logo

Adilabad: గుర్తు తెలియని మృతదేహం లభ్యం

ఆదిలాబాద్‌లోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో శనివారం రాత్రి లభించిన గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహాన్ని స్ధానిక రిమ్స్ మార్చురీలో భద్రపరిచినట్లు టూ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ అశోక్ తెలిపారు.

Published : 30 Jun 2024 16:00 IST

ఎదులాపురం: ఆదిలాబాద్‌లోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో శనివారం రాత్రి లభించిన గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహాన్ని స్ధానిక రిమ్స్ మార్చురీలో భద్రపరిచినట్లు టూ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ అశోక్ తెలిపారు. వృద్ధుడి వయసు సుమారు 50 నుంచి 55 మధ్యలో ఉంటుందని, బ్లాక్ కలర్ ప్యాంటు ఉందన్నారు. మృతదేహాన్ని గుర్తించిన వారు సంబంధిత ఫోన్‌ నెంబర్లకు సంప్రదించాలని సూచించారు. సంబంధీకులు ఎవరు రాకపోతే.. అంత్యక్రియల కోసం శవాన్ని పురపాలక సంఘానికి అప్పగిస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని