logo

Adilabad: సోమవారం రక్తదాన శిబిరం ఏర్పాటు

జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం రిమ్స్ ఆడిటోరియంలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ అశోక్, డాక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు.

Published : 30 Jun 2024 19:39 IST

ఎదులాపురం: జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం రిమ్స్ ఆడిటోరియంలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ అశోక్, డాక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్‌ వెల్ఫేర్ సొసైటీ, ఐఎంఏ సంయుక్తంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో ఉత్తమ సేవలందిస్తున్న వైద్యులను సన్మానించనున్నట్లు తెలిపారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని