Adilabad: గుట్కా విక్రయదారులపై కేసు
నిషేధించిన గుట్కాను తరలిస్తున్న ముగ్గురిని టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
ఎదులాపురం: నిషేధించిన గుట్కాను తరలిస్తున్న ముగ్గురిని టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఖుర్షిద్ నగర్కు చెందిన షేక్ సమీ, ఇమ్రాన్ ఖాన్, షేక్ మోహిసిన్ లు స్థానిక అస్లం ట్రేడర్స్ నుంచి కొనుగోలు చేసి తరలిస్తుండగా పెట్రోలింగ్ చేస్తున్న సీఐ అశోక్ వారిని తనిఖీ చేసి గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2,300 స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు. స్థానిక వైన్ షాపులో విక్రయదారుడిని బెదిరించి నగదు కాజేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సీఐ అశోక్ తెలిపారు. పట్టణానికి చెందిన ఆసిఫ్ ఉద్దీన్ ఖురేషి శనివారం రాత్రి శ్రీనివాస వైన్స్లోకి వెళ్లి కౌంటర్లో ఉన్న వ్యక్తిని బెదిరించి రూ.3 వేలు కాజేసి పరారయ్యాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేతనాలు చెల్లించాలని వినతి
[ 01-07-2024]
గత ఆరు నెలల నుంచి వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారుతోందని తానూరు మండలంలోని గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. -
వేతనాలు చెల్లించాలని వినతి
[ 01-07-2024]
గత ఆరు నెలల నుంచి వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారుతోందని తానూరు మండలంలోని గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ధర్నా కార్యక్రమానికి తరలిరావాలి
[ 01-07-2024]
కార్మికుల హక్కులు, సంక్షేమాన్ని కోరుతూ ఈనెల 15న హైదరాబాదులోని కార్మిక శాఖ కమిషనరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నారు. -
గ్రామీణ తపాలా ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి
[ 01-07-2024]
ఇటీవల నూతనంగా చేరిన గ్రామీణ తపాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని నేషనల్ యూనియన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయిస్ జాతీయ, రాష్ట్ర, జిల్లా బాధ్యులు కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. -
ఘనంగా వైద్యుల దినోత్సవం
[ 01-07-2024]
ఆదిలాబాద్ రిమ్స్ ఆడిటోరియంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. -
అధికారులు సక్రమంగా పని చేయాలి: మంత్రి
[ 01-07-2024]
అధికారులు బాగా పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క హితవు పలికారు. -
చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ
[ 01-07-2024]
బోథ్ మండలంలోని ఆదర్శ పాఠశాల సమీపంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆవిష్కరించారు. -
టమాటా లారీ బోల్తా
[ 01-07-2024]
బేల మండలం పాత బస్టాండ్ సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున టమాటా లారీ బోల్తా పడింది. -
పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం : మంత్రి సీతక్క
[ 01-07-2024]
పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
గంగపుత్ర శివాలయంలో మహా అన్నదానం
[ 01-07-2024]
జిల్లా కేంద్రంలోని గంగపుత్ర శివాలయంలో సోమవారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. -
అమరవీరుల స్మృతి వనం పనులు ప్రారంభించిన మంత్రి సీతక్క
[ 01-07-2024]
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని అమరవీరుల స్మృతి వనం పనులను మంత్రి సీతక్క ప్రారంభించారు. -
ఇంటర్సిటీ రైలు రద్దు
[ 01-07-2024]
సోమవారం ఉదయం ఆదిలాబాద్ నుంచి బయలుదేరే ఇంటర్సిటీ రైలును రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
నిధుల్లేక.. పంచాయతీల్లో పరేషాన్
[ 01-07-2024]
ఇలా చిన్న పంచాయతీల్లో వచ్చే నిధులకు, ఖర్చులకు పొంతన ఉండటం లేదు. వచ్చే నిధులు ఏ మూలకు సరిపోవడం లేదు. వీటితోపాటు పంచాయతీలల్లో చిన్న పాటి సమస్యల పరిష్కారానికి సైతం డబ్బులు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితి జిల్లాలోని అన్ని చిన్న పంచాయతీల్లో ఉంది. -
ఆదాయం పెంచుకునే దిశగా బల్దియా
[ 01-07-2024]
బల్దియాకు ఆర్థిక అవసరాలు పెరిగిపోయాయి. కార్మికుల జీతభత్యాల చెల్లింపు, పారిశుద్ధ్య నిర్వహణ, ఇతర కార్యకలాపాలకు రూ.లక్షల్లో ఖర్చు అవుతోంది. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రతి నెలా రావాల్సిన నిధులు సకాలంలో విడుదల కావడం లేదు. -
ఆలయంలో చోరీ చేస్తుండగా ఇద్దరు దొంగల పట్టివేత
[ 01-07-2024]
జైనథ్ మండలం తరోడ(బి)లో ఆలయంలో ఇద్దరు దొంగలు చోరీ చేస్తుండగా గ్రామస్థులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. స్థానికుల కథనం ప్రకారం.. శనివారం రాత్రి భారత్ - దక్షిణాఫ్రికా జట్ల నడుమ టీ 20 ప్రపంచ కప్ ఫైనల్ క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా కొనసాగుతుండటంతో అందరూ టీవీ చూస్తున్నారు. -
ఊరించి.. ఉసూరుమనిపించి!
[ 01-07-2024]
ఉమ్మడి జిల్లాలో ఈ సీజన్లో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. వచ్చినట్లే వచ్చిన నైరుతి రుతుపవనాల జాడ లేక వర్షాలు ఆలస్యం కావడంతో విత్తుకున్న రైతుల్లో ఆందోళన మొదలైంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు కొన్ని మండలాలకే పరిమితమయ్యాయి. -
పల్లెవాసి.. పరిశోధనల్లో మెరిసి..!
[ 01-07-2024]
ఆయనది పక్కా పల్లెటూరు. ఎర్రబస్సూ ఎరగని గ్రామం. తల్లిదండ్రులు నిరక్షరాస్యులు. ఊహ తెలియకముందే తండ్రి చనిపోయారు. తల్లి కష్టపడి ఆ ఇంటిని చక్కదిద్దారు. ఇలాంటి నేపథ్యమున్న ఏ వ్యక్తికైనా భవిష్యత్తు వడ్డించిన విస్తరేం కాదు. -
వృత్తి వైద్యం.. ప్రవృత్తి సామాజిక సేవ
[ 01-07-2024]
ప్రస్తుత రోజుల్లో వైద్యం వ్యాపారంగా మారింది. చికిత్స కోసం గంపెడాశలో ఆసుపత్రులకు వచ్చే వారిని నిలువు దోపిడీ చేస్తున్న ఘటనలు చూస్తున్నాం. కొంత మంది వైద్యులు మాత్రం ఒక పక్క వైద్య వృత్తిని కొనసాగిస్తూనే సమాజానికి తమ వంతుగా వివిధ రకాల సాయం అందిస్తున్నారు. -
అభిమాన నాయకుడికి కన్నీటి వీడ్కోలు
[ 01-07-2024]
భాజపా నేత, మాజీ ఎంపీ రమేష్ రాఠోడ్(57) అంత్యక్రియలకు అభిమానులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు తరలివచ్చారు. -
కొత్త చట్టం.. సత్వర న్యాయమే లక్ష్యం
[ 01-07-2024]
బాధితుడు ఇక పోలీసు స్టేషన్ను వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ మాధ్యమంలోనే ఫిర్యాదు చేయొచ్చు. జీరో ఎఫ్ఐఆర్ నమోదుకు అవకాశం. రహదారి ప్రమాదానికి కారకులై పారిపోయిన వారిపై నాన్బెయిలెబుల్ కేసు, మహిళలపై అఘాయిత్యాలకు శిక్ష కాలం పెంపు, చైన్ స్నాచింగ్పై కొత్త సెక్షన్.. -
పట్టుదలతో చదివి.. మూడు కొలువులు సాధించి
[ 01-07-2024]
దండేపల్లికి చెందిన ఆర్టీసీ విశ్రాంత కండక్టరు పెండ్యాల సత్యనారాయణ, శకుంతల దంపతుల కుమారుడు సాయికిరణ్ వ్యవసాయ అధికారి ఉద్యోగానికి ఎంపికయ్యారు. టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏఓ పరీక్షలో 450 మార్కులకు 316 సాధించి రాష్ట్రస్థాయిలో 42వ ర్యాంకు సాధించారు. -
కుమార్తె మృతి తట్టుకోలేక అయిదు నెలల గర్భిణి మృతి
[ 01-07-2024]
అల్లారుముద్దుగా కంటికి రెప్పలా పెంచుకున్న కుమార్తె అకాల మరణంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. ఆ మాతృమూర్తికి మిగిలిన కడుపుకోత వల్ల బిడ్డ లేదనే విషయం పీడకలగా వెంటాడింది. -
వరుస చోరీలు.. జనం బెంబేలు
[ 01-07-2024]
జిల్లాలో మళ్లీ దొంగల అలజడి మొదలైంది. కొంత కాలంగా ఆయా మండలాల్లో ఏదో ఓ చోట వరుస దొంగతనాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నెలలో బెజ్జూరు, చింతలమానెపల్లి, కౌటాల, కాగజ్నగర్ మండలాల్లోని ఇళ్లు, దుకాణాలు, వ్యవసాయ చేన్లలోని బోరు మోటార్లు సైతం చోరీకి గురవడం ఆందోళన కలిగిస్తోంది. -
పెరిగిన అవసరాలు.. సేవలకు అవస్థలు
[ 01-07-2024]
ఇక్కడ కనిపిస్తున్న శాశ్వత ఆధార్ సేవాకేంద్రం చెన్నూరు తహసీల్దారు కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసింది. గత ఏడాది కాలంగా ఇది తెరచుకోవడం లేదు. కేంద్రం మూసి ఉండటంతో నూతనంగా ఆధార్ నమోదు, నవీకరణకు చెన్నూరుతో పాటు ఇతరప్రాంతాల నుంచి వచ్చే వారు జిల్లా కేంద్రానికి వెళ్తున్నారు. -
బెల్లంపల్లి ఆసుపత్రికి సుస్తీ?
[ 01-07-2024]
బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యులతో పాటు సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. పేరుకు ఏరియా ఆసుపత్రి అయినా అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి రావడం లేదు. -
నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణం
[ 01-07-2024]
వివిధ అవసరాల కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తులు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే వరకు కుటుంబ సభ్యులకు ఆదుర్దా తప్పడం లేదు. కొందరు వాహన చోదకులు రహదారి నిబంధనలు పాటించక రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. -
అనాలోచిత పనులతో ఆగమాగం..!
[ 01-07-2024]
ఖర్చుచేసే ప్రతీ రూపాయి మనకు ఎంతోకొంత ప్రయోజనం కలిగించాలని చూస్తాం. అంతే తప్ప పోతే పోయిందిలే అనుకొని వృథా చేయం కదా. కానీ, నిర్మల్ మున్సిపల్ పాలకులు, అధికారుల వ్యవహారం చూస్తుంటే ముక్కున వేలేసుకోవాల్సిందే. -
శాంతిఖని గనిలో కార్మికుడికి అస్వస్థత
[ 01-07-2024]
బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని భూగర్భ గనిలో కార్మికుడు అస్వస్థతకు గురై కింద పడిపోయిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మైక్ కట్ చేస్తున్నాననడం సరికాదు.. ఇది గౌరవానికి సంబంధించిన అంశం: ఓం బిర్లా
-
నెల్లూరు వైద్య కళాశాల వద్ద వైద్యురాలి ఆత్మహత్య
-
ఇది రాహుల్కి కఠిన పరీక్ష.. అనురాగ్ ఠాగూర్ విమర్శలు
-
ఈనాడు.నెట్ టాప్ 10 న్యూస్ @ 5PM
-
తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కేఎస్ శ్రీనివాసరాజు
-
రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారు?: ఏలేటి మహేశ్వర్ రెడ్డి