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. -
కోటాను కోట్లు.. నీరందక పాట్లు
[ 05-07-2024]
రూ. కోట్ల వ్యయంతో చేపట్టిన ఎత్తిపోతల పథకాలు నిరుపయోగంగా మారాయి. అసంపూర్తి పనులు, నిర్వహణలోపం, మరమ్మతుల కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. -
సరిహద్దు వివాదం.. ప్రగతికి ఆటంకం
[ 05-07-2024]
రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సరిహద్దు భూముల వివాదాలతో జిల్లా ప్రగతికి ఆటంకంగా మారింది. బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల నుంచి వివిధ గ్రామాలకు వెళ్లడానికి గతంలో అటవీ ప్రాంతం నుంచి రహదారులు నిర్మించారు. -
చీకట్లో బాధితులు.. రెండు గంటలు అవస్థలు
[ 05-07-2024]
మంచిర్యాలలోని మాతా, శిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో బుధవారం అర్ధరాత్రి విద్యుత్తు సరఫరాలో అంతరాయం గందరగోళాన్ని సృష్టించింది. -
అతిక్రమిస్తే.. తప్పదు మూల్యం
[ 05-07-2024]
మైనర్లు(18 సంవత్సరాల్లోపు బాలబాలికలు) వాహనం నడపడం ప్రస్తుతం పరిపాటిగా మారింది. తమ పిల్లలు వాహనం నడిపేస్తున్నారన్న ఆనందమో, ఏదైనా సందర్భంలో పనులు సులభంగా చేసుకొచ్చేస్తారన్న ధీమానో.. తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు సైతం వీరిని ప్రోత్సహిస్తున్నారు. -
ఏడు సవాళ్లు.. అధిగమిస్తేనే అవకాశాలు
[ 05-07-2024]
క్రీడలను కెరీర్గా మల్చుకోవాలనుకుంటున్న విద్యార్థులను తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, హకీంపేట క్రీడా పాఠశాలలు ఆహ్వానిస్తున్నాయి. -
‘భోజనం’.. జర పైలం!
[ 05-07-2024]
ఇంట్లో ఒకరిద్దరికి వంట చేయడం సులువే. వంట గదిని శుభ్రంగా ఉంచడం ఇబ్బందేమీ కాదు. కానీ వందల మందికి వంట చేయాలంటే కాస్త కష్టంగానే ఉంటుంది. -
ఖరీదైన వైద్యం.. అందితేనే వ్యాధి నయం
[ 05-07-2024]
తమ ఇంట తొలి సంతానంగా కొడుకు జన్మించినందుకు ఆనందపడ్డారు. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. -
బస్సులో గుండెపోటుతో ఏఎస్ఐ మృతి
[ 05-07-2024]
నాన్ బెయిలబుల్ వారెంట్ కేసులో నిందితుడి కోసం వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు వస్తున్న సీఐడీ ఏఎస్ఐ సెట్విన్ బస్సులో గుండెపోటుతో మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో కృష్ణుడిగా మహేశ్బాబు: నాగ్ అశ్విన్ సమాధానమేంటంటే?
-
ఎమ్మెల్సీలుగా సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక
-
30 ఏళ్లుగా ఒక్క చీరా కొనుక్కోలేదు.. సుధామూర్తి ఆసక్తికర సంగతులు
-
మీ ఆగ్రహం నన్ను తాకింది: ప్రధానిగా చివరి ప్రసంగంలో రిషి సునాక్ భావోద్వేగం
-
రివ్యూ: వెబ్సిరీస్: మీర్జాపూర్ సీజన్-3.. క్రైమ్, యాక్షన్ సిరీస్-3 మెప్పించిందా?
-
డెవిల్ను నియంత్రించాం.. ఇకపై ఎవరికీ ఇబ్బంది ఉండదు: చంద్రబాబు