పుట్ట మన్ను తెచ్చి.. శ్రీకారం చుట్టి
దక్షిణ సింహాచలంగా పాత సింగరాయకొండలోని వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రసిద్ధి. కొలిచిన భక్తులకు కొంగుబంగారంగా విలసిల్లుతున్నారు.
సింగరాయకొండ గ్రామీణం, న్యూస్టుడే: దక్షిణ సింహాచలంగా పాత సింగరాయకొండలోని వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రసిద్ధి. కొలిచిన భక్తులకు కొంగుబంగారంగా విలసిల్లుతున్నారు. ఎంతో వైభవం కలిగిన లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత వేద పండితులు ఆలయ ఆవరణంలోని కోనేరు వద్ద నుంచి పుట్ట మన్ను తెచ్చి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. అనంతరం సోమవారం ఉదయం ధ్వజారోహణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి 10 గంటలకు స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేక పూలతో అలంకరించారు. చంద్రప్రభ వాహనంపై కొలువుదీర్చి గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకుని తన్మయత్వం చెందారు. పూజలు చేసి తీర్ధప్రసాదాలు స్వీకరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ తహసీల్దార్లు...భూభకాసురులకు పెద్దన్నలు
[ 26-06-2024]
జగన్ రాజ్యంలో ఊరికొక భూబకాసురుడు తయారయ్యాడు. అధినేత ఆశీస్సులతో జనం భూములను తెగమింగేసి బ్రేవ్మన్నారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు స్థలాల స్వాహాయణంలో ఆ పార్టీ నేతలు ఒకరిని మించి మరొకరు పోటీ పడ్డారు. -
‘చెవి’కి భూములు.. జనానికి పువ్వులు
[ 26-06-2024]
నాటి అధికార పార్టీ నేతలకు లబ్ధి చేకూర్చేందుకు సాగిల పడ్డారు. ఒంగోలు డిపో పరిధిలో విలువైన స్థలాన్ని వైకాపా నేత చెవిరెడ్డి పుత్రరత్నం మోహిత్రెడ్డి కంపెనీకి కట్టబెట్టేశారు. ఈ విషయం బయటకు రాగానే తప్పులను కప్పిపుచ్చుకునే యత్నంలో నిమగ్నమయ్యారు. -
కట్టు దాటి.. కోటలు కట్టి...
[ 26-06-2024]
సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే చుక్కలు చూపుతారు. దరఖాస్తు చేసుకుంటే నిబంధనలంటూ సవాలక్ష సందేహాలు లేవనెత్తుతారు. అన్నీ ఉన్నా అనుమతులు ఇవ్వడానికి ఇబ్బందులకు గురిచేస్తారు పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు. -
కూలిన అహంకారం
[ 26-06-2024]
అక్రమానికి మాజీ మంత్రి సహకారం ఫిర్యాదు చేసిన వారి పైనే నాడు దౌర్జన్యం టంగుటూరు, న్యూస్టుడే ఇళ్ల మధ్య అక్రమంగా నిర్మించిన పొగాకు బ్యారన్ను జేసీబీతో కూల్చివేస్తున్న దృశ్యం అధికారం చేతిలో ఉంటే అనుమతులతో పనేముందని వైకాపా నాయకులు అహంకారం చూపారు. అధికారులు కూడా వారికి వంత పాడారు. నిబంధనలకు విరుద్దంగా ఇళ్ల మధ్య ప్రజలకు ఇబ్బంది కలిగేలా నిర్మించిన కట్టడాల పైనా కిమ్మనలేదు. -
సాగర్ కాల్వల సర్వనాశనం
[ 26-06-2024]
నాగార్జున సాగర్ కాలువలు అన్నదాతకు వరం. లక్షలాది లోగిళ్లలో వెలుగులు నింపుతూ..అమూల్యమైన జలం వృథా పోకుండా చివరి ఎకరాకు చేర్చుతున్నాయి. ఇందుకోసం ప్రపంచ బ్యాంకు అందించిన రూ.680 కోట్ల నిధులతో 2008 నుంచి 2016 వరకు ఉమ్మడి జిల్లాలోని ప్రధాన మేజరు, మైనరు కాలువలను ఆధునికీకరించారు. -
కదులుతున్న సి‘ఫార్సుల’ డొంక
[ 26-06-2024]
డీఈవో కార్యాలయంలోని మధ్యాహ్న భోజన పథకం కింద గత ఏడాది చేపట్టిన నియామకాలపై ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి విచారణ చేపట్టారు. -
అవమానించాడని.. గొంతు కోసి చంపేశాడు
[ 26-06-2024]
నలుగురిలో అవమానించాడని రగిలిపోయిన ఆ మేస్త్రీ..పక్కా ప్రణాళికతో తన వద్ద పనిచేసే యువకుడ్ని హతమార్చాడు. సంచలనం రేపిన పేర్నమిట్ట హత్యకేసును పోలీసులు ఛేదించారు. -
పేదల్ని చిదిమేసిన కర్కశ చక్రాలు
[ 26-06-2024]
వాహనాల కర్కశ చక్రాలు నిరుపేద కుటుంబాల్లో అశాంతి రేపాయి. జిల్లాలో వేర్వేరుచోట్ల జరిగిన దుర్ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఓ నవ వరుడు ఉండటం విషాదం నింపింది. -
‘కోడికత్తి’ శ్రీనుకు న్యాయం జరిగేలా చూస్తాం
[ 26-06-2024]
కోడి కత్తి శ్రీనుకు అన్ని విధాలా న్యాయం జరిగే విధంగా చూస్తామని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బిళ్లా వసంతరావు భరోసా ఇచ్చారు. వైకాపా ప్రభుత్వ హయాంలో వేధింపులకు గురైన శ్రీనును స్థానిక కలెక్టరేట్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద మంగళవారం ఘనంగా సన్మానించారు. -
చంద్రన్న విజయంతో..మోకాళ్లపై మెట్లెక్కి..
[ 26-06-2024]
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించడంతో పొన్నలూరు మండలం ముండ్లమూరివారిపాలెం గ్రామానికి చెందిన తెదేపా అభిమాని నల్లూరి బాలయ్య మోకాళ్లపై మెట్లు ఎక్కి మొక్కు తీర్చుకున్నాడు. -
‘టెట్’లో జిల్లా విద్యార్థుల ప్రతిభ
[ 26-06-2024]
టీచర్స్ ఎలిజిబిలిటి టెస్ట్ (టెట్) ఫలితాలను మంగళవారం విద్యాశాఖ విడుదల చేసింది. గత ప్రభుత్వ హయాంలో టెట్ పరీక్ష నిర్వహించగా, జిల్లాలో సుమారు ఆరువేల మంది రాశారు. -
లీజు రద్దుకు లేఖ రాశాం..: మోహిత్ రెడ్డి
[ 26-06-2024]
ఒంగోలు ఆర్టీసీ డిపో ఆవరణలో ఉన్న ఖాళీ స్థలాన్ని తాము పారదర్శకంగానే కేటాయించామని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. ‘ఈనాడు’లో ఈ నెల 24న ప్రచురితమైన ‘ఆర్టీసీ స్థలంలో పుష్ప పాగా’ కథనానికి వారు స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
ముఖంపై కొట్టి.. అమెరికాలో భారత సంతతి వ్యక్తి హత్య
-
దిల్లీ మద్యం కుంభకోణం.. సీబీఐ కస్టడీకి సీఎం కేజ్రీవాల్
-
వ్రజ్ ఐరన్ ఐపీఓ ప్రారంభం.. ధరల శ్రేణి సహా పూర్తి వివరాలివే..
-
అఫ్గాన్ సెమీస్కు రిజర్వ్ డే.. భారత్కు మాత్రం లేదు.. ఎందుకలా..?
-
లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా ఎన్నిక..
-
సెక్షన్ 80సి పరిమితి ఈసారైనా పెరిగేనా?.. చివరిసారి ఎప్పుడు సవరించారు?