- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Crime news: నేరేడ్మెట్లో బాలికపై గ్యాంగ్ రేప్.. 10మంది అరెస్టు
నేరేడ్మెట్లో బాలికపై గ్యాంగ్రేప్ కేసులో కీలక సూత్రధారులైన నరేష్, విజయ్లతో పాటు మరో 8మందిని పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్: నేరేడ్మెట్లో బాలికపై గ్యాంగ్రేప్ కేసులో కీలక సూత్రధారులైన నరేష్, విజయ్లతో పాటు మరో 8మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 22న కాచిగూడ నుంచి 12 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన నిందితులు.. కూల్డ్రింక్లో గంజాయి కలిపి తాగించారు. బాలిక మత్తులోకి జారుకున్న తర్వాత నిర్మానుష్యప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రేమపెళ్లి విఫలం.. ఒంటిపై పెట్రోల్ పోసుకొని యువకుడి ఆత్మహత్య!
ప్రేమపెళ్లి విఫలమైందంటూ మనస్తాపం చెంది ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. -
స్క్రూడ్రైవర్తో మెడపై పొడిచి.. భర్తను చంపేసిన భార్య
స్క్రూడ్రైవర్తో మెడపై పొడిచి భర్తను భార్య అంతమొందించిన ఘటన కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం చిన్న తుమ్మడిలో చోటు చేసుకుంది. -
యూనిఫామ్ తీసి.. రైలు కిందపడి ఏఎస్సై ఆత్మహత్య
వైఎస్సార్ జిల్లా కమలాపురం ఏఎస్సై నాగార్జునరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. యూనిఫామ్ తీసి పక్కనపెట్టి రైలు పట్టాల కిందపడి ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. -
రైలు ఇంజిన్కు వేలాడుతూ వచ్చిన మృతదేహం.. ఘట్కేసర్ వద్ద ఘటన
ఘట్కేసర్: పట్టాలు దాటుతున్న గుర్తుతెలియని వృద్ధుడిని ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. బీబీనగర్-ఘట్కేసర్ మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. -
పుణెలో ఘోర రోడ్డు ప్రమాదం.. సంగారెడ్డి జిల్లా యువకులు ఐదుగురి దుర్మరణం
మహారాష్ట్రలోని పుణె సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన ఐదుగురు యువకులు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. -
నీపై దయ చూపడమా?: కోర్టు వ్యాఖ్య
కన్నకూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే ఆమె భవిష్యత్తును చిదిమేశాడు. పదేళ్ల ప్రాయం నుంచే ఆమెపై లైంగికదాడి మొదలుపెట్టాడు. -
పాపం.. విలవిల్లాడిన పసికూనలు
స్కూల్ బస్సును లారీ ఢీకొన్న దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా, 16 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి శివారులో మంగళవారం ఉదయం జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. -
జిగానా తుపాకులు.. రూ.25 లక్షల సుపారీ
బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ ఇంటిపై కాల్పుల కేసు దర్యాప్తులో కీలక విషయాలు బయటపడ్డాయి. సల్మాన్ హత్యకు బిష్ణోయ్ గ్యాంగ్ పన్నిన భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది. -
బీరు కోసం స్నేహితుడ్ని నాలుగో అంతస్తు నుంచి తోసి చంపేశారు!
బీరు కోసం గొడవపడి బర్త్డే బాయ్ని ముగ్గురు స్నేహితులు కలిసి నాలుగో అంతస్తు నుంచి తోసేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మరో మైలురాయి దాటిన ‘కల్కి 2898 ఏడీ’.. వసూళ్లు ఎంతంటే?
-
కలకలం రేపిన ఏపీఎండీసీ దస్త్రాలు దహనం.. పెద్దిరెడ్డి అనుచరులపై అనుమానం
-
నీట్ పేపర్ లీక్ కేసులో మరో కీలక సూత్రధారి అరెస్టు
-
ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ రాజీనామా
-
ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి అవకాశం: సినీనటుడు నరేశ్
-
ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. మార్చి 1న భారత్-పాక్ మ్యాచ్!