- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Jio New Tariffs: రీఛార్జి ప్లాన్ల ధరలను పెంచిన జియో... ఎప్పటి నుంచి అంటే?
జియో తమ టారిఫ్ల ఒక్కో ప్లాన్ మీద 12.5 శాతం నుంచి 25 శాతం వరకు పెంచనున్నట్లు జియో ప్రకటించింది.
Reliance Jio | ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) తమ టారిఫ్లను పెంచనున్నట్లు ప్రకటించింది. ఒక్కో ప్లాన్ మీద కనిష్ఠంగా 12.5 శాతం నుంచి గరిష్ఠంగా 25 శాతం వరకు పెంచనున్నట్లు జియో గురువారం ప్రకటించింది. దాంతోపాటు కొత్త రీఛార్జి ప్లాన్లనూ తీసుకొచ్చింది. కొత్త టారిఫ్ అమలు నాటి నుంచి రోజుకు 2 జీబీ కంటే ఎక్కువ డేటా ఇచ్చే ప్లాన్లలో మాత్రమే అపరిమిత 5జీ డేటా సౌకర్యం ఉంటుంది. ఈ కొత్త ధరలు జులై 3 నుంచి అమల్లోకి వస్తాయి.
కొత్త టారిఫ్ ధరలు ఇవీ...
రెండు కొత్త సర్వీసులు..
- జియో సేఫ్ - క్వాంటం సెక్యూర్ (Jio Safe): ఇది కాలింగ్, మెసేజింగ్, ఫైల్ బదిలీతో పాటు కమ్యూనికేషన్ సదుపాయాలు అందించే యాప్. నెలకు రూ.199 చెల్లించి ఈ సర్వీసులు పొందొచ్చు.
- జియో ట్రాన్స్లేట్ - ఏఐ (JioTranslate): ఈ యాప్ వాయిస్ కాల్, వాయిస్ మెసేజ్, టెక్ట్స్, ఇమేజ్లోని సమాచారాన్ని కృత్రిమ మేధతో అనువాదం చేస్తుంది. నెలకు రూ.99 కట్టి ఈ యాప్ సేవలు పొందొచ్చు. అయితే జియో యూజర్లకు ఈ రెండు సర్వీసులను ఏడాది పాటు ఉచితంగా ఇస్తున్నట్లు జియో పేర్కొంది.
85% జియోతోనే...
దేశంలో 2జీ నెట్వర్క్కు పరిమితమైన జియో వినియోగదారులు 250 మిలియన్ల మంది ఉన్నారని.. వారు డిజిటల్ సేవల్ని వినియోగించుకోలేక పోతున్నారని జియో టెలికాం పేర్కొంది. వీరిని కొత్త తరం డిజిటల్ వైపుగా తీసుకొచ్చేందుకు 4జీ సదుపాయంతో జియో భారత్, జియో ఫోన్లను తీసుకొచ్చినట్లు తెలిపింది. ‘‘ట్రూ 5జీ ఇప్పుడు అత్యంత వేగవంతమైన నెట్వర్క్. దేశంలో సొంతంగా 5జీ నెట్వర్క్ అందిస్తున్న టెలికాం సంస్థా మాదే. ప్రస్తుతం భారత్లో ఉన్న 5జీ మొబైల్స్లో సుమారు 85 శాతం జియోతో పని చేస్తున్నవే’’ అని సంస్థ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జియో vs ఎయిర్టెల్ vs వొడాఫోన్ ఐడియా.. పాపులర్ ప్లాన్ల లేటెస్ట్ ధరలు ఇవే..
Jio vs Airtel vs VI: ప్రముఖ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు తమ మొబైల్ ప్లాన్ల ధరలను సవరించాయి. -
జియో, ఎయిర్టెల్ బాటలోనే వీఐ.. టారిఫ్ల పెంపు
Vodafone Idea: ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా కూడా మొబైల్ టారిఫ్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. -
పోర్టింగ్కు కొత్త రూల్.. సిమ్ మార్చాక 7 రోజులు ఆగాల్సిందే..!
New MNP rules: మొబైల్ నంబర్ పోర్టింగ్కు కేంద్రం కొత్త రూల్ తీసుకొచ్చింది. జులై 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. -
క్రోమ్లో కొత్త ఫీచర్లు.. ఎలా ఉపయోగపడనున్నాయంటే?
Google Chrome: మెరుగైన సెర్చ్ అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా గూగుల్ క్రోమ్ కొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్నట్లు తన బ్లాగ్ పోస్ట్లో పేర్కొంది. అవేంటంటే? -
రియల్మీ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. 32MP కెమెరా, 5000mAh బ్యాటరీ
Realme C61: రియల్మీ సీ61 మరో కొత్త ఫోన్ను విడుదల చేసింది. బడ్జెట్ ధరలో వస్తోన్న ఈ ఫోన్లో 32MP కెమెరా, 5000mAh బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్లు ఉన్నాయి. -
2024 సెకండాఫ్లో టెక్ ప్రియులకు పండగే.. ‘బ్లాక్ బస్టర్’ ఫోన్లు క్యూ!
Upcoming smartphones: ఈ ఏడాది రెండో అర్ధభాగంలో యాపిల్, శాంసంగ్ సహా పలు కంపెనీలు స్మార్ట్ఫోన్లు తీసుకురానున్నాయి. -
ఈ 35 ఫోన్ల మోడల్స్లో వాట్సప్ బంద్.. జాబితాలో మీ మొబైల్ ఉందా?
WhatsApp: త్వరలోనే కొన్ని మొబైల్ ఫోన్లలో వాట్సప్ తన సేవల్ని నిలిపి వేయనుంది. దీనికి సంబంధించిన జాబితాను కెనాల్టెక్ విడుదల చేసింది. -
రిస్క్లో బీఎస్ఎన్ఎల్ యూజర్ల డేటా.. అమ్మకానికి ఉంచిన హ్యాకర్!
Data Breached: బీఎస్ఎన్ఎల్ యూజర్ల డేటా మరోసారి ప్రమాదంలో పడింది. వినియోగదారులకు చెందిన 278 జీబీ డేటాను ఓ వ్యక్తి అమ్మకానికి పెట్టినట్లు అథెంటియన్ టెక్నాలజీస్ పేర్కొంది. -
ఐపీ రేటింగ్ అంటే ఏంటి? IP67, IP68ని ఎలా అర్థం చేసుకోవాలి?
IP ratings: మొబైల్ తయారీ కంపెనీలు తమ స్మార్ట్ఫోన్లకు ఐపీ రేటింగ్లు ఇస్తుంటాయి. అసలేంటా రేటింగ్స్? ఎందుకు ఉపయోగపడతాయి? -
యూపీఐ, యూట్యూబ్తో నోకియా 3 ఫీచర్ ఫోన్లు
Nokia mobiles: నోకియా బ్రాండ్పై ఫోన్లు తయారుచేసే హెఎండీ గ్లోబల్ సంస్థ.. మూడు కొత్త ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. -
నెట్ఫ్లిక్స్ నుంచి త్వరలో ఫ్రీ ప్లాన్..?
Netflix: ప్రముఖ స్ట్రీమింగ్ వేదిక నెట్ఫ్లిక్స్ త్వరలో ఓ ఫ్రీ ప్లాన్ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోందని సమాచారం! -
ఐఓఎస్ 18 డెవలపర్ బీటా 2 వెర్షన్ వచ్చేసింది.. కొత్త ఫీచర్లివే..!
iOS 18 developer beta 2: యాపిల్ మరిన్ని కొత్త ఫీచర్లతో ఐఓఎస్ 18 బీటా 2 వెర్షన్ను విడుదల చేసింది. కొత్త ఫీచర్లు ఏంటి? ఏయే ఫోన్లకు ఇది అందుబాటులో ఉందో చూద్దాం..! -
₹20వేలకే వన్ప్లస్ కొత్త ఫోన్.. CE4 Lite విశేషాలివీ..
OnePlus Nord CE4 Lite 5G: వన్ప్లస్ సీఈ 4 లైట్ ఫోన్ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. -
భారత్లోకి ‘మెటా ఏఐ’.. వాట్సప్, ఎఫ్బీ, ఇన్స్టాలో ఏఐ అసిస్టెంట్
Meta AI: ప్రముఖ సామాజిక మాధ్యమాల్లో యూజర్లకు చేదోడుగా ఉండేలా మెటా.. ‘ఏఐ అసిస్టెంట్’ను రూపొందించింది. ‘మెటా ఏఐ’ పేరిట తీసుకొచ్చిన దీన్ని తాజాగా భారత్లో విడుదల చేసింది. -
బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఏఐ అభ్యర్థి!
అనేక రంగాల్లో తన సత్తా చాటిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తాజాగా రాజకీయ రంగంలో ప్రవేశించడానికి సిద్ధమైంది. -
యూట్యూబ్లో కొత్త ఫీచర్..డీప్ఫేక్ వీడియోల ఆటకట్టు
YouTube: డీప్ఫేక్ వీడియోలను అరికట్టేందుకు యూట్యూబ్ మరో అడుగు ముందుకు వేసింది. ఈ వీడియోలను తొలగించేందుకు కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. -
ఇకపై లైవ్స్ట్రీమ్ ప్రారంభించాలంటే సబ్స్క్రిప్షన్ ఉండాల్సిందే..! ‘ఎక్స్’లో కీలక మార్పు
Social Media X: ప్రీమియం చందాదారులను పెంచుకోవడంలో భాగంగా ఇప్పటికే అనేక మార్పులు చేపట్టిన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ఇకపై లైవ్స్ట్రీమ్ ప్రారంభించాలంటే సబ్స్క్రిప్షన్ తప్పనిసరి చేసేలా నిబంధనలు తీసుకురానుంది. -
మొదలైన యాపిల్ స్కూల్ సేల్.. ఐప్యాడ్, మ్యాక్బుక్, ఐమ్యాక్పై డిస్కౌంట్లు
Apple School Sale: యాపిల్ స్కూల్ సేల్ ప్రారంభమైంది. సెప్టెంబర్ 20వరకు కొనసాగే ఈ సేల్లో ఐప్యాడ్, మ్యాక్బుక్, ఐమ్యాక్, ఐమ్యాక్ మినీపై రాయితీ ఇస్తోంది. వాటి వివరాలపై ఓ లుక్కేయండి. -
ఎయిర్టెల్ కొత్త డేటా వోచర్.. రూ.9కే 10జీబీ డేటా, కానీ..
Airtel: తక్కువ ధరతో అధిక డేటా పొందేలా ఎయిర్టెల్ కొత్త ప్లాన్ను తీసుకొచ్చింది. కానీ, దీంట్లో ఓ తిరకాసు ఉంది. అదేంటో చూద్దాం..! -
ఇన్స్టా కొత్త ఫీచర్.. లైవ్స్ట్రీమ్ క్లోజ్ ఫ్రెండ్స్కు మాత్రమే!
Instagram: యూజర్ల గోప్యతను మరింత పెంచేలా ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. లైవ్స్ట్రీమ్ కావాలనుకున్న వారికి మాత్రమే కనిపించేలా కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
విద్యాశాఖ ఆర్జేడీ రాఘవరెడ్డిపై విచారణకు ప్రభుత్వ ఆదేశం
-
నీట్ పీజీ-2024 నిర్వహణపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ క్లారిటీ
-
నైతిక ఓటమి ఎదురైనప్పటికీ..! ప్రధానిపై సోనియా విమర్శలు
-
ఏపీలో పింఛన్ల పెంపు.. పంపిణీ కార్యక్రమానికి చంద్రబాబు
-
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసును మళ్లీ విచారించండి: ముప్పాళ్ల సుబ్బారావు