- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Allagadda: ఆళ్లగడ్డలో తెదేపా నేత ఏవీ భాస్కర్రెడ్డి దంపతులపై దాడి.. భార్య మృతి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మంగళవారం సాయంత్రం తెదేపా నేత ఏవీ భాస్కర్రెడ్డి, శ్రీదేవి దంపతులపై ప్రత్యర్థులు దాడి చేశారు.
ఆళ్లగడ్డ: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మంగళవారం సాయంత్రం తెదేపా నేత ఏవీ భాస్కర్రెడ్డి, శ్రీదేవి దంపతులపై ప్రత్యర్థులు దాడి చేశారు. ఈ దాడిలో శ్రీదేవి మృతి చెందగా, భాస్కర్రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ఆళ్లగడ్డలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ ఆసుపత్రిలో శ్రీదేవి భౌతికకాయాన్ని తెదేపా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పరిశీలించారు. ఘటనకు సంబంధించి పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
షాద్నగర్లోని పరిశ్రమలో భారీ పేలుడు.. ఆరుగురి దుర్మరణం
షాద్నగర్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక సౌత్ గ్లాసు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కంప్రెషర్ పేలడంతో పలువురు కార్మికులు మృతిచెందారు. -
లారీని ఢీకొట్టిన టెంపో.. 13 మంది దుర్మరణం
Road Accident: ఓ టెంపో.. లారీని వెనక నుంచి ఢీకొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 13 మంది మృతిచెందారు. -
కూతురిపై అసభ్య ప్రవర్తన
తాగిన మైకంలో కన్న కూతురిపై అసభ్యకరంగా ప్రవర్తించబోయిన భర్తను.. భార్య గొడ్డలితో నరికి దారుణంగా హతమార్చింది. -
విజయవాడలో దారుణం.. మందలించాడనే కోపంతో ప్రియురాలి తండ్రిని చంపేశాడు
విజయవాడ బృందావన్ కాలనీలో హత్య జరగడం కలకలం రేపింది. సింధు భవన్ వద్ద కిరాణా వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. -
చాయ్ పెట్టలేదని కోడలిని కడతేర్చిన అత్త
చాయ్ పెట్టే విషయంలో అత్తాకోడళ్ల మధ్య తలెత్తిన వివాదం కోడలి హత్యకు దారితీసింది. -
మెదక్ జిల్లాలో రెండు లారీలు ఢీ: నలుగురు మృతి
మెదక్ జిల్లాలో ముందు వెళ్తున్న లారీని మరో లారీ ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. -
మద్యం మాయం కేసులో బగ్గా అరెస్ట్
డిస్టిలరీ నుంచి మద్యం మాయం కేసులో బగ్గా డిస్టిలరీ డైరెక్టర్ జస్మిత్సింగ్ బగ్గాను శంషాబాద్ ఎక్సైజ్ అధికారులు అరెస్టుచేశారు. -
మూడు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురి దుర్మరణం
పల్నాడు జిల్లా వినుకొండ మండల పరిధిలోని అనంతపురం- గుంటూరు జాతీయ రహదారిపై ఒక్కరోజు వ్యవధిలో మూడు వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. ఐదుగురు గాయపడ్డారు. -
విద్యుదాఘాతంతో నలుగురి మృతి
పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో గురువారం విద్యుదాఘాతానికి గురై నలుగురు మృత్యువాత పడ్డారు. -
దంతెవాడలో 17 మంది, గడ్చిరోలి ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో 17 మంది మావోయిస్టులు గురువారం సీఆర్పీఎఫ్, పోలీసు అధికారుల ఎదుట లొంగిపోయారు. -
కోటాలో నీట్ అభ్యర్థి ఆత్మహత్య
రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా 17 ఏళ్ల నీట్ అభ్యర్థి ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
సహజీవనం చేస్తున్న మహిళ పిల్లలపై అత్యాచారం
ఓ మహిళతో సహజీవనం చేస్తూ.. ఆమె ముగ్గురు పిల్లలపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి రాజేంద్రనగర్ పోక్సో కోర్టు గురువారం 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’ ఆ రికార్డు జస్ట్ మిస్.. ఫస్డ్ డే రూ.100 కోట్లుపైన వసూలు చేసిన చిత్రాలివే!
-
మాజీ సీఎస్ జవహర్రెడ్డి ఉద్యోగ విరమణ తేదీ నోటిఫై చేసిన ప్రభుత్వం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఫైనల్ పోరు.. టీమ్ఇండియాకు ఎదురుందా..? ఆ గణాంకాలు ఏం చెబుతున్నాయంటే..
-
రైస్ మిల్లుల్లో రేషన్ బియ్యం.. తప్పుచేసిన ఎవరినీ వదలం: మంత్రి నాదెండ్ల
-
ఎయిమ్స్లో నీటి సమస్యపై సీఎం చంద్రబాబు విస్మయం