జడ్పీ సర్వసభ్య సమావేశం వాయిదా
జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. వాస్తవానికి బుధవారం నిర్వహించాల్సి ఉండగా వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. సమావేశం ఎప్పుడు నిర్వహించేదీ తర్వాత ప్రకటించనున్నారు.
మంత్రులతో చర్చించి త్వరలో తేదీ ఖరారు
కర్నూలు నగరం, న్యూస్టుడే : జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. వాస్తవానికి బుధవారం నిర్వహించాల్సి ఉండగా వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. సమావేశం ఎప్పుడు నిర్వహించేదీ తర్వాత ప్రకటించనున్నారు. 90 రోజులలోపు జడ్పీ సమావేశం విధిగా నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో ఈనెల 19న జరిపేలా అధికారులు సిద్ధమయ్యారు. అసెంబ్లీ సమావేశాలు 24వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు మంగళవారం ప్రకటన వెలువడటం.. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన మంత్రులు బిజీగా ఉండటంతో వాయిదా వేశారు. సమావేశం నిర్వహణపై మంత్రులతో చర్చించి తేదీ ఖరారు చేయనున్నారు. ఈనెలాఖరులో నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే 90 రోజుల గడువు ముగియనుండటంతో జడ్పీ అధికారులు ప్రభుత్వానికి లేఖ పంపాల్సి ఉంటుంది.
సమగ్ర చర్చ జరిగేలా..
ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులతో జడ్పీ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో అజెండా అంశాలపై చర్చించి తేదీ, సమయం ఖరారు చేయాల్సి ఉంది. ఈమేరకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం.. కొన్ని శాఖలపై మొక్కుబడిగా చర్చించే విధానానికి స్వస్తి చెప్పాలని, ఉమ్మడి జిల్లా సమస్యలు ప్రతిబింబించేలా సమగ్ర చర్చ జరగాలని.. ఆమేరకు అజెండా తయారు చేయాలని జడ్పీ అధికారులను మంత్రులు ఆదేశించినట్లు తెలిసింది. జడ్పీలో చర్చించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా ఉండాలని.. ప్రధాన సమస్యలపై తీర్మానాలు చేయాలని నిర్ణయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పింఛను పండగ
[ 27-06-2024]
చంద్రన్న మాట నిలబెట్టుకొన్నారు..అవ్వాతాతల కళ్లల్లో వెలుగులు నింపారు. సామాజిక భద్రత పింఛను మొత్తాన్ని జులై నుంచి రూ.4 వేలకు పెంచడంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో లక్షలాది మంది లబ్ధిదారులకు మేలు చేకూరనుంది. -
నృత్యకళల్లో మేటి.. మేఘన కీర్తి
[ 27-06-2024]
సాధించాలనే తపన.. లక్ష్యం చేరుకోవాలనే పట్టుదల ఉంటే.. విజయాలు దరిచేరుతాయని నిరూపిస్తున్నారు ఆదోని పట్టణానికి చెందిన నృత్య కళాకారిణి కామళే మేఘన. -
ప్రగతి బాటల నిర్మాణం
[ 27-06-2024]
గత ఐదేళ్లు వైకాపా సర్కారు ‘రోడ్ల’ నిర్వహణను గుంతల్లో వదిలేసింది.. మృత్యు‘గుంత’లు పలువురి ప్రాణాలు తీశాయి. గతంలో తెదేపా హయాంలో తీసుకొచ్చిన పలు ప్రాజెక్టులు వైకాపా నిధులివ్వక వెనక్కి వెళ్లాయి. -
పల్లె ఖాతాలు ఖాళీ చేసేశారు
[ 27-06-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో తాము దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్నాం.. విద్యుత్తు బిల్లుల పేరుతో నిధులు లాక్కొన్నారు.. ఎంత ఖర్చయిందన్న వివరాలు తెలియడం లేదు. -
‘కుడా’ ఎడాపెడా దోపిడీ
[ 27-06-2024]
‘‘ ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే కల్లూరు పరిధిలో ఐదుగురు కలిసి 18 ఎకరాల్లో వెంచర్ వేశారు. భూ బదలాయింపు జరగలేదు. విషయం తెలుసుకొన్న వైకాపా నేత వారిని పిలిపించి పంచాయితీ పెట్టారు. -
నేడు అక్షర శిల్పి సంస్మరణ సభ
[ 27-06-2024]
కర్నూలు 46వ డివిజన్ నరసింహారెడ్డి నగర్లోని నగరూరు రాఘవేంద్ర మినీ బ్యాంకెట్ హాలులో గురువారం ఉదయం 11 గంటలకు రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు సంస్మరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మీసాల రామస్వామి బుధవారం తెలిపారు. -
ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకోండి : బుడ్డా
[ 27-06-2024]
తెదేపా, జనసేన, భాజపా నాయకులు, బూత్ కన్వీనర్లు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలు సమస్యలు తెలుసుకోవాలని శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి సూచించారు. -
తెదేపా మహిళా నేత హత్యకేసులో కిరాయి హంతకుల హస్తం
[ 27-06-2024]
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణ తెదేపా మహిళా నేత అట్ల శ్రీదేవి హత్య ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. -
అరణ్యరోదన
[ 27-06-2024]
జనాలపై వన్యప్రాణులు చేస్తున్న దాడుల ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువవుతున్నాయి. మనుషులు తమ స్వార్థం కోసం అడవుల్లోని చెట్లను నరికేస్తుండటంతో అక్కడ ఉండాల్సిన వన్యప్రాణులు గ్రామాలపైకి వచ్చి జనాలపై దాడులు చేస్తూ వారి ప్రాణాలను బలిగొంటున్నాయి. -
బాధ్యతల స్వీకరణ
[ 27-06-2024]
రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రిగా బుధవారం అమరావతిలో బీసీ జనార్దన్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. -
నదిలో ఇసుక దందా.. అధికారుల కళ్లకు మసక
[ 27-06-2024]
నగరంలోని బండిమెట్ట గంగమ్మ ఆలయం సమీపంలో తుంగభద్ర నదిలో యథేచ్ఛగా ఇసుక తవ్వి అక్రమ రవాణా చేస్తున్నారు. -
నాయకుడిగా కాదు.. ప్రజలకు సేవకుడిలాగే ఉంటా
[ 27-06-2024]
ఎన్నికల ముందు ఎలా ఉన్నానో.. ఇప్పుడు కూడా అలాగా ఉంటానని, ప్రజలకు నాయకుడిని కాదని సేవకుడినని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/06/24)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
ఈ 35 ఫోన్ల మోడల్స్లో వాట్సప్ బంద్.. జాబితాలో మీ మొబైల్ ఉందా?
-
విధుల్లో ఉండగా గుండెపోటు.. బ్యాంకు ఉద్యోగి మృతి!
-
‘కల్కి 2898 ఏడీ’లో ఆ ఇద్దరు హీరోలున్నారు: రివీల్ చేసిన నాగ్ అశ్విన్
-
చిన్న జట్టు పెద్ద ఆట... అప్పుడు కెన్యా.. ఇప్పుడు అఫ్గాన్