పుస్తకాల ఆవిష్కరణ
ఒకటి, రెండు తరగతుల కోసం “రూం టూ రీడ్ ఇండియా ట్రస్ట్” రూపొందించిన డీకోడబుల్ టెక్ట్స్ బుక్స్ను జిల్లా పాలనాధికారి రాజర్షి షా క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఆదిలాబాద్ కలెక్టరేట్: ఒకటి, రెండు తరగతుల కోసం “రూం టూ రీడ్ ఇండియా ట్రస్ట్” రూపొందించిన డీకోడబుల్ టెక్ట్స్ బుక్స్ను జిల్లా పాలనాధికారి రాజర్షి షా క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. రూం టూ రీడ్ ఇండియా రాష్ట్ర మేనేజర్ నరసింహా చారి గత సంవత్సరంలో నిర్వహించిన కార్యక్రమాలను వివరించారు. ఈ విద్యా సంవత్సరంలో చేయబోయే కార్యక్రమాల నివేదికను అందజేశారు. వచ్చే నెలలో రూం టూ రీడ్ సంస్థ రూపొందించిన మాడల్ లైబ్రరీల ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. విద్యాశాఖ ఎ.ఎమ్.ఒ శ్రీకాంత్ గౌడ్, రూం టు రీడ్ రాష్ట్ర ప్రతినిధి ఎస్. ప్రవీణ్, ప్రాజెక్టు అధికారి టి.నితిన్, జిల్లా కోఆర్డినేటర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మట్టి పరీక్షకు మరో విధానం
[ 03-07-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు నేల ఆరోగ్య కార్డు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందులో భాగంగా ఈ సీజన్లో జిల్లాకు ఒక మండలాన్ని ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా మట్టి నమూనాలను సేకరించడంతోపాటు వాటి ఫలితాలను రైతులకు అందించాలని ఆదేశాలు జారీ చేశాయి. -
కొత్త చట్టాలతో బాధితులకు మేలు
[ 03-07-2024]
దేశ న్యాయ వ్యవస్థలో నూతన చట్టాల అధ్యాయం ప్రారంభమైంది. ఇందులో ఎఫ్ఐఆర్, ఈఎఫ్ఐఆర్ కీలకం. -
ప్లాస్టిక్ రహితంగా పట్టణ రైతుబజార్
[ 03-07-2024]
సాధారణంగా కూరగాయలకు వెళ్తే చాలా మంది ఖాళీ చేతులతో వెళ్తుంటారు. ఆదిలాబాద్ రైతు బజారులో మాత్రం ఇంటి నుంచి వెళ్లేటప్పుడే చేతిలో సంచి పట్టుకొని బయలుదేరుతారు. -
అరకొర హాజరుతో ముగించారు
[ 03-07-2024]
జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశాలంటే మినీ అసెంబ్లీతో సమానంగా భావిస్తారు. జిల్లా వ్యాప్తంగా సమస్యలపై చర్చించే వీలున్న ఈ సమావేశాలకు కలెక్టర్, అన్నిశాఖల జిల్లా అధికారులు హాజరవుతారు. -
ఖాళీ చేయరు.. కూలగొట్టరు!
[ 03-07-2024]
‘వర్షాలకు నాగర్కర్నూర్ జిల్లా వనపట్లలోని ఓ పురాతన మట్టిమిద్దె అర్ధరాత్రి వేళ కూలింది. -
బస్సు ప్రయాణం.. ప్రయాసల మయం
[ 03-07-2024]
ఓవైపు అడుగుతీసి వేయనంతగా రద్దీ మరోవైపు బస్సులకోసం గంటల తరబడి వేచి చూడాల్సిన దుస్థితిని నిత్యం జిల్లావాసులు ఎదుర్కొంటున్నారు. -
నిరంతరాయం.. ఆరోగ్య సాయం
[ 03-07-2024]
సర్కారు ఆసుపత్రికి వచ్చే గర్భిణులు, వీరికి సేవలు అందించే సిబ్బందికి మధ్య వారధిగా ఉండేందుకు జిల్లా తొలి పాలనాధికారిగా పనిచేసిన ఆర్వీ కర్ణన్ హెల్ప్డెస్క్ను ఏర్పాటు చేశారు. -
రూ. 9 లక్షల ధాన్యం డబ్బులు సొంతానికి వినియోగం
[ 03-07-2024]
జన్నారం మండలం పొనకల్ పీఏసీఎస్ పరిధిలోని పలువురు రైతుల ధాన్యం డబ్బుల్లో రూ. 9 లక్షలు తన సొంతానికి వాడుకున్నట్లు కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జి, చింతలపల్లికి చెందిన గాందోరి రవి మంగళవారం లిఖిత పూర్వకంగా రాసి సీఈఓ రాజన్నకు అందజేశాడు. -
ఏటీఎంల నుంచి రూ. 1.25 కోట్ల చోరీ
[ 03-07-2024]
కంచే చేను మేసినట్లుగా విధులు నిర్వర్తిస్తున్న సంస్థనే మోసం చేసి ఏకంగా రూ. 1.25 కోట్లు అపహరించుకుపోయిన ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. -
చైతన్యంతోనే సర్కారు బడి సాకారం
[ 03-07-2024]
సర్కారు బడుల బలోపేతం కోసం ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ ప్రత్యేకత కనబరుస్తోంది. అమ్మ ఆదర్శ కమిటీల నేతృత్వంలో కనీస మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టింది. -
పరిశోధనలకు వారధి.. విజ్ఞాన్ మంథన్
[ 03-07-2024]
కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్సీఈఆర్టీ, డీఎస్టీ సంయుక్తంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఆన్లైన్లో విద్యార్థి విజ్ఞాన్ మంథన్బ్వీవీఎం్శ విజ్ఞాన శాస్త్రం ప్రతిభాన్వేషణ పరీక్ష ఏటా నిర్వహిస్తోంది. -
నటుడిగా మొదలై..నిర్మాతగా ఎదిగి
[ 03-07-2024]
ప్రస్తుతం ఏదైనా ఒక రంగంలో రాణించాలంటేనే ఎన్నో సవాళ్లు, ఒత్తిళ్లు ఉంటాయి. ఇలాంటి తరుణంలో ఎవరి తోడ్పాటు లేకుండా సినిమా పరిశ్రమలో విభిన్న రంగాల్లో రాణిస్తున్నారు. -
కళాశాల అభివృద్ధికి గ్రామస్థుల చేయూత
[ 03-07-2024]
కుంటాలకు ప్రభుత్వం గతేడాది నూతన జూనియర్ కళాశాలను మంజూరు చేసింది. కాస్త ఆలస్యంగా ఉత్తర్వులు రావడంతో కళాశాలను తాత్కాలిక సిబ్బందితో నెట్టుకొచ్చారు. -
పర్యావరణ ప్రేమికులు
[ 03-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ వాడకం పూర్తిగా తగ్గించే దిశగా చర్యలు ప్రారంభించింది. జిల్లా యంత్రాంగం ఇందుకోసం నడుం బిగించింది.