- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Road Accident: లారీని ఢీకొట్టిన టెంపో.. 13 మంది దుర్మరణం
Road Accident: ఓ టెంపో.. లారీని వెనక నుంచి ఢీకొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 13 మంది మృతిచెందారు.
Road Accident | బెంగళూరు: కర్ణాటకలోని హవేరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే మృతిచెందారు. ఆగి ఉన్న ఓ లారీని టెంపో వెనక నుంచి ఢీకొట్టడం వల్ల శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. వీరంతా సవదత్తిలోని ఆలయానికి వెళ్లి వస్తుండగా గుండెనహళ్లి సమీపంలో పుణె-బెంగళూరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శంషాబాద్ ఎయిర్పోర్టులో ముగ్గురు కస్టమ్స్ అధికారులపై కేసు నమోదు
శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ అక్రమ రవాణాకు సహకరించిన ముగ్గురు కస్టమ్స్ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. -
ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్.. కిలోమీటర్ మేర నిలిచిన వాహనాలు
ఆర్టీసీ బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్న ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం సమీపంలో చోటు చేసుకుంది. -
రూ.4.37 కోట్ల పరిహారం పక్క‘దారి’
కుమురంభీం జిల్లాలో నాలుగు వరుసల జాతీయ రహదారి విస్తరణలో భాగంగా భూములు కోల్పోయిన వారికి చెల్లించిన పరిహారంలో రూ.4.37 కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డారన్న ఫిర్యాదు నేపథ్యంలో అనిశా(ఏసీబీ) అధికారులు శనివారం అప్పటి ఆసిఫాబాద్ ఆర్డీఓ సిడాం దత్తు (ప్రస్తుత వరంగల్ ఆర్డీఓ), ఆసిఫాబాద్ డిప్యూటీ తహసీల్దార్ మెస్రం నాగోరావుతో పాటు స్థిరాస్తి వ్యాపారులు సుబ్బ శంభుదాస్, లక్ష్మీనారాయణగౌడ్లను అదుపులోకి తీసుకున్నారు. -
బాలికపై సామూహిక అత్యాచారం
బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం గరువుపాలెం శివారులో బాలికపై అయిదుగురు యువకులు సామూహికంగా అత్యాచారం చేశారు. -
మాయమాటలు చెబుతూ.. హతమార్చుతూ..
మాయమాటలు చెబుతూ.. ఆరుగురు మహిళలను దారుణంగా హత్య చేసిన యువకుడు పోలీసులకు చిక్కాడు. -
కస్టమ్స్లో ఇంటి దొంగలు
శంషాబాద్ విమానాశ్రయం కస్టమ్స్ విభాగంలో ఇంటి దొంగల బాగోతం బహిర్గతమైంది. విదేశీ కరెన్సీని అక్రమంగా మార్పిడి చేసినందుకు ఇద్దరు కస్టమ్స్ విభాగం ఆఫీస్ సూపరింటెండెంట్లు, ఓ ఇన్స్పెక్టర్పై హైదరాబాద్ సీబీఐ కేసు నమోదు చేసింది. -
ఇంజినీరింగ్ ఆపేసి.. డ్రగ్స్ విక్రేతగా మారి
ఇంజినీరింగ్ చదువుతున్న ఓ యువకుడు డ్రగ్స్కు బానిసై.. డబ్బులు చాలక విక్రేతగా మారాడు. డ్రగ్స్ తీసుకుంటుండగా మాదాపూర్ పోలీసులు, టీజీ న్యాబ్ సిబ్బంది అతడితోపాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఉక్రెయిన్పై విరుచుకుపడిన రష్యా..! వారంలోనే 800 బాంబులతో విధ్వంసం
-
పొట్టి కప్పు విజేతగా భారత్.. వీళ్లనూ మరిచిపోవద్దు!
-
వరలక్ష్మీ శరత్కుమార్ పెళ్లి సందడి మొదలైంది.. ఫొటో చూశారా!
-
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు.. ‘హిందూ’ ఓట్లపై పార్టీల కన్ను!
-
బుమ్రా యాక్షన్ స్పెషల్.. అందుకే కదిలించరు..!
-
పూరీ జగన్నాథుడి రథయాత్రకు 315 ప్రత్యేక రైళ్లు