logo

Adilabad: అమరుల ఆశయాలు సాధిద్దాం

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమర వీరుడు దొడ్డి కొమురయ్య ఆశయాలను సాధించటానికి కృషి చేయాలని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి దర్శనాల మల్లేష్ పిలుపునిచ్చారు.

Published : 04 Jul 2024 15:47 IST

ఎదులాపురం: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమర వీరుడు దొడ్డి కొమురయ్య ఆశయాలను సాధించటానికి కృషి చేయాలని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి దర్శనాల మల్లేష్ పిలుపునిచ్చారు. స్థానిక సుందరయ్య భవన్‌లో దొడ్డి కొమురయ్య, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు మెస్రం మనోహర్‌ల వర్ధంతిని పురస్కరించుకొని వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు లంక రాఘవులు, బండి దత్తాత్రి,శకుంతల, మంజుల, లంక జమున తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని