Nellore: పింఛను దారుల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్, నెల్లూరు శాఖ నాయకులు కలిసి అభినందించారు.
కావలి: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్, నెల్లూరు శాఖ నాయకులు కలిసి అభినందించారు. ఈ సందర్భంగా పింఛను దారుల సమస్యలను మంత్రికి వివరించి వినతిపత్రం అందజేశారు. ప్రధానంగా నిధి యాప్లో రిటైర్డ్ టీచర్కి సంబంధించినటువంటి పెన్షన్లు ఎప్పటికప్పుడు చూసుకునేటట్లు అవకాశం కల్పించాలని కోరారు. మంత్రి వెంటనే చేస్తానని వారికి తెలిపారు. కేతా సుధాకర్ రెడ్డి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, విశ్రాంత డీఈవో నరసింహారెడ్డి, నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కే రామి శెట్టి, బాలాజీ, పరమేశ్వరయ్య, ఓబుల్ రెడ్డి, వెంకటేశ్వర్లు, ఎస్.కె చాంద్ బాషా, ఏకే రాయల్ తదితరులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిర్లక్ష్యం.. కలుషిత నీటికి సాక్ష్యం..
[ 26-06-2024]
కోవూరు మండలం పడుగుపాడు సచివాలయం-3 ప్రాంగణంలోని రక్షిత మంచినీటి ట్యాంకు ఇది. పగుళ్లిచ్చి.. పాచిపట్టి నీరు కారుతోంది. కనీసం శుభ్రం చేయడం లేదు. -
అనిశాకు చిక్కిన విద్యుత్తుశాఖ ఏఈ
[ 26-06-2024]
నూతన ఇంటికి విద్యుత్తు మీటరు మంజూరుకు ఏకంగా రూ. 80 వేలు లంచం డిమాండ్ చేశారు ఓ ఏఈ.. ఒక్క మీటరు అంత లంచం డిమాండ్ చేయడంతో చేసేదేమీ లేక అవినీతి నిరోధకశాఖ అధికారులను ఆశ్రయించారు బాధితుడు.. -
జగనన్న కాలనీల్లో.. జగత్ కంత్రీలు!
[ 26-06-2024]
సొంతింటి నిర్మాణం.. ప్రతి పేదవాడి కల. దాన్ని నెరవేర్చుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవకాశం కల్పించి.. ఆ బృహత్తర బాధ్యతను గృహ నిర్మాణశాఖ అధికారులకు అప్పగించాయి. -
మార్పుతోనే.. అందరికీ సరకులు
[ 26-06-2024]
గత వైకాపా ప్రభుత్వం.. జిల్లాలో ఆహార భద్రతా చట్టానికి తూట్లు పొడిచింది. చౌక దుకాణాల వ్యవస్థను పక్కన పెట్టి.. ఇంటింటికీ రేషన్ పేరుతో మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల(ఎండీయూ)ను ప్రవేశపెట్టింది. -
మాయా మహల్
[ 26-06-2024]
సెంటు స్థలంలో చిన్న రేకుల షెడ్డు కట్టుకుంటేనే హడావుడి చేసే పట్టణ ప్రణాళిక అధికారులు.. ఎలాంటి అనుమతి లేకుండా నిర్మిస్తున్న వైకాపా కార్యాలయం విషయమే తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. -
ఆక్రమణల చెరలో మందాటి చెరువు
[ 26-06-2024]
కావలి పట్టణ పరిధిలోని చెరువులు, నీటి గుంతలు యథేచ్ఛగా ఆక్రమణలకు గురవుతున్నా.. అధికారులు స్పందించడం లేదు. ఫలితంగా ప్రజోపయోగం కోసం పూర్వికులు తవ్వించిన నీటి వనరులు కనుమరుగవుతున్నాయి. -
జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రత్యేక కార్యాచర
[ 26-06-2024]
జిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులందరూ అంకితభావంతో పనిచేయాలని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పిలుపునిచ్చారు. -
రూ.65 లక్షల వ్యయం.. నెరవేరని లక్ష్యం
[ 26-06-2024]
మండలంలోని గుండుపల్లిలో 2017లో రూ.13.80 లక్షలతో ఏర్పాటుచేసిన పథకమిది. మొదట్లో కొద్దిరోజులు నీరు వచ్చింది. రుచిగా లేదని వినియోగించడం మానేశారు. -
ప్రభుత్వ స్థలాల్లో వైకాపా కార్యాలయాలా?
[ 26-06-2024]
పేదల భూములను ఆక్రమించి.. రాజ ప్రాసాదాలను తలపించేలా కట్టిన వైకాపా కార్యాలయాలను ప్రభుత్వానికి అప్పగించాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం వెంకటేశ్వరపురం కాలనీలో నిర్మిస్తున్న వైకాపా కార్యాలయ భవనం వద్ద జనసేన నాయకులు ధర్నా చేశారు. -
ఎన్ఎంఎంఎస్ ఫలితాలు విడుదల
[ 26-06-2024]
జాతీయ స్థాయిలో ఉపకార వేతనాలు పొందేందుకు నిర్వహించిన ఎన్ఎంఎంఎస్ పరీక్ష ఫలితాలను మంగళవారం ఆన్లైన్లో విడుదల చేశారు. -
తెలుగుపై మక్కువ... బోధనలో వైవిధ్యం
[ 26-06-2024]
తెలుగు భాష గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే... ప్రపంచంలోనే ఎక్కువ అక్షరమాల కలిగిన భాషకు 15వ శతాబ్దంలో ఇటలీ యాత్రికుడు నికొలో డా కాంటి తెలుగును ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ గా అభివర్ణించాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రోహిత్ ఆ ఒక్క ఇన్నింగ్స్తో.. వారి నోళ్లు మూయించాడు: గిల్క్రిస్ట్
-
కావాలనే అప్పుడు రెమ్యూనరేషన్ పెంచాను: కమల్ హాసన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మీ చిరునవ్వుతో సభలో ఆనందం: ఓం బిర్లాపై మోదీ ప్రశంసలు
-
ఎమ్మెల్సీ జీవన్రెడ్డికి బుజ్జగింపులు.. దిల్లీ నుంచి పిలుపు
-
కుప్పంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబు