Adilabad: మాజీ ఎంపీ కుటుంబ సభ్యులకు పరామర్శ
అదిలాబాద్ జిల్లా మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ కుటుంబాన్ని భాజపా ఎమ్మెల్యే పాయల శంకర్ మంగళవారం ఉట్నూరులో పరామర్శించారు.
ఉట్నూరు గ్రామీణం: అదిలాబాద్ జిల్లా మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ కుటుంబాన్ని భాజపా ఎమ్మెల్యే పాయల శంకర్ మంగళవారం ఉట్నూరులో పరామర్శించారు. ముందుగా రమేష్ చిత్రపటానికి పూల మాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం రాథోడ్ రమేష్ తనయులు రితీష్ రాథోడ్, రాహుల్ రాథోడ్లను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాథోడ్ భాజపా పార్టీ కోసం ప్రజల కోసం చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి ప్రజలకు, భాజపాకు తీరని లోటని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/07/24)
-
చీరలో మీనాక్షీ చౌదరి పోజులు.. ఈవెంట్లో మాళవిక మెరుపులు!
-
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
-
మోదీ సర్కారు ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు..! లాలూ
-
ఎంటర్టైన్మెంట్ ప్లాన్లు తగ్గించేసిన జియో.. ప్రస్తుతం ఉన్నవి ఇవే!
-
భారత్ విజేతగా నిలవడంలో వారిద్దరి కంటే అతడిదే కీలక పాత్ర: గావస్కర్