logo

Adilabad: మాజీ మంత్రి జన్మదిన వేడుకలు

మాజీ మంత్రి జోగు రామన్న జన్మదిన వేడుకలను రిమ్స్‌లో ఘనంగా నిర్వహించారు.

Published : 04 Jul 2024 15:45 IST

ఎదులాపురం: మాజీ మంత్రి జోగు రామన్న జన్మదిన వేడుకలను రిమ్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సామాజిక కార్యక్రమాల అనంతరం రిమ్స్‌లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. రోగులతో జోగురామన్న మాట్లాడుతూ.. వాళ్లకు అందుతున్న వైద్యం తీరును అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి పర్యవేక్షకుడు అశోక్, భారాస నాయకులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని