- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
ఆత్మహత్యకు యత్నించిన తల్లి, కుమార్తె మృతి
కుటుంబ కలహాలతో కుమురంభీం జిల్లా కాగజ్నగర్ మండలంలోని గజ్జిగూడ గ్రామానికి చెందిన ఓ కుటుంబంలోని తల్లీ, ముగ్గురు కుమార్తెలు సోమవారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే.
మృత్యువుతో పోరాడుతున్న మరో ఇద్దరు కుమార్తెలు
కాగజ్నగర్ గ్రామీణం, న్యూస్టుడే: కుటుంబ కలహాలతో కుమురంభీం జిల్లా కాగజ్నగర్ మండలంలోని గజ్జిగూడ గ్రామానికి చెందిన ఓ కుటుంబంలోని తల్లీ, ముగ్గురు కుమార్తెలు సోమవారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. చికిత్స పొందుతూ తల్లి అనిత (45), కుమార్తె రమ్య (16) బుధవారం మృతి చెందారు. మిగతా ఇద్దరు కుమార్తెలు లక్ష్మి, ఐశ్వర్య సైతం మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు కాగజ్నగర్ రూరల్ సీఐ రాంబాబు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
అన్నమయ్య జిల్లా రామాపురం మండలం కొండవాండ్లపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
ముగ్గుర్ని పొట్టన పెట్టుకున్న గుంత
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి శివారులో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. -
పోలీసులకు చిక్కిన పార్థీ ముఠా
నల్గొండ, సంగారెడ్డి జిల్లాలతోపాటు రాచకొండ పరిధిలోని జాతీయ రహదారులపై ఆపిన వాహనాలే లక్ష్యంగా దోపిడీలు, దొంగతనాలు, హత్యలకు పాల్పడుతున్న మహారాష్ట్రకు చెందిన పార్థీ ముఠా సభ్యులు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. -
బావిలోని విష వాయువు పీల్చి 9మంది మృతి
ఛత్తీస్గఢ్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో బావిలోని విష వాయువు పీల్చి 9 మంది మృత్యువాతపడ్డారు. మృతుల్లో తండ్రీ, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
ఉస్మానియా వైద్య కళాశాలలో గంజాయి కలకలం
సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ ఉచ్చులో వైద్య విద్యార్థులు చిక్కారు. ధూల్పేట్లో గంజాయి కొనుగోలు చేసేందుకు వెళ్లి.. టీజీన్యాబ్ పోలీసులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. -
సినీనటుడు రాజ్తరుణ్పై నటి ఫిర్యాదు
తనతో సహజీవనం సాగిస్తున్న సినీ నటుడు రాజ్తరుణ్ మరో మహిళకు దగ్గరై తనను బెదిరిస్తున్నాడంటూ లావణ్య అనే యువతి శుక్రవారం నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
భూమికి భూమి ఎక్కడ కేటాయించాలో ?.. రక్షణ శాఖకు అప్పగించేందుకు అన్వేషిస్తున్న హెచ్ఎండీఏ
-
పేట్రేగిపోతున్న మృగాళ్లు.. వావీ వరుసలు మరిచి దుర్మార్గాలు
-
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడి దారుణ హత్య
-
ఒకే ఒక్క నిర్ణయం.. ఆరు జీవితాలకు వరప్రసాదం!
-
అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
-
జాగ్రత్తలు పాటిస్తే జూలీతో జాలీయే..!