logo

Adilabad: వామపక్షాల ధర్నా

సింగరేణి సంస్థకే బొగ్గు గనులను కేటాయించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేట్టారు.

Updated : 05 Jul 2024 15:34 IST

ఆదిలాబాద్ కలెక్టరేట్: సింగరేణి సంస్థకే బొగ్గు గనులను కేటాయించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేట్టారు. బొగ్గు గనుల వేలం పాటలో కేంద్ర ప్రభుత్వ తీరును దుయ్య బట్టారు. సింగరేణి ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంతో కేంద్రం వేలంపాట నిర్వహిస్తుందని ఆరోపించారు. నాయకులు మల్లేష్, ప్రభాకర్, దేవేందర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని