Adilabad: మాజీ మంత్రి జన్మదిన వేడుకలు
మాజీ మంత్రి జోగు రామన్న జన్మదిన వేడుకలను రిమ్స్లో ఘనంగా నిర్వహించారు.
ఎదులాపురం: మాజీ మంత్రి జోగు రామన్న జన్మదిన వేడుకలను రిమ్స్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సామాజిక కార్యక్రమాల అనంతరం రిమ్స్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. రోగులతో జోగురామన్న మాట్లాడుతూ.. వాళ్లకు అందుతున్న వైద్యం తీరును అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి పర్యవేక్షకుడు అశోక్, భారాస నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
[ 06-07-2024]
మహారాష్ట్రలోని పటాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
వైద్యుల నియామకానికి 10న ఇంటర్వ్యూలు
[ 06-07-2024]
ప్రధానమంత్రి జన్ మన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో సంచార వైద్య బృందాల్లో పనిచేసేందుకు ఏడుగురు వైద్యులు, జిల్లా జైలులో పనిచేసేందుకు ఒక వైద్యాధికారినిని నియమిస్తున్నట్లు డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. -
ఉజ్వల భవితకు బాటలు వేయాలి
[ 06-07-2024]
విద్యార్థుల ఉజ్వల భవితకు బాట వేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ గురుకుల ఉపాధ్యాయులకు సూచించారు. -
అంగన్వాడీల ఆందోళన
[ 06-07-2024]
అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఆందోళన బాట పట్టారు. ఇందులో భాగంగా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. -
ముఖర్జీ సేవలు మరువలేనివి
[ 06-07-2024]
స్వాతంత్ర్య సమరయోధుడు, జన సంఘ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని తానూరు భాజపా మండలాధ్యక్షుడు యాతాలం చిన్నారెడ్డి అన్నారు. -
మహనీయులకు ఘన నివాళి
[ 06-07-2024]
స్వాతంత్ర్య సమరయోధుడు, జనసంఘ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డా.శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి, భారత మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ వర్ధంతిని శనివారం తానూరు వాగ్దేవి పాఠశాలలో నిర్వహించారు. -
నిజాయితీ చాటుకున్న యువకుడు
[ 06-07-2024]
టైగర్ గ్రూప్నకు చెందిన సాహిల్ ససానే అనే యువకుడు బాధితుడు పోగొట్టుకున్న పర్స్ను అతనికి అందజేసి నిజాయితీ చాటుకున్నాడు. -
మొక్కలు నాటిన ఎమ్మెల్యే
[ 06-07-2024]
ప్రకృతిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. -
పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
[ 06-07-2024]
బోథ్ మండలంలోని మార్లపెల్లికి చెందిన సంపెంగల భోజన్న (71) శనివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగు మందు తాగాడు. -
జూనియర్ సివిల్ కోర్టు ప్రారంభం
[ 06-07-2024]
ఆదిలాబాద్ కోర్టు ఆవరణలో రెండో అదనపు జిల్లా జూనియర్ సివిల్ కోర్టును హైకోర్టు జడ్జి జస్టిస్ శరత్ ప్రారంభించారు. -
ఉచిత యోగ శిక్షణ తరగతులు
[ 06-07-2024]
జిల్లా కేంద్రంలోని పతంజలి యోగా శిక్షణ కేంద్రంలో ఈనెల 7 నుంచి 21వ తేదీ వరకు పక్షం రోజుల పాటు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉచిత యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు యోగా గురువు పి.తిరుపతిరెడ్డి తెలిపారు. -
టూ టౌన్ సీఐగా కరుణాకర్ రావు
[ 06-07-2024]
ఆదిలాబాద్ రెండో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐగా సీహెచ్ కరుణాకర్ రావు శనివారం బాధ్యతలు చేపట్టారు. -
డయాలసిస్ సేవలు సద్వినియోగం చేసుకోవాలి
[ 06-07-2024]
డయాలసిస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రిమ్స్ సంచాలకుడు రాథోడ్ జైసింగ్ సూచించారు. -
ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం కౌన్సెలింగ్
[ 06-07-2024]
ఆదిలాబాద్లోని సంజయ్ గాంధీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల హెల్ప్లైన్ కౌన్సెలింగ్ కేంద్రంలో ముందుగా స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులకు శనివారం ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభమైంది. -
అంబులెన్స్ సేవలు ప్రారంభించిన ఎమ్మెల్యే
[ 06-07-2024]
జిల్లా కేంద్రంలో శనివారం ఆదిత్య ఖండేష్కర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరై అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. -
కోర్టు ఆవరణలో మొక్కలు నాటిన జస్టిస్ శరత్
[ 06-07-2024]
హైకోర్టు జడ్జి, జిల్లా కోర్టుల పరిపాలనాధికారి జస్టిస్ శరత్.. కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. -
ఎస్బీఐ ఏటీఎంలో మంటలు
[ 06-07-2024]
పట్టణంలోని టీచర్స్ కాలనీలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో శనివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. -
ముందు మెరుపులు.. వెనుక మరకలు
[ 06-07-2024]
ముందు నుంచి చూసి భవన సముదాయం పూర్తయిందని సంతోషపడి లోనికి వెళ్తే ఇంకా పనులు పూర్తికాని విషయం తెలుస్తుంది. భీంపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయ పరిస్థితి ఇది. -
ఆంగ్ల మాధ్యమానికి అవాంతరాలు
[ 06-07-2024]
భుక్తాపూర్లోని అంగన్వాడీలో ఇరుకైన ఈ గదిలోనే విద్యాబోధన చేస్తున్నారు. ఈ కేంద్రానికి ఆయా లేకపోవటంతో టీచరే పిల్లలను కేంద్రానికి తీసుకురావటం, వారికి మధ్యాహ్న భోజనంచేసి పెట్టడం, సమావేశాలకు వెళ్లటం, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సర్వేలు చేయాల్సి వస్తోంది. -
గుంపులుగా కోతులు.. ప్రజలకు వెతలు
[ 06-07-2024]
జిల్లాలో కోతుల బెడదకు ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లోకి చొరబడి దాడులకు పాల్పడుతున్నాయి. -
పుర క్యాంపు రాజకీయాలు షురూ
[ 06-07-2024]
ఆదిలాబాద్లో క్యాంపు రాజకీయాలు ఆరంభమయ్యాయి. ఓ పక్క కాంగ్రెస్ పార్టీ భారాస కౌన్సిలర్లకు గాలం వేస్తూ తమ పార్టీలో చేర్చుకుంటుండగా మరోపక్క ఎదుటి పక్షం సైతం దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. -
అమ్మకు ఆపద.. ఎన్నేళ్లయినా తీరదా..?
[ 06-07-2024]
‘ఓ వైపు ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నది. మరోవైపు పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణి పడవలో ప్రయాణం.. కింద సుడులు తిరుగుతున్న నీళ్లు. -
శిరస్త్రాణంపై నిర్లక్ష్యం.. మూల్యం ప్రాణం
[ 06-07-2024]
ద్విచక్ర వాహనం నడిపే ప్రతి చోదకుడు ఇంటి నుంచి బయటకి వెళ్లే క్రమంలోనే విధిగా శిరస్త్రాణం ధరించి ప్రయాణించాలి. -
రెండు రోజులకో ఆత్మహత్య
[ 06-07-2024]
భర్త ఇంటికి తాగొచ్చి గొడవ పడుతున్నాడనే కారణంతో.. కాగజ్నగర్ మండలం గజ్జిగూడ గ్రామానికి చెందిన ముగ్గురు కూతుళ్లతో కలిసి భార్య ఒకేసారి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. -
నీరున్నా ఎత్తిపోయవు!
[ 06-07-2024]
జిల్లాలో నీటి వనరులకు కొదువలేదు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా బోరుబావులపై ఆధారపడి పంటలు సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తారు. వీటితోపాటు ఎత్తిపోతల పథకాల కింద వేలాది ఎకరాలకు సాగు నీరు అందించాలని నిర్ణయించి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 40 నిర్మించారు. -
ఆరోగ్య మహిళ.. కావాలి మరింత శ్రద్ధ
[ 06-07-2024]
ప్రత్యేక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రతి మంగళవారం మహిళా వైద్యులు, సిబ్బందితో ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. -
బది‘లీలలు’ఇన్నిన్ని కాదయా..!
[ 06-07-2024]
ఉపాధ్యాయ బదిలీలు.. సుదీర్ఘకాలంగా ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సందర్భమిది. ప్రక్రియ అంతా పారదర్శకంగా ఉండాలని, అందరికీ న్యాయం జరగాలని పదేపదే అభ్యర్థించారు. -
మైనర్ డ్రైవింగ్.. యజమానిపై కేసు
[ 06-07-2024]
నిబంధనలకు విరుద్ధంగా మైనర్కు వాహనం ఇచ్చిన యజమానిపై పట్టణ పోలీసులు కేసు నమోదుచేశారు. సీఐ ప్రవీణ్కుమార్ కథనం ప్రకారం.