Adilabad: సేవలతోనే గుర్తింపు
ఉద్యోగులు ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తేనే వారు కలకాలం గుర్తుంచుకుంటారని జిల్లా అదనపు పాలనాధికారి శ్యామలాదేవి, డీఎంహెచ్ఓ రాథోడ్ నరేందర్ సూచించారు.
ఎదులాపురం: ఉద్యోగులు ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తేనే వారు కలకాలం గుర్తుంచుకుంటారని జిల్లా అదనపు పాలనాధికారి శ్యామలాదేవి, డీఎంహెచ్ఓ రాథోడ్ నరేందర్ సూచించారు. వైద్యశాఖలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేసి పదవీ విరమణ పొందిన రాథోడ్ బాబులాల్-సుశీల దంపతులను స్థానిక విద్యుత్ తరంగిణి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పదవీ విరమణ మహోత్సవంలో పలువురు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వ్యవస్థాపకుడిగా బాబూలాల్ అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జెడ్పీ ఛైర్మన్ రాథోడ్ జనార్దన్, ఆర్డీఓ రమేష్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాథోడ్ జైసింగ్, డిప్యూటీ డీఎంహెచ్వో సాధన, అదనపు డీఎంహెచ్వో కుడ్మెత మనోహర్, మెడికల్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేషన్ బియ్యం పట్టివేత
[ 02-07-2024]
ఆదిలాబాద్ పట్టణం తిర్పల్లిలోని ఓ గోడౌన్లో నిల్వ ఉంచిన దాదాపు వంద క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మంగళవారం టూటౌన్ పోలీసులు పట్టుకున్నారు. -
ఆర్ఎంపీ క్లినిక్లకు జరిమానా
[ 02-07-2024]
అర్హతకు మించి చికిత్సలు అందిస్తున్న ఆర్ఎంపీల దవాఖానాలకు వైద్యశాఖ తనిఖీ బృందం జరిమానాలు విధించింది. -
వన మహోత్సవాన్ని విజయవంతం చేయండి
[ 02-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీఓ అబ్ధుల్ సమద్ అధికారులను ఆదేశించారు. -
పురుగు మందు తాగి వ్యక్తి మృతి
[ 02-07-2024]
బోథ్ మండలంలోని కుచులాపూర్ గ్రామానికి చెందిన కొత్తపల్లి చిన్నయ్య (59) గత కొన్ని రోజులుగా మద్యానికి బానిస అయ్యాడు. మంగళవారం మద్యం మత్తులో పురుగుల మందు తాగాడు. -
మాజీ ఎంపీ కుటుంబ సభ్యులకు పరామర్శ
[ 02-07-2024]
అదిలాబాద్ జిల్లా మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ కుటుంబాన్ని భాజపా ఎమ్మెల్యే పాయల శంకర్ మంగళవారం ఉట్నూరులో పరామర్శించారు. -
నూతన కార్యవర్గం ఎన్నిక
[ 02-07-2024]
నాయీ బ్రాహ్మణ సేవా సంఘం పట్టణ అధ్యక్షుడిని మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలోని బీసీ సంఘం భవనంలో ఎన్నుకున్నారు. -
అంగన్వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి
[ 02-07-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల మేరకు అంగన్వాడీలకు రూ.2 లక్షలు, ఆయాలకు రూ.లక్ష రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి.జయలక్ష్మి డిమాండ్ చేశారు. -
మెగా డీఎస్సీ కోసం ఏబీవీపీ ఆందోళన
[ 02-07-2024]
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అక్షయ్, జిల్లా హాస్టల్ కన్వీనర్ మాడవార్ హరీష్ రెడ్డి డిమాండ్ చేశారు. -
ధర్నాను విజయవంతం చేయాలి
[ 02-07-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కల్లేపల్లి ప్రేమ్ రాజ్ డిమాండ్ చేశారు. -
మొక్కలు నాటి సంరక్షించాలి
[ 02-07-2024]
మొక్కలను నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యత సైతం తీసుకోవాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ సూచించారు. -
పుస్తకాల ఆవిష్కరణ
[ 02-07-2024]
ఒకటి, రెండు తరగతుల కోసం “రూం టూ రీడ్ ఇండియా ట్రస్ట్” రూపొందించిన డీకోడబుల్ టెక్ట్స్ బుక్స్ను జిల్లా పాలనాధికారి రాజర్షి షా క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. -
భారీగా ఎస్జీటీల స్థానచలనం
[ 02-07-2024]
జిల్లాలో ఉపాధ్యాయ బదిలీలు భారీగా జరిగాయి. సోమవారం మొత్తం 812 మంది ఉపాధ్యాయులకు స్థానచలనం కల్పిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
విపత్తుల నివారణదళం.. సన్నద్ధం
[ 02-07-2024]
జిల్లాలో ఎక్కడైనా ప్రకృతి విపత్తులు ఏర్పడితే సహాయక చర్యల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ బాధలు ఎక్కువ. భారీ వర్షాల్లో ఎవరైనా చిక్కుకుంటే అంతే సంగతులు. కేంద్ర రక్షణ బృందాలు రావాలంటే ఆలస్యమౌతుంది. -
రైతు నేస్తం.. సాంకేతిక ఫలం
[ 02-07-2024]
జిల్లాల్లో నిర్మించిన రైతు వేదికల్లో రైతులకు సలహాలు, సూచనలు అందించేందుకు వీలుగా దృశ్యశ్రవణ పరికరాలను బిగించి రైతు నేస్తం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. -
హరితవనంలో గంజాయి మొక్క
[ 02-07-2024]
పట్టణ ప్రాంతీయ ఆసుపత్రి ఆవరణలో హరితహారంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి చెట్లుగా ఎదిగాయి. హరితవనాన్ని తలపిస్తున్న చెట్ల మధ్య ఓ గంజాయి మొక్క కూడా ఏపుగా 10 అడుగుల ఎత్తు పెరిగింది. -
అమ్మకు కానుక.. అవనికి వేడుక
[ 02-07-2024]
పర్యావరణ పరిరక్షణ కోసం అటవీ విసీˆ్తర్ణం పెంపుపై ప్రతిఒక్కరూ దృష్టి సారించాలి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నా మాతృమూర్తి జ్ఞాపకార్థం ఒక మొక్కను నాటడం ఆనందంగా ఉంది. -
బదిలీలకు హేతుబద్ధీకరణ ముడి!
[ 02-07-2024]
బదిలీ ఆర్డర్లు చేతికి అందినా పాత స్థానం నుంచి విడుదలై కొత్త చోటికి వెళ్లలేని పరిస్థితి. ఎంతో కాలం తర్వాత కోరుకున్న చోటికి బదిలీ జరిగిందన్న సంతోషం లేకుండా పోయింది. -
ఇంటి నంబర్లు రావు.. రిజిస్ట్రేషన్లు కావు
[ 02-07-2024]
పంచాయతీ నుంచి పురపాలికగా ప్రకటించిన అనంతరం దస్త్రాల బదలాయింపు, డిజిటల్ కీ రాకపోవడంతో.. ఆసిఫాబాద్ పట్టణంలో పురపాలన నిలిచిపోయింది. -
తాగుడికి బానిసైన భర్త..
[ 02-07-2024]
రోజూ తాగొచ్చి గొడవ చేసే భర్తతో.. ఆ ఇల్లాలు, సంతానం అనేక అవస్థలు పడుతున్నారు. గతంలో అతను హత్యాయత్నం చేసిన ఘటనలో నమోదైన కేసులో జైలుకు వెళ్లాడు. -
కొత్త చట్టాలతో సత్వర న్యాయం
[ 02-07-2024]
జిల్లాలో నేరాలను నియంత్రిస్తూ ప్రజలకు పూర్తి భద్రత కల్పిస్తామని మంచిర్యాల డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు ఎ.భాస్కర్ పేర్కొన్నారు. -
వందేభారత్ నిలపాలని రైల్వేబోర్డు ఛైర్పర్సన్కు వినతి
[ 02-07-2024]
హైదరాబాద్ నుంచి నాగ్పూర్కు వెళ్లే వందేభారత్ సూపర్ఫాస్ట్ రైలును మంచిర్యాలలో నిలపాలని కోరుతూ రైల్వే బోర్డు ఛైర్పర్సన్ జయవర్మసిన్హాకు భాజపా నాయకులు వినతిపత్రం అందజేశారు. -
పిల్లలతో వెట్టిచాకిరి చేయిస్తే క్రిమినల్ కేసులు
[ 02-07-2024]
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని రామగుండం పోలీసు కమిషనర్ శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
జీఎస్టీలో ఉత్తమ పురస్కారం
[ 02-07-2024]
జీఎస్టీ దినోత్సవం పురస్కరించుకుని ఆలిండియా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 28 మంది జీఎస్టీ ఇన్స్పెక్టర్లను ఎంపిక చేశారు. -
అమల్లోకి కొత్త చట్టాలు
[ 02-07-2024]
భారత ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన నేర, న్యాయ చట్టాలు-2023 సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. -
నకిలీ విత్తనాల కేసులో ముగిసిన పోలీసు కస్టడీ
[ 02-07-2024]
నకిలీ పత్తి విత్తనాల కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు నాలుగు రోజుల కిందట విచారణ నిమిత్తం పోలీసు కస్టడీకి తీసుకోగా గడువు పూర్తవ్వటంతో సోమవారం తిరిగి కోర్టులో ప్రవేశ పెట్టారు. -
ఏసీ గదులు వీడి గ్రామాల్లో తిరగండి
[ 02-07-2024]
‘అధికారులు కార్యాలయాల్లో ఏసీ గదుల్లో కూర్చునే బదులు గ్రామాలు తిరిగి ప్రజా సమస్యలు పరిష్కరించాలి. ప్రజాప్రతినిధులం మేం అయిదేళ్లు మాత్రమే ఉంటే.. మీరు జీవితకాలం వివిధ హోదాల్లో ప్రజల మధ్యనే ఉండి విధులు నిర్వహిస్తారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట.. 116కి చేరిన మృతుల సంఖ్య
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పుణె శివారులో ఘోర ప్రమాదం.. తెలంగాణకు చెందిన ఐదుగురి దుర్మరణం
-
కాంటాక్టుల్లో పాస్వర్డులు.. ఇతరులతో షేరింగ్లు.. ఇదీ మన గోప్యత తీరు!
-
షారుక్ ఖాన్కు అరుదైన గౌరవం.. తొలి భారతీయ నటుడిగా
-
ఎవరీ ‘భోలే బాబా’..? హాథ్రస్ తొక్కిసలాటకు కారణమేంటి?