Adilabad: టమాటా లారీ బోల్తా
బేల మండలం పాత బస్టాండ్ సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున టమాటా లారీ బోల్తా పడింది.
బేల: బేల మండలం పాత బస్టాండ్ సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున టమాటా లారీ బోల్తా పడింది. ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్రకు వెళుతున్న లారీ.. జాతీయ రహదారి మధ్యలో గుంతలు ఏర్పడి ఉండడం అది గమనించక అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి
[ 03-07-2024]
విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి చెందిన సంఘటన మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని కేఆర్కే కాలనీలో బుధవారం చోటుచేసుకుంది. -
ఆర్జీయూకేటీకి ముగ్గురు విద్యార్థుల ఎంపిక
[ 03-07-2024]
నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని బోర్గాం జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు బుధవారం బాసరలోని ఆర్జీయూకేటీలో సీట్లు సాధించారు. -
ఛలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
[ 03-07-2024]
పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా ఈ నెల 6న నిర్వహించనున్న ఛలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఐ ఎంఎల్ మాస్లైన్ ప్రజాపంథా జిల్లా కార్యదర్శి, వర్గ సభ్యులు జగన్ సింగ్ పిలుపునిచ్చారు. -
జిల్లా జైలు నుంచి ముగ్గురు ఖైదీల విడుదల
[ 03-07-2024]
వివిధ నేరాలకు పాల్పడి జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీలను విడుదల చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆదిలాబాద్ జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ముగ్గురు ఖైదీలు అర్హత సాధించారు. -
ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేద్దాం
[ 03-07-2024]
ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని లయన్స్ క్లబ్ కింగ్స్, కాటన్ సిటీ ఆదిలాబాద్ అధ్యక్షుడు పుప్పాల నరేందర్ పిలుపునిచ్చారు. -
టేకు దుంగలు తరలిస్తున్న ఇద్దరిపై కేసు
[ 03-07-2024]
అక్రమంగా టేకు దుంగలను తరలిస్తూ పట్టుబడిన ఇద్దరు నిందితులపై బుధవారం కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ ఫారెస్ట్ రేంజ్ అధికారి గులాబ్సింగ్ తెలిపారు. -
పునరావాస కేంద్రాన్ని సందర్శించిన పీడీ
[ 03-07-2024]
రిమ్స్లో నిర్వహిస్తున్న పునరావాస కేంద్రం (డి అడిక్షన్ సెంటర్)ను ఐసీడీఎస్ పీడీ సబిత బుధవారం రిమ్స్ డైరెక్టర్ రాథోడ్తో కలిసి పరిశీలించారు. -
అభివృద్ధి చేసేవారిని ప్రజలు గుర్తిస్తారు: ఎమ్మెల్యే
[ 03-07-2024]
ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన సర్పంచులు, ఎంపీటీసీలు గ్రామాల అభివృద్ధితోపాటు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు అన్నారు. -
డీఎంఈ కార్యాలయం ముందు ధర్నా
[ 03-07-2024]
హైదరాబాద్ కోఠిలోని డీఎంఈ కార్యాలయం ముందు తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. -
రిమ్స్ను గ్రీన్ ఛానెల్గా మారుస్తున్నాం
[ 03-07-2024]
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో వెయ్యి మొక్కలు నాటేలా లక్ష్యం పెట్టుకున్నామని, ఆసుపత్రిని గ్రీన్ ఛానల్ గా మారుస్తామని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ అన్నారు. -
రిమ్స్లో మొదటి క్రానియోటమీ శస్త్ర చికిత్స
[ 03-07-2024]
రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మొదటి క్రానియోటమీ శస్త్ర చికిత్సను వైద్యులు విజయవంతంగా చేశారు. -
మాజీ ఎంపీ రమేష్రాథోడ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే
[ 03-07-2024]
మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ ఇటీవల మృతి చెందారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట్రామ రెడ్డి ఉట్నూర్లోని మాజీ ఎంపీ రమేష్ కుటుంబసభ్యులను పరామర్శించారు. -
మండలాభివృద్ధికి కృషి చేస్తా..
[ 03-07-2024]
అధికారంలో ఉన్న లేకున్నా మండల అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీపీ తుల శ్రీనివాస్ అన్నారు. -
మట్టి పరీక్షకు మరో విధానం
[ 03-07-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు నేల ఆరోగ్య కార్డు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందులో భాగంగా ఈ సీజన్లో జిల్లాకు ఒక మండలాన్ని ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా మట్టి నమూనాలను సేకరించడంతోపాటు వాటి ఫలితాలను రైతులకు అందించాలని ఆదేశాలు జారీ చేశాయి. -
కొత్త చట్టాలతో బాధితులకు మేలు
[ 03-07-2024]
దేశ న్యాయ వ్యవస్థలో నూతన చట్టాల అధ్యాయం ప్రారంభమైంది. ఇందులో ఎఫ్ఐఆర్, ఈఎఫ్ఐఆర్ కీలకం. -
ప్లాస్టిక్ రహితంగా పట్టణ రైతుబజార్
[ 03-07-2024]
సాధారణంగా కూరగాయలకు వెళ్తే చాలా మంది ఖాళీ చేతులతో వెళ్తుంటారు. ఆదిలాబాద్ రైతు బజారులో మాత్రం ఇంటి నుంచి వెళ్లేటప్పుడే చేతిలో సంచి పట్టుకొని బయలుదేరుతారు. -
అరకొర హాజరుతో ముగించారు
[ 03-07-2024]
జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశాలంటే మినీ అసెంబ్లీతో సమానంగా భావిస్తారు. జిల్లా వ్యాప్తంగా సమస్యలపై చర్చించే వీలున్న ఈ సమావేశాలకు కలెక్టర్, అన్నిశాఖల జిల్లా అధికారులు హాజరవుతారు. -
ఖాళీ చేయరు.. కూలగొట్టరు!
[ 03-07-2024]
‘వర్షాలకు నాగర్కర్నూర్ జిల్లా వనపట్లలోని ఓ పురాతన మట్టిమిద్దె అర్ధరాత్రి వేళ కూలింది. -
బస్సు ప్రయాణం.. ప్రయాసల మయం
[ 03-07-2024]
ఓవైపు అడుగుతీసి వేయనంతగా రద్దీ మరోవైపు బస్సులకోసం గంటల తరబడి వేచి చూడాల్సిన దుస్థితిని నిత్యం జిల్లావాసులు ఎదుర్కొంటున్నారు. -
నిరంతరాయం.. ఆరోగ్య సాయం
[ 03-07-2024]
సర్కారు ఆసుపత్రికి వచ్చే గర్భిణులు, వీరికి సేవలు అందించే సిబ్బందికి మధ్య వారధిగా ఉండేందుకు జిల్లా తొలి పాలనాధికారిగా పనిచేసిన ఆర్వీ కర్ణన్ హెల్ప్డెస్క్ను ఏర్పాటు చేశారు. -
రూ. 9 లక్షల ధాన్యం డబ్బులు సొంతానికి వినియోగం
[ 03-07-2024]
జన్నారం మండలం పొనకల్ పీఏసీఎస్ పరిధిలోని పలువురు రైతుల ధాన్యం డబ్బుల్లో రూ. 9 లక్షలు తన సొంతానికి వాడుకున్నట్లు కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జి, చింతలపల్లికి చెందిన గాందోరి రవి మంగళవారం లిఖిత పూర్వకంగా రాసి సీఈఓ రాజన్నకు అందజేశాడు. -
ఏటీఎంల నుంచి రూ. 1.25 కోట్ల చోరీ
[ 03-07-2024]
కంచే చేను మేసినట్లుగా విధులు నిర్వర్తిస్తున్న సంస్థనే మోసం చేసి ఏకంగా రూ. 1.25 కోట్లు అపహరించుకుపోయిన ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. -
చైతన్యంతోనే సర్కారు బడి సాకారం
[ 03-07-2024]
సర్కారు బడుల బలోపేతం కోసం ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ ప్రత్యేకత కనబరుస్తోంది. అమ్మ ఆదర్శ కమిటీల నేతృత్వంలో కనీస మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టింది. -
పరిశోధనలకు వారధి.. విజ్ఞాన్ మంథన్
[ 03-07-2024]
కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్సీఈఆర్టీ, డీఎస్టీ సంయుక్తంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఆన్లైన్లో విద్యార్థి విజ్ఞాన్ మంథన్బ్వీవీఎం్శ విజ్ఞాన శాస్త్రం ప్రతిభాన్వేషణ పరీక్ష ఏటా నిర్వహిస్తోంది. -
నటుడిగా మొదలై..నిర్మాతగా ఎదిగి
[ 03-07-2024]
ప్రస్తుతం ఏదైనా ఒక రంగంలో రాణించాలంటేనే ఎన్నో సవాళ్లు, ఒత్తిళ్లు ఉంటాయి. ఇలాంటి తరుణంలో ఎవరి తోడ్పాటు లేకుండా సినిమా పరిశ్రమలో విభిన్న రంగాల్లో రాణిస్తున్నారు. -
కళాశాల అభివృద్ధికి గ్రామస్థుల చేయూత
[ 03-07-2024]
కుంటాలకు ప్రభుత్వం గతేడాది నూతన జూనియర్ కళాశాలను మంజూరు చేసింది. కాస్త ఆలస్యంగా ఉత్తర్వులు రావడంతో కళాశాలను తాత్కాలిక సిబ్బందితో నెట్టుకొచ్చారు. -
పర్యావరణ ప్రేమికులు
[ 03-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ వాడకం పూర్తిగా తగ్గించే దిశగా చర్యలు ప్రారంభించింది. జిల్లా యంత్రాంగం ఇందుకోసం నడుం బిగించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
-
‘ఆ భారత బౌలర్ కోహినూర్ వజ్రం కంటే విలువైనోడు’
-
ఏనుగుల కోసం ప్రత్యేక రెస్టారంట్, ప్లే గ్రౌండ్.. ఎక్కడో తెలుసా?
-
పేటీఎం మర్చంట్స్కు.. నెలకు కేవలం రూ.35తో ఆరోగ్య బీమా
-
నాకు పెళ్లైంది.. ఈయనే నా భర్త: నివేదా థామస్ కామెంట్స్
-
హాథ్రస్ తొక్కిసలాట ఘటన.. రష్యా, జపాన్ అధినేతల సంతాపం