logo

గంగపుత్ర శివాలయంలో మహా అన్నదానం

జిల్లా కేంద్రంలోని గంగపుత్ర శివాలయంలో సోమవారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Published : 01 Jul 2024 12:54 IST

ఆదిలాబాద్ సాంస్కృతికం: జిల్లా కేంద్రంలోని గంగపుత్ర శివాలయంలో సోమవారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దాత చల్లూరి లక్ష్మణ్, ఆయన కుటుంబ సభ్యులు స్వయంగా భక్తులకు భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిన్న రాములు, కుమ్మరి కృష్ణ, సభ్యులు తోకల కిరణ్, చిట్ల ప్రవీణ్, కుమ్మరి ప్రశాంత్, తోకల సంజీవ్, రమేష్, నర్సిములు, వార్డు కౌన్సిలర్ సోమ స్వప్న, సోమ రవి, గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బొంపల్లి భూమన్న, మేకల అశోక్ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు