- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Sony earbuds: సోనీ నుంచి ఫ్లాగ్షిప్ ఇయర్బడ్స్.. 5జీ స్మార్ట్ఫోన్ కంటే ఎక్కువే!
Sony TWS earbuds launched: సోనీ సంస్థ కొత్త టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధరను రూ.24,999గా కంపెనీ నిర్ణయించింది. అక్టోబర్ 18 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ సోనీ (Sony) కొత్త ఫ్లాగ్షిప్ ప్రీమియం ట్రూ వైర్లెస్ ఇయర్బడ్స్ను (TWS earbuds) భారత మార్కెట్కు తీసుకొచ్చింది. ప్రీమియం సౌండ్ క్వాలిటీ, నాయిస్ క్యాన్సిలేషన్తో కూడిన ఇయర్ బడ్స్ను WF-1000XM5 పేరిట బుధవారం వీటిని లాంచ్ చేసింది. దీని ధరను రూ.24,990గా కంపెనీ పేర్కొంది. ప్రీ ఆర్డర్లు నేటి నుంచి (సెప్టెంబర్ 27) ప్రారంభం కానున్నట్లు తెలిపింది. ప్రీ ఆర్డర్ చేసుకున్న వారికి రూ.3 వేలు క్యాష్బ్యాక్తో పాటు రూ.4,990 విలువైన SRS-XB100 పోర్టబుల్ వైర్లెస్ స్పీకర్ను సోనీ ఉచితంగా ఇస్తోంది.
యూపీఐ ఎఫెక్ట్.. రూపే కార్డులకు భలే డిమాండ్..!
సోనీ కొత్త ఇయర్బడ్స్ ఫీచర్ల విషయానికొస్తే.. విండ్ నాయిస్ను క్యాన్సిల్ చేయడానికి వీ2 ప్రాసెసర్, QN2e హెచ్డీ నాయిస్ క్యాన్సిలింగ్ ప్రాసెసర్ను వినియోగించారు. అలాగే డీప్ నెట్వర్క్ బేస్డ్ ఏఐ అల్గారిథమ్ను వినియోగించారు. లో ఫ్రీక్వెన్సీ క్యాన్సిలేషన్ కోసం ఒక్కో ఇయర్బడ్కు మూడేసి మైక్రోఫోన్లు ఇచ్చారు. ఇందులో అడాప్టివ్ సౌండ్ కంట్రోల్, స్పీక్ టు చాట్, ఐపీఎక్స్ 4 రేటెడ్ స్వెట్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఇయర్బడ్స్ 8 గంటల మ్యూజిక్ ప్లే బ్యాక్, 24 గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తాయి. కేవలం మూడు నిమిషాల ఛార్జింగ్తో గంట మ్యూజిక్ ప్లే బ్యాక్ ఆనందించొచ్చని కంపెనీ పేర్కొంది. బ్లాక్, ప్లాటినమ్ సిల్వర్ రంగుల్లో ఈ ఇయర్బడ్స్ లభిస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రీఛార్జి ప్లాన్ల ధరలను పెంచిన జియో... ఎప్పటి నుంచి అంటే?
జియో తమ టారిఫ్ల ఒక్కో ప్లాన్ మీద 12.5 శాతం నుంచి 25 శాతం వరకు పెంచనున్నట్లు జియో ప్రకటించింది. -
2024 సెకండాఫ్లో టెక్ ప్రియులకు పండగే.. ‘బ్లాక్ బస్టర్’ ఫోన్లు క్యూ!
Upcoming smartphones: ఈ ఏడాది రెండో అర్ధభాగంలో యాపిల్, శాంసంగ్ సహా పలు కంపెనీలు స్మార్ట్ఫోన్లు తీసుకురానున్నాయి. -
ఈ 35 ఫోన్ల మోడల్స్లో వాట్సప్ బంద్.. జాబితాలో మీ మొబైల్ ఉందా?
WhatsApp: త్వరలోనే కొన్ని మొబైల్ ఫోన్లలో వాట్సప్ తన సేవల్ని నిలిపి వేయనుంది. దీనికి సంబంధించిన జాబితాను కెనాల్టెక్ విడుదల చేసింది. -
రిస్క్లో బీఎస్ఎన్ఎల్ యూజర్ల డేటా.. అమ్మకానికి ఉంచిన హ్యాకర్!
Data Breached: బీఎస్ఎన్ఎల్ యూజర్ల డేటా మరోసారి ప్రమాదంలో పడింది. వినియోగదారులకు చెందిన 278 జీబీ డేటాను ఓ వ్యక్తి అమ్మకానికి పెట్టినట్లు అథెంటియన్ టెక్నాలజీస్ పేర్కొంది. -
ఐపీ రేటింగ్ అంటే ఏంటి? IP67, IP68ని ఎలా అర్థం చేసుకోవాలి?
IP ratings: మొబైల్ తయారీ కంపెనీలు తమ స్మార్ట్ఫోన్లకు ఐపీ రేటింగ్లు ఇస్తుంటాయి. అసలేంటా రేటింగ్స్? ఎందుకు ఉపయోగపడతాయి? -
యూపీఐ, యూట్యూబ్తో నోకియా 3 ఫీచర్ ఫోన్లు
Nokia mobiles: నోకియా బ్రాండ్పై ఫోన్లు తయారుచేసే హెఎండీ గ్లోబల్ సంస్థ.. మూడు కొత్త ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. -
నెట్ఫ్లిక్స్ నుంచి త్వరలో ఫ్రీ ప్లాన్..?
Netflix: ప్రముఖ స్ట్రీమింగ్ వేదిక నెట్ఫ్లిక్స్ త్వరలో ఓ ఫ్రీ ప్లాన్ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోందని సమాచారం! -
ఐఓఎస్ 18 డెవలపర్ బీటా 2 వెర్షన్ వచ్చేసింది.. కొత్త ఫీచర్లివే..!
iOS 18 developer beta 2: యాపిల్ మరిన్ని కొత్త ఫీచర్లతో ఐఓఎస్ 18 బీటా 2 వెర్షన్ను విడుదల చేసింది. కొత్త ఫీచర్లు ఏంటి? ఏయే ఫోన్లకు ఇది అందుబాటులో ఉందో చూద్దాం..! -
₹20వేలకే వన్ప్లస్ కొత్త ఫోన్.. CE4 Lite విశేషాలివీ..
OnePlus Nord CE4 Lite 5G: వన్ప్లస్ సీఈ 4 లైట్ ఫోన్ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. -
భారత్లోకి ‘మెటా ఏఐ’.. వాట్సప్, ఎఫ్బీ, ఇన్స్టాలో ఏఐ అసిస్టెంట్
Meta AI: ప్రముఖ సామాజిక మాధ్యమాల్లో యూజర్లకు చేదోడుగా ఉండేలా మెటా.. ‘ఏఐ అసిస్టెంట్’ను రూపొందించింది. ‘మెటా ఏఐ’ పేరిట తీసుకొచ్చిన దీన్ని తాజాగా భారత్లో విడుదల చేసింది. -
బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఏఐ అభ్యర్థి!
అనేక రంగాల్లో తన సత్తా చాటిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తాజాగా రాజకీయ రంగంలో ప్రవేశించడానికి సిద్ధమైంది. -
యూట్యూబ్లో కొత్త ఫీచర్..డీప్ఫేక్ వీడియోల ఆటకట్టు
YouTube: డీప్ఫేక్ వీడియోలను అరికట్టేందుకు యూట్యూబ్ మరో అడుగు ముందుకు వేసింది. ఈ వీడియోలను తొలగించేందుకు కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. -
ఇకపై లైవ్స్ట్రీమ్ ప్రారంభించాలంటే సబ్స్క్రిప్షన్ ఉండాల్సిందే..! ‘ఎక్స్’లో కీలక మార్పు
Social Media X: ప్రీమియం చందాదారులను పెంచుకోవడంలో భాగంగా ఇప్పటికే అనేక మార్పులు చేపట్టిన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ఇకపై లైవ్స్ట్రీమ్ ప్రారంభించాలంటే సబ్స్క్రిప్షన్ తప్పనిసరి చేసేలా నిబంధనలు తీసుకురానుంది. -
మొదలైన యాపిల్ స్కూల్ సేల్.. ఐప్యాడ్, మ్యాక్బుక్, ఐమ్యాక్పై డిస్కౌంట్లు
Apple School Sale: యాపిల్ స్కూల్ సేల్ ప్రారంభమైంది. సెప్టెంబర్ 20వరకు కొనసాగే ఈ సేల్లో ఐప్యాడ్, మ్యాక్బుక్, ఐమ్యాక్, ఐమ్యాక్ మినీపై రాయితీ ఇస్తోంది. వాటి వివరాలపై ఓ లుక్కేయండి. -
ఎయిర్టెల్ కొత్త డేటా వోచర్.. రూ.9కే 10జీబీ డేటా, కానీ..
Airtel: తక్కువ ధరతో అధిక డేటా పొందేలా ఎయిర్టెల్ కొత్త ప్లాన్ను తీసుకొచ్చింది. కానీ, దీంట్లో ఓ తిరకాసు ఉంది. అదేంటో చూద్దాం..! -
ఇన్స్టా కొత్త ఫీచర్.. లైవ్స్ట్రీమ్ క్లోజ్ ఫ్రెండ్స్కు మాత్రమే!
Instagram: యూజర్ల గోప్యతను మరింత పెంచేలా ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. లైవ్స్ట్రీమ్ కావాలనుకున్న వారికి మాత్రమే కనిపించేలా కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. -
రూ.1.5 లక్షలతో భారత్లో లెనొవో కొత్త యోగా ల్యాప్టాప్.. ఫీచర్లివే..!
Lenovo Yoga Pro 7i: మల్టీటాస్కింగ్ కంటెంట్ క్రియేటర్లకు అనువుగా ఉండేలా లెనొవో భారత్లో యోగా ప్రో 7ఐ ల్యాప్టాప్ను విడుదల చేసింది. -
120W ఫాస్ట్ ఛార్జింగ్తో రియల్మీ కొత్త ఫోన్.. ధర, ఫీచర్లు ఇవే
Realme GT 6: రియల్మీ తన GT సిరీస్లో మరో కొత్త మొబైల్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. మూడు వేరియంట్లు, రెండు రంగుల్లో తీసుకొచ్చిన ఈ మొబైల్ ధర, ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేయండి. -
6000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో వివో కొత్త ఫోన్
Vivo Y58 5G: రూ.20 వేలలోపు ధరతో భారత్లో వివో కొత్త 5జీ ఫోన్ను విడుదల చేసింది. ఇది రెండు రంగుల్లో అందుబాటులో ఉంది. -
తక్కువ ధరతో ఎక్కువ వ్యాలిడిటీ.. ఎయిర్టెల్లో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్!
Airtel Plans: ఎయిర్టెల్ తక్కువ ధరతో ఎక్కువ వ్యాలిడిటీ ఉండేలా మరో కొత్త ప్లాన్ను తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ తరహా ప్రయోజనాలతో రూ.395 ప్లాన్ను ప్రవేశపెట్టింది. -
స్మార్ట్ ఛార్జింగ్ కేస్తో జేబీఎల్ ఇయర్బడ్స్.. ధర ఎంతంటే?
JBL Live Beam 3: టచ్ స్క్రీన్ కలిగిన ఛార్జింగ్ కేస్తో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ జేబీఎల్ కొత్త ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లోకి తీసుకొచ్చింది.