Adilabad: ఆర్ఎంపీ క్లినిక్లకు జరిమానా
అర్హతకు మించి చికిత్సలు అందిస్తున్న ఆర్ఎంపీల దవాఖానాలకు వైద్యశాఖ తనిఖీ బృందం జరిమానాలు విధించింది.
ఎదులాపురం: అర్హతకు మించి చికిత్సలు అందిస్తున్న ఆర్ఎంపీల దవాఖానాలకు వైద్యశాఖ తనిఖీ బృందం జరిమానాలు విధించింది. స్థానిక శివాజీ కూడలిలో ఆర్ఎంపీ వైద్యులు సంజయ్ క్లినిక్, బాలాజీ క్లినిక్ ఏర్పాటు చేసి పెద్దపెద్ద బోర్డులు వేశారు. ఆ బోర్డులపై ఆర్ఎంపీ వైద్యులు అని కూడా రాయకుండానే ఆస్పత్రుల్లో బెడ్లు కూడా ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న వైద్యశాఖ తనిఖీ బృందం సభ్యులు పి.వెంకటరెడ్డి, రాంప్రసాద్ ఆ ఆసుపత్రులను తనిఖీ చేసి ఒక్కొక్కరికి రూ.5 వేలు చొప్పున జరిమానాలు విధించారు. అంతే కాకుండా తఖీదులు కూడా జారీ చేశారు. నిబంధనలు పాటించకపోతే సీజ్ చేస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డెంగీ వ్యాధి నివారణ అవగాహన ర్యాలీ
[ 05-07-2024]
వర్షాకాలం నేపథ్యంలో కాలానుగుణ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు పాటించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డీఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్ సూచించారు. -
ఇక ఉద్యోగుల బదిలీల సందడి
[ 05-07-2024]
జిల్లా స్థాయి ఉద్యోగుల బదిలీ ప్రక్రియంతా కలెక్టరేట్ వేదికగా జరగనున్నాయి. పాలనాధికారి ఛైర్మన్గా, ఆయా శాఖల అధిపతులు కన్వీనర్లుగా వ్యవహరిస్తారు. -
అడుగుకో గుంత.. ప్రాణాలకు లేదు భరోసా!
[ 05-07-2024]
రహదారులు బాగుంటేనే రవాణా సాఫీగా సాగుతుంది. ప్రమాదాలు జరగవు. జాతీయ రహదారి 44 పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. జాతీయ రహదారిపైకి వెళితే సురక్షితంగా తిరిగొస్తారనే నమ్మకం లేదు. -
ప్రొటోకాల్ రగడ.. నేతల గడబిడ
[ 05-07-2024]
‘ మంత్రి పాల్గొనే కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించడం లేదని, ప్రభుత్వ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ జెండాలను పెడుతున్నారని, పదవులు లేకున్నా.. ఆ పార్టీ నాయకులు విశ్వప్రసాద్ (డీసీసీ అధ్యక్షుడు), అజ్మీరా శ్యాంనాయక్ (నియోజకవర్గ ఇన్ఛార్జి) మంత్రి పర్యటన షెడ్యూల్ను పాలనాధికారి సమక్షంలో తయారు చేస్తున్నారని’.. ఎమ్మెల్యే కోవ లక్ష్మి తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. -
గుట్కాపై ఉక్కుపాదం!
[ 05-07-2024]
నిషేధిత గుట్కా, తంబాకు రవాణా, విక్రయాలపై జిల్లా పోలీసు యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. -
కోటాను కోట్లు.. నీరందక పాట్లు
[ 05-07-2024]
రూ. కోట్ల వ్యయంతో చేపట్టిన ఎత్తిపోతల పథకాలు నిరుపయోగంగా మారాయి. అసంపూర్తి పనులు, నిర్వహణలోపం, మరమ్మతుల కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. -
సరిహద్దు వివాదం.. ప్రగతికి ఆటంకం
[ 05-07-2024]
రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సరిహద్దు భూముల వివాదాలతో జిల్లా ప్రగతికి ఆటంకంగా మారింది. బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల నుంచి వివిధ గ్రామాలకు వెళ్లడానికి గతంలో అటవీ ప్రాంతం నుంచి రహదారులు నిర్మించారు. -
చీకట్లో బాధితులు.. రెండు గంటలు అవస్థలు
[ 05-07-2024]
మంచిర్యాలలోని మాతా, శిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో బుధవారం అర్ధరాత్రి విద్యుత్తు సరఫరాలో అంతరాయం గందరగోళాన్ని సృష్టించింది. -
అతిక్రమిస్తే.. తప్పదు మూల్యం
[ 05-07-2024]
మైనర్లు(18 సంవత్సరాల్లోపు బాలబాలికలు) వాహనం నడపడం ప్రస్తుతం పరిపాటిగా మారింది. తమ పిల్లలు వాహనం నడిపేస్తున్నారన్న ఆనందమో, ఏదైనా సందర్భంలో పనులు సులభంగా చేసుకొచ్చేస్తారన్న ధీమానో.. తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు సైతం వీరిని ప్రోత్సహిస్తున్నారు. -
ఏడు సవాళ్లు.. అధిగమిస్తేనే అవకాశాలు
[ 05-07-2024]
క్రీడలను కెరీర్గా మల్చుకోవాలనుకుంటున్న విద్యార్థులను తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, హకీంపేట క్రీడా పాఠశాలలు ఆహ్వానిస్తున్నాయి. -
‘భోజనం’.. జర పైలం!
[ 05-07-2024]
ఇంట్లో ఒకరిద్దరికి వంట చేయడం సులువే. వంట గదిని శుభ్రంగా ఉంచడం ఇబ్బందేమీ కాదు. కానీ వందల మందికి వంట చేయాలంటే కాస్త కష్టంగానే ఉంటుంది. -
ఖరీదైన వైద్యం.. అందితేనే వ్యాధి నయం
[ 05-07-2024]
తమ ఇంట తొలి సంతానంగా కొడుకు జన్మించినందుకు ఆనందపడ్డారు. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. -
బస్సులో గుండెపోటుతో ఏఎస్ఐ మృతి
[ 05-07-2024]
నాన్ బెయిలబుల్ వారెంట్ కేసులో నిందితుడి కోసం వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు వస్తున్న సీఐడీ ఏఎస్ఐ సెట్విన్ బస్సులో గుండెపోటుతో మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎయిర్పోర్టులో గ్యాస్ లీక్.. 39 మందికి అస్వస్థత
-
యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తుల ఓటమి
-
నేనిప్పుడే మొదలుపెట్టా.. రిటైర్మెంట్పై బుమ్రా స్పందన ఇదే..
-
‘అదానీ’పై హిండెన్బర్గ్ ఆరోపణల్లో చైనా హస్తం?.. మహేశ్ జెఠ్మలానీ సంచలన ఆరోపణలు!
-
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
-
‘మీర్జాపూర్’ ఎంతో ప్రేక్షకాదరణ పొందింది.. వాటిని పట్టించుకోవద్దు: విజయ్ వర్మ