- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Crime news: ఇడుపులపాయ ట్రిపుల్ఐటీలో గంజాయి కలకలం
కడప జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయలోని ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీ లో గంజాయి కలకలం రేగింది.
వేంపల్లె: కడప జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయలోని ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీ లో గంజాయి కలకలం రేగింది. బుధవారం రాత్రి ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థులు గంజాయి, సిగరెట్లు లోనికి తీసుకెళ్తుండగా ట్రిపుల్ ఐటీ మెయిన్ గేటు వద్ద సెక్యూరిటీ సిబ్బందికి పట్టుబడ్డారు. దీనిపై సెక్యూరిటీ సిబ్బంది అధికారులకు సమాచారం అందించారు. గురువారం ఉదయం కోర్ కమిటీ సమావేశం నిర్వహించి అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి మందలించారు. ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఏవీఎస్ కుమారస్వామి గుప్త విద్యార్థులకు టీసీ ఇచ్చి పంపించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై ఆర్కేవ్యాలీ పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. అయితే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వాటిని ఎక్కడ నుంచి తీసుకొచ్చారు అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తొమ్మిదో తరగతి బాలికను కత్తితో నరికి చంపిన ప్రేమోన్మాది
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెంలో దారుణం జరిగింది. ప్రేమోన్మాది.. తొమ్మిదో తరగతి విద్యార్థినిని కత్తితో నరికి చంపాడు. -
అవినీతి ఆరోపణలతో సీబీఐకి చిక్కిన గుంతకల్లు రైల్వే డీఆర్ఎం వినీత్ సింగ్
అవినీతి ఆరోపణలతో గుంతకల్లు డీఆర్ఎం సీబీఐ అధికారులకు చిక్కారు. -
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సంతకం ఫోర్జరీ.. మేయర్ భర్తపై కేసు
నగరపాలక సంస్థ కమిషనర్ సంతకం ఫోర్జరీపై క్రిమినల్ కేసు నమోదైంది. కమిషనర్ వికాస్ మర్మత్తో పాటు మాజీ కమిషనర్ హరిత సంతకాలను ఫోర్జరీ చేసిన ఘటనపై కేసులు నమోదు చేశారు. -
అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
అన్నమయ్య జిల్లా రామాపురం మండలం కొండవాండ్లపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
ముగ్గుర్ని పొట్టన పెట్టుకున్న గుంత
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి శివారులో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. -
పోలీసులకు చిక్కిన పార్థీ ముఠా
నల్గొండ, సంగారెడ్డి జిల్లాలతోపాటు రాచకొండ పరిధిలోని జాతీయ రహదారులపై ఆపిన వాహనాలే లక్ష్యంగా దోపిడీలు, దొంగతనాలు, హత్యలకు పాల్పడుతున్న మహారాష్ట్రకు చెందిన పార్థీ ముఠా సభ్యులు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. -
బావిలోని విష వాయువు పీల్చి 9మంది మృతి
ఛత్తీస్గఢ్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో బావిలోని విష వాయువు పీల్చి 9 మంది మృత్యువాతపడ్డారు. మృతుల్లో తండ్రీ, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
ఉస్మానియా వైద్య కళాశాలలో గంజాయి కలకలం
సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ ఉచ్చులో వైద్య విద్యార్థులు చిక్కారు. ధూల్పేట్లో గంజాయి కొనుగోలు చేసేందుకు వెళ్లి.. టీజీన్యాబ్ పోలీసులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. -
సినీనటుడు రాజ్తరుణ్పై యువతి ఫిర్యాదు
తనతో సహజీవనం సాగిస్తున్న సినీ నటుడు రాజ్తరుణ్ మరో మహిళకు దగ్గరై తనను బెదిరిస్తున్నాడంటూ లావణ్య అనే యువతి శుక్రవారం నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఇరాన్ ఎన్నికలపై అమెరికా కీలక వ్యాఖ్యలు
-
సామాన్యుడిలా సూపర్ మార్కెట్కు బిలియనీర్.. ఇంతకీ ఎవరీయన?
-
జమ్ముకశ్మీర్లో నలుగురు ఉగ్రవాదుల హతం.. అమరులైన ఇద్దరు జవాన్లు
-
హిమాచల్ను ముంచెత్తుతున్న వర్షాలు.. ధర్మశాలలో 214.6మి.మీ వర్షపాతం
-
తెలంగాణలో ఏడాదికి రెండు సార్లు టెట్ పరీక్ష
-
ఆసియా కప్.. భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ