- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Threads: ఏడాదిలోనే థ్రెడ్స్కు 175 మిలియన్ల యూజర్లు.. భారత్లోనే అధికం
Threads: ప్రముఖ సామాజిక మాధ్యమం థ్రెడ్స్ వినియోగంలోకి వచ్చిన ఏడాదిలోనే 175 మిలియన్ల నెలవారీ యాక్టివ్ యూజర్లను సొంతం చేసుకుంది.
Threads | ఇంటర్నెట్ డెస్క్: ఎక్స్కు పోటీగా మెటా తీసుకొచ్చిన మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ‘థ్రెడ్స్’ (Threads) పెద్ద ఎత్తున యాక్టివ్ యూజర్లను సొంతం చేసుకుంది. వినియోగంలోకి తీసుకొచ్చిన ఏడాదిలోనే ఏకంగా 175 మిలియన్ల యూజర్ మార్క్ను అధిగమించింది. ఈ విషయాన్ని మెటా తన బ్లాగ్ పోస్ట్ ద్వారా వెల్లడించింది. యూజర్లు తమ అభిప్రాయాల్ని, ఆలోచనల్ని పంచుకొనేందుకు థ్రెడ్స్ను ఉపయోగిస్తున్నారని పేర్కొంది.
థ్రెడ్స్లో 175 మిలియన్ల నెలవారీ యాక్టివ్ యూజర్లు ఉన్నట్లు ప్రకటించిన ఆ సంస్థ.. ఇందులో భారత వినియోగదారులే అధికమని పేర్కొంది. భారత్ అత్యంత యాక్టివ్ మార్కెట్ అని మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ (Mark Zuckerberg) పేర్కొన్నారు. సంఖ్య ఎంతనేది మాత్రం మాత్రం వెల్లడించలేదు. థ్రెడ్స్ వేదికగా సినిమాలు, టెలివిజన్, ఓటీటీ కంటెంట్, స్పోర్ట్స్ సంబంధించిన అంశాలు ఎక్కువగా పంచుకుంటున్నారని మోటా తెలిపింది.
స్టీవ్ జాబ్స్తో కలిసి పనిచేసిన ఆ రోజులు మరిచిపోలేను: ఐఫోన్ మాజీ డిజైనర్
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ‘ఎక్స్’కు పోటీగా మెటా థ్రెడ్స్ను గతేడాది జులై 6న మెటా తీసుకొచ్చింది. అందుబాటులోకి వచ్చిన వెంటనే లక్షల్లో ఖాతా తెరిచారు. తర్వాత దాన్ని ఇన్స్టాగ్రామ్ (Instagram)కు అనుసంధానం చేశారు. ఇది యూజర్లు పెరగడానికి సాయపడింది. తర్వాత దీని వినియోగం కాస్త తగ్గముఖం పట్టింది. వినియోగదారులకు అభిరుచుల మేరకు కొత్త ఫీచర్లు తీసుకొచ్చేందకు ఈ ప్లాట్ఫామ్ సిద్ధమవుతోంది
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైమ్ డే సేల్లో శాంసంగ్, ఐకూ కొత్త ఫోన్లు.. మోటో ఫోల్డబుల్పై డిస్కౌంట్
Amazon Prime Day 2024: త్వరలో ప్రారంభం కానున్న అమెజాన్ ప్రైమ్ డే సేల్లో స్మార్ట్ఫోన్లపై పెద్ద ఎత్తున డిస్కౌంట్లు అందించనుంది. -
ఇకపై ఓలా సొంత మ్యాప్స్
Ola: ప్రముఖ క్యాబ్ బుకింగ్ సేవల సంస్థ ఓలా తన సొంత మ్యాప్స్ను ప్రవేశపెట్టింది. ఇకపై ఓలా వేదికగా గూగుల్ మ్యాప్స్ స్థానంలో వీటిని వినియోగించుకోవచ్చు. -
5-10 ఏళ్లలో ₹2.5 లక్షల కోట్లకు.. డీమార్ట్నీ అధిగమిస్తాం: జెప్టో సీఈఓ
జెప్టో ఆదాయం ఐదు పదేళ్లలో రూ.2.5 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఆ కంపెనీ సీఈఓ ఆదిత్ పలిచా పేర్కొన్నారు. -
జులై 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు.. 23న కేంద్ర బడ్జెట్
జులై 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని, ఆ మరుసటి రోజు ఆర్థిక మంత్రి కేంద్ర బడ్జెట్ (Union Budget 2024) ను సమర్పిస్తారని కిరణ్ రిజిజు తెలిపారు. -
వాట్సప్ స్కామ్స్ బారిన పడకూడదంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి
WhatsApp scams: స్మార్ట్ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించే వాట్సప్నే ఆసరాగా మార్చుకొని కేటుగాళ్లు పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. వాటి బారిన పడకుండా ఉండాలంటే ఈ విషయాలు గుర్తుంచుకోండి. -
జియో నుంచి కొత్తగా 5జీ డేటా బూస్టర్ ప్లాన్స్
Jio 5g plans: జియో కొత్తగా 5జీ బూస్టర్ ప్లాన్లను తీసుకొచ్చింది. వీటితో రీఛార్జి చేసుకుంటే అపరిమిత 5జీ డేటా లభిస్తుంది. -
పంజాబ్ నేషనల్ బ్యాంక్కు ఆర్బీఐ జరిమానా
RBI: మార్గదర్శకాలను పాటించని కారణంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్కు ఆర్బీఐ జరిమానా విధించింది. -
జియో.. రూ.55,000 కోట్ల ఐపీఓ?
రిలయన్స్ ఇండస్ట్రీస్ తమ టెలికాం సేవల విభాగమైన రిలయన్స్ జియోను పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఉక్కు నిర్మాణాలను ప్రోత్సహించాలి
మౌలిక వసతుల పరంగా తెలుగు రాష్ట్రాలు వేగంగా వృద్ధి సాధిస్తున్నందున, ఇక్కడ ఉక్కు ఆధారిత నిర్మాణాలను మరింత ప్రోత్సహించాలని కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి నరేంద్రనాథ్ సిన్హా సూచించారు. -
కార్ల రిటైల్ అమ్మకాలకు వడదెబ్బ
భారత్లో ప్రయాణికుల వాహనాల (పీవీ- కార్లు, ఎస్యూవీలు, వ్యాన్ల) రిటైల్ విక్రయాలు జూన్లో నెమ్మదించాయి. -
అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ నివేదిక వెనక చైనా హస్తం?
అదానీ గ్రూప్ కంపెనీలపై గతేడాది అమెరికా షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ ఆరోపణలు చేసిన ఉదంతం కొత్త మలుపులు తీసుకుంటోంది. -
సెన్సెక్స్కు స్వల్ప నష్టాలు
గరిష్ఠ స్థాయుల్లో ఒడుదొడుకులు ఎదుర్కొన్న సెన్సెక్స్, స్వల్ప నష్టాల్లో ముగిసింది. నిఫ్టీ మాత్రం తాజా రికార్డు గరిష్ఠానికి చేరింది. -
త్వరలో భారత్లో షియోమీ విద్యుత్ కారు ఎస్యూ7 ప్రదర్శన!
భారత విద్యుత్ వాహన (ఈవీ) విపణిలో అవకాశాలను అందిపుచ్చుకోవడంపై చైనా మొబైల్, విద్యుత్తు వాహన సంస్థ షియోమీ దృష్టి సారిస్తోంది. -
వంట పాత్రలకూ ఐఎస్ఐ తప్పనిసరి చేసిన ప్రభుత్వం
వంటకు ఉపయోగించే అల్యూమినియం, స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలకూ ఇక నుంచి ఐఎస్ఐ (ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్) ముద్రను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. -
ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్
సీఎన్జీ ఇంధనంగా వినియోగించే మోటార్సైకిల్ను ప్రపంచంలోనే తొలిసారిగా బజాజ్ ఆటో ఆవిష్కరించింది. -
డీమ్యాట్ ఖాతాలు 16.2 కోట్లు
ఈ ఏడాది జూన్ చివరకు డీమ్యాట్ ఖాతాల సంఖ్య 16.2 కోట్లకు చేరినట్లు సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ తెలిపాయి. -
శాకాహార భోజన ఖర్చు 10% అధికం
శాకాహార భోజనం (వెజ్ థాలి) సగటు ధర జూన్లో 10% పెరిగిందని క్రిసిల్ తాజా నివేదికలో వెల్లడించింది. -
ఎమ్ఎస్ఎమ్ఈ రుణాల్లో 7 శాతమే మహిళలకు
సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీ (ఎమ్ఎస్ఎమ్ఈ)లకు ఇచ్చిన మొత్తం రుణాల్లో కేవలం 7 శాతమే మహిళల ఆధ్వర్యంలో నడిచే సంస్థలకు వెళ్లాయని రిజర్వ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) నీరజ్ నిగమ్ పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (2)
వినియోగదారుల డేటా లీక్ అయినట్లు వచ్చిన వార్తలను టెలికాం దిగ్గజ సంస్థ భారతీ ఎయిర్టెల్ శుక్రవారం కొట్టిపారేసింది. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి.. -
ఎంటర్టైన్మెంట్ ప్లాన్లు తగ్గించేసిన జియో.. ప్రస్తుతం ఉన్నవి ఇవే!
Jio OTT plans: జియో సంస్థ ఎంటర్టైన్మెంట్ ప్లాన్లను తగ్గించేసింది. 21 నుంచి ఏడుకు కుదించింది.
తాజా వార్తలు (Latest News)
-
హిమాచల్ను ముంచెత్తుతున్న వర్షాలు.. ధర్మశాలలో 214.6మి.మీ వర్షపాతం
-
తెలంగాణలో ఏడాదికి రెండు సార్లు టెట్ పరీక్ష
-
ఆసియా కప్.. భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ
-
ఓటీటీలో ఫహద్ ఫాజిల్ ‘ధూమం’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
లక్ష ఇళ్లు అంధకారంలో.. ఉక్రెయిన్పై భీకర దాడులు!
-
కమిటీల ద్వారా విభజన సమస్యలకు పరిష్కార మార్గాలు: భట్టి విక్రమార్క