అనుమతి లేని ఆసుపత్రి సీజ్
హత్నూర మండలం చింతల్చెరులో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ప్రైవేట్ ఆసుపత్రిని మంగళవారం సీజ్ చేసినట్లు జిల్లా వైద్యాధికారిణి గాయత్రిదేవి తెలిపారు.
హత్నూర, న్యూస్టుడే: హత్నూర మండలం చింతల్చెరులో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ప్రైవేట్ ఆసుపత్రిని మంగళవారం సీజ్ చేసినట్లు జిల్లా వైద్యాధికారిణి గాయత్రిదేవి తెలిపారు. స్థానిక పీహెచ్సీ వైద్యురాలు నేత్రావతితో కలిసి గ్రామంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఆర్ఎంపీ రవీందర్ క్లినిక్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. లోపాలు ఉన్నట్లు గుర్తించి చర్యలకు ఉపక్రమించారు. ఎనిమిది బెడ్స్ ఏర్పాటు చేసి వైద్య అందించడంతో పాటు డిస్పోజబుల్ సిరంజిలను వేడి నీళ్లల్లో వేసి మళ్లీ వాడుతున్నాడు. క్లినిక్కు అనుసంధానంగా మెడికల్ షాపు నడుపుతూ.. అందులో పదో తరగతి చదివిన అమ్మాయితో రోగులకు మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించి క్లీనిక్ను సీజ్ చేశామన్నారు. నిర్వాహకుడు రవీందర్పై చర్యలు తీసుకుంటామన్నారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్య సమస్యను గుర్తించిన అధికారిణి.. డీపీవో దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు పరిమితులకు మించి వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎంబీబీఎస్, ఆయూష్ వైద్యులు క్లీనిక్ల నిర్వహణకు తప్పని సరిగా అనుమతులు పొందాలన్నారు.
సదరం శిబిరానికి 124 మంది హాజరు
సంగారెడ్డి అర్బన్,న్యూస్టుడే: జిల్లా కేంద్ర ఆస్పత్రిలో మంగళవారం సదరం శిబిరం నిర్వహించారు. వైద్యుల పర్యవేక్షణలో ఈ శిబిరం సాగింది. దీనికి వివిధ రకాల వైకల్యం కలిగిన 124 మంది హాజరైనట్లు ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ అనిల్కుమార్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరి సాగు పై సందిగ్ధం
[ 27-06-2024]
వానాకాలం సీజన్లో వరి సాగు చేద్దామనుకున్న రైతులు వర్షాలు లేక మదనపడుతున్నారు. -
సాగు పెరిగేలా.. అవసరాలు తీరేలా..
[ 27-06-2024]
డిమాండ్కు అనుగుణంగా సాగు ఉండాలి. అప్పుడే రైతులకు గిట్టుబాటు ధర దక్కేందుకు వీలుంటుంది. ఇదే ఉద్దేశంతో ఉద్యాన శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. -
మాదక ద్రవ్యాలకు బానిసలైతే భవిష్యత్తు అంధకారం: ఎస్పీ
[ 27-06-2024]
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా బుధవారం జిల్లా వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. -
భగీరథ సర్వేలో తాత్సారం
[ 27-06-2024]
ఇంటింటికీ శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించింది. -
కస్తూర్బాలు భళా
[ 27-06-2024]
అనాథలు, నిరుపేద విద్యార్థినులు చదువుకోవాలనే లక్ష్యంతో విద్యాశాఖ జిల్లా వ్యాప్తంగా కస్తూర్బా విద్యాలయాలను నిర్వహిస్తోంది. -
బైకులు కొల్లగొట్టి.. ఆన్లైన్లో బేరానికిపెట్టి!
[ 27-06-2024]
కారు డ్రైవరుగా పనిచేసే అతని గురంతా అత్యాధునిక బైకులపైనే.. వాటికి ఉండే డిమాండ్ దృష్ట్యా అపహరించడం.. రాష్ట్ర వ్యాప్తంగా వాటిపైనే తిరగడం.. -
చిన్నతరహా.. ఉపాధి మెరువ..
[ 27-06-2024]
యువతను ప్రోత్సహిస్తున్నాంచిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారిని ప్రోత్సహిస్తున్నాం. -
అద్దెకు వ్యవసాయ పరికరాలు
[ 27-06-2024]
రైతులు వ్యవసాయం చేసేందుకు ఆసక్తి ఉన్నా కూలీల కొరత తీవ్రంగా వేధిస్తుంది. ఆధునిక యంత్రాలను కొనుగోలు చేయాలంటే అంత ధరలు భరించలేరు. -
కలల గూడు.. సాకారమయ్యేదెప్పుడు?
[ 27-06-2024]
పేద ప్రజల సొంతింటి కల నేరవేర్చేందుకు తూప్రాన్ పురపాలిక కేంద్రానికి 2018లో అప్పటి ప్రభుత్వం రూ.25.25 కోట్ల నిధులు మంజూరు చేసింది. -
ఆన్లైన్లో నిత్యావసరాల నమోదు
[ 27-06-2024]
వసతిగృహాల్లో ఉండే వస్తువులు పక్కదారి పట్టకుండా మరింత సమర్థంగా నిర్వహణ చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది
తాజా వార్తలు (Latest News)
-
నితీశ్కు గాయం.. దూబెకు చోటు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/06/24)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
ఈ 35 ఫోన్ల మోడల్స్లో వాట్సప్ బంద్.. జాబితాలో మీ మొబైల్ ఉందా?
-
విధుల్లో ఉండగా గుండెపోటు.. బ్యాంకు ఉద్యోగి మృతి!
-
‘కల్కి 2898 ఏడీ’లో ఆ ఇద్దరు హీరోలున్నారు: రివీల్ చేసిన నాగ్ అశ్విన్