logo

Adilabad: భాజపా నాయకుల ధర్నా

మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ భాజపా నాయకులు ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు.

Updated : 29 Jun 2024 21:41 IST

చెన్నూరు గ్రామీణం: మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ భాజపా నాయకులు ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. ఆస్పత్రిలో సిటి స్కాన్, ఎక్సరే ప్లాంట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు