తడబడిన చదువులు
సిమెంట్నగర్లోని పాణ్యం సిమెంట్ పాఠశాల విద్యార్థులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. విద్యార్థుల సౌకర్యార్థం 1968లో ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేశారు.
వరండాలో కూర్చున్న విద్యార్థులు
సిమెంట్నగర్లోని పాణ్యం సిమెంట్ పాఠశాల విద్యార్థులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. విద్యార్థుల సౌకర్యార్థం 1968లో ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నేటి వరకు ప్రభుత్వ తోడ్పాటుతో పాణ్యం సిమెంట్ పరిశ్రమ పర్యవేక్షణలో పాఠశాల కొనసాగింది. పాఠశాలను యాజమాన్యానికి అప్పజెప్పాలని ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ 19, 20, 21 ఉత్తర్వులను విడుదల చేశారు. ఈ పాఠశాల విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తామని సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం తెలియజేసింది. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సుమారు 500 మంది విద్యార్థులు, ఇందులో ప్రైమరీ పాఠశాలలో నలుగురు, ఉన్నత పాఠశాలలో 20 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రైవేట్గా పాఠశాలను నడుపుతూ విద్యార్థులకు ఉచిత విద్యను అందజేస్తామని యాజమాన్యం తెలిపినట్లు ప్రధానోపాధ్యాయిని ముసరత్ జహాన్ తెలిపారు. పాఠశాలను కంపెనీ ప్రైవేట్గా నడిపినా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు వర్తించవని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా మేనేజ్మెంట్ నడుపుతామని ప్రభుత్వం జీవోలో చెప్పిందని, దీని ప్రకారం ఉపాధ్యాయులను కౌన్సిలింగ్కు రమ్మని శనివారం చెప్పారని, మళ్లీ ప్రొసీడింగ్ ఇచ్చారని, సోమవారం ఫోన్ ద్వారా కౌన్సిలింగ్ మార్పుదల చేసినట్లు కర్నూలు విద్యాశాఖ కార్యాలయం నుంచి సమాచారం వచ్చిందని, అధికారికంగా ప్రొసీడింగ్ ఇవ్వకపోవడంతో కౌన్సిలింగ్కు వెళ్లకపోతే అన్యాయం జరుగుతుందని ఆందోళనతో 23 మంది ఉపాధ్యాయులు కౌన్సిలింగ్ కోసం డీఈవో కార్యాలయానికి వెళ్లారు. ఉపాధ్యాయులు అందరూ కౌన్సిలింగ్కు కర్నూలు వెళ్లడంతో ప్రధానోపాధ్యాయురాలు ముసరత్ జహాన్ ఒక్కరే విద్యార్థులకు పాఠాలు బోధించారు.
న్యూస్టుడే, బేతంచెర్ల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్యేని కలిసిన అంగన్వాడీ కార్యకర్తలు
[ 26-06-2024]
శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని అంగన్వాడీ సూపర్వైజర్ అంజలి, కార్యకర్తలు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. -
మహానందిలో చిరుత సంచారం
[ 26-06-2024]
నంద్యాల జిల్లా మహానంది పుణ్య క్షేత్రం దేవస్థానం గోశాల వద్ద చిరుత పులి సంచరించింది. -
సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి
[ 26-06-2024]
ఆదోని పట్టణంలోని పురపాలక పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను భాజపా ఎమ్మెల్యే పార్థసారధికి పురపాలక ఉపాధ్యాయ సంఘం ఫెడరేషన్ నాయకులు బుధవారం విన్నవించారు. -
మత్తు పదార్థాలకు దూరంగా ఉందాం
[ 26-06-2024]
ఆదోని ఆర్ట్స్ కళాశాల సమావేశ భవనంలో అంతర్జాతీయ మాదక ద్రావ్యాల వ్యతిరేక దినోత్సవ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. -
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి
[ 26-06-2024]
ఎమ్మిగనూరు వ్యవసాయం: విద్యార్థులు జీవితంలో ఎదిగేందుకు పాఠశాల దశ కీలకమైందని మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సీఐలు మధుసూదన్ రావు, మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేకంగా దినోత్సవం సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. -
చిరుతను బంధించాలని రాస్తారోకో
[ 26-06-2024]
మహానంది : నంద్యాల జిల్లా మహానంది సిరివెళ్ల మండలాల పరిధిలోని నల్లమల అడవిలో గల పచ్చర్ల గ్రామంలో చిరుతను బంధించాలని ప్రజలు రాస్తారోకో చేపట్టారు. -
విధులు విస్మరించి.. వైకాపా సేవలో తరించి
[ 26-06-2024]
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కర్నూలు నగరపాలక ఉన్నతాధికారులు నేటికీ వైకాపా నాయకుల సేవలోనే తరలిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైకాపా నిర్మిస్తున్న పార్టీ కార్యాలయాల్లో పెద్దఎత్తున నిబంధనల ఉల్లంఘనలు జరిగాయి. -
క్రస్టుగేట్ల పనులు ప్రారంభం
[ 26-06-2024]
కొత్త ప్రభుత్వ హయాంలో గాజులదిన్నె సంజీవయ్య సాగర్ జలాశయం ఆధునికీకరణ పనులు ప్రారంభమయ్యాయి. గత ప్రభుత్వం రూ.57 కోట్లు కేటాయిస్తున్నట్లు గొప్పగా చెప్పింది. ఆ తర్వాత కేవలం రూ.5 కోట్లతో గేట్ల పనులు ప్రారంభించారు. -
వైకాపా కార్యాలయాలకు తాఖీదులు
[ 26-06-2024]
కర్నూలు నగరంతోపాటు ఆదోని పట్టణంలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వైకాపా కార్యాలయాలకు అధికారులు తాఖీదులు జారీ చేశారు. ఆదోనిలో పురపాలక పట్టణ విభాగం ఆధ్వర్యంలో నోటీసులు జారీ చేశారు. -
అనుమతులు లేకుండానే నిర్మాణాలు
[ 26-06-2024]
ఆదోని పట్టణంలో అనుమతులు లేకుండా నిర్మించిన వైకాపా కార్యాలయంపై తప్పనిసరిగా చర్యలుంటాయని ఆదోని ఎమ్మెల్యే డా.పార్థసారథి స్పష్టం చేశారు. -
కళాశాల ప్రిన్సిపల్ సస్పెన్షన్
[ 26-06-2024]
పాణ్యం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.ఎం.సింహాద్రిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. -
అభియంత.. ఆర్అండ్బీలో నియంత
[ 26-06-2024]
వైకాపా ప్రభుత్వంలో ఆ అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఆర్అండ్బీ శాఖలో కీలక స్థానంలో ఉన్న ఆయన జిల్లాలోని ఆరు నియోజకవర్గాలను పట్టించుకోకుండా.. డోన్ నియోజకవర్గానికి మాత్రమే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. -
పురపాలకలో పెత్తందారులు
[ 26-06-2024]
ఆదోని పురపాలక సంఘంలో వైకాపా నాయకుల అక్రమాలు అన్నీఇన్ని కావు. మొన్నటి వరకు వారి అనుమతి లేకుండా ఇక్కడ ఎలాంటి పనులు చేయలేని పరిస్థితి. గోడకు మేకు కొట్టాలన్నా ఆ పార్టీ సానుభూతిపరులు చేయాల్సిందే. కొందరు అధికారులు నాయకులకు గులాంగిరి చేశారు. -
భూసారం.. నిస్సారం
[ 26-06-2024]
అధిక దిగుబడులు సాధించాలంటే భూసార పరీక్షల పాత్ర కీలకం. ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ పాలనలో మట్టి నమూనాల పరీక్షలు చేసిందే లేదు. గతేడాది మట్టి నమూనాలు సేకరించినా పైసా బడ్జెట్ కేటాయించకపోవడంతో పరీక్షలు చేయలేని పరిస్థితి. -
ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కృతనిశ్చయం
[ 26-06-2024]
శ్రీశైల మహాక్షేత్రం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి చెప్పారు. ఇక్కడ వసతుల కల్పనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. -
అక్షర తేజం రామోజీరావు
[ 26-06-2024]
తెలుగు జాతి గర్వించే అక్షర తేజం రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు అని ఎంపీడీవో రఘురామ్ అన్నారు. ఉయ్యాలవాడ మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఆయన సిబ్బందితో కలిసి రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. -
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును స్వాగతిస్తాం
[ 26-06-2024]
వైకాపా ప్రభుత్వం వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసిన 20 నెలల తర్వాత తెదేపా ప్రభుత్వం తొలి మంత్రి మండలి సమావేశంలోనే ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పేరు మార్చడాన్ని స్వాగతిస్తున్నట్లు తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. -
ఈ-పుస్తకం.. హస్తభూషణం
[ 26-06-2024]
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం సాధించాలన్నా.. ఉన్నత విద్య కోసం సీటు పొందాలన్నా.. పోటీ పరీక్షల్లో నెగ్గాలన్నా విజ్ఞానం చాలా అవసరం. గతంలో విజ్ఞాన పుస్తకాలు దొరకాలంటే గ్రంథాలయాలకు వెళ్తే చాలు అక్కడ వేల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
ట్రంప్-బైడెన్ ‘డిబేట్’.. కోట్లాది అమెరికన్లలో ఉత్కంఠ!
-
రెండో రోజూ అదే దూకుడు.. సరికొత్త గరిష్ఠాలకు సూచీలు
-
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు
-
రెండ్రోజులకే ముగిసిన స్పెక్ట్రమ్ వేలం.. ఈసారి ఆదరణ అంతంతే..!
-
ఉక్రెయిన్లోకి అమెరికా మిలటరీ కాంట్రాక్టర్లు.. కీలక నిర్ణయం దిశగా బైడెన్ సర్కారు..!
-
పన్ను చెల్లింపుదారుల డబ్బు తింటున్నావంటూ ట్రోల్స్.. హర్భజన్ కౌంటర్