- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
పత్తి సానుకూలమే!
పసిడి ఆగస్టు కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,044 వద్ద నిరోధం ఎదురయ్యే అవకాశం ఉంది.
కమొడిటీస్
ఈ వారం
పసిడి
పసిడి ఆగస్టు కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,044 వద్ద నిరోధం ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,504; రూ.73,091 వరకు రాణించవచ్చు. ఒకవేళ రూ.70,997 కంటే దిగువన ట్రేడయితే రూ.70,410; రూ.69,950 వరకు దిగి వచ్చే అవకాశం ఉంటుంది. రూ.70,751 దిగువన లాంగ్ పొజిషన్లకు దూరంగా ఉండటం మేలు.
వెండి
వెండి సెప్టెంబరు కాంట్రాక్టుకు రూ.88,032 వద్ద మద్దతు కనిపిస్తోంది. ఈ స్థాయిని కోల్పోతే రూ.86,504; రూ.84,770 వరకు దిగిరావచ్చు. ఒకవేళ పైకి వెళితే రూ.91,294 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని మించితే రూ.93,028; రూ.94,556 వరకు రాణించే అవకాశం ఉంటుంది.
ప్రాథమిక లోహాలు
- రాగి జులై కాంట్రాక్టు రూ.825.65 కంటే దిగువన చలించకుంటే, కొంత మేర సానుకూల ధోరణిలో కదలాడేందుకు అవకాశం ఉంటుంది.
- సీసం జులై కాంట్రాక్టు రూ.187.75 కంటే దిగువన కదలాడితే, రూ.185.85; రూ.184.75 వరకు దిద్దుబాటు కావచ్చు. అదేవిధంగా రూ.190.65 కంటే పైన చలిస్తే రూ.191.75; రూ.193.65 వరకు రాణించే అవకాశం ఉంటుంది.
- జింక్ జులై కాంట్రాక్టు రూ.257.75 కంటే దిగువన చలించకుంటే.. లాంగ్ పొజిషన్ల వైపు మొగ్గు చూపడం మంచి వ్యూహమే అవుతుంది. రూ.268; ఆ తర్వాత రూ.273 వరకు పెరిగే అవకాశం ఉండటమే ఇందుకు కారణం.
- అల్యూమినియం జులై కాంట్రాక్టు సానుకూలంగా కనిపిస్తున్నప్పటికీ.. రూ.232.30 వద్ద నిరోధం కనిపిస్తోంది. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.234.20; రూ.236.55 వరకు పెరుగుతుందని భావించొచ్చు. ఒకవేళ రూ.228.05 కంటే కిందకు వస్తే రూ.225.70; రూ.223.80 వరకు పడిపోవచ్చు.
ఇంధన రంగం
- ముడి చమురు జులై కాంట్రాక్టు రూ.6,703 కంటే దిగువన చలిస్తే రూ.6,602; రూ.6,504 వరకు దిద్దుబాటు కావచ్చు. ఒకవేళ రూ.6,703 దిగువకు రాకుంటే, సానుకూలంగా చలించి రూ.6,936 వరకు పెరగొచ్చు.
- సహజవాయువు జులై కాంట్రాక్టును రూ.220 దిగువన మాత్రమే షార్ట్ సెల్ చేయాలి. రూ.210 వద్ద కొంత మద్దతు లభించొచ్చు. రూ.232.30 కంటే ఎగువన కదలాడితే మాత్రం రూ.247.10; రూ.254.60 వరకు కాంట్రాక్టు రాణించే అవకాశం ఉంటుంది.
వ్యవసాయ ఉత్పత్తులు
- పసుపు ఆగస్టు కాంట్రాక్టుకు రూ.16,558 వద్ద మద్దతు కనిపిస్తోంది. ఈ స్థాయిని కోల్పోతే రూ.16,193; రూ.15,584 వరకు దిద్దుబాటు కావచ్చు. ఒకవేళ సానుకూల ధోరణిలో చలిస్తే రూ.17,532 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. దీనిని అధిగమిస్తే రూ.18,141; రూ.18,506 వరకు పెరుగుతుందని భావించొచ్చు.
- పత్తి క్యాండీ జులై కాంట్రాక్టు సానుకూలంగానే కనిపిస్తోంది. ధర తగ్గినప్పుడల్లా కొత్తగా లాంగ్ పొజిషన్లు జతచేసుకోవడం మంచిదే. అయితే రూ.59,700 వద్ద నిరోధం ఎదురుకావచ్చనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఒకవేళ కిందకు వస్తే రూ.57,850 వద్ద మద్దతు లభించొచ్చు.
ఆర్ఎల్పీ కమొడిటీ అండ్ డెరివేటివ్స్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హిండెన్బర్గ్కు సెబీ షోకాజ్
అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విషయంలో ‘సహేతుకం కాని ట్రేడింగ్’ జరిపిందంటూ అమెరికా షార్ట్సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్పై భారత మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీ ఆరోపణలు చేసింది. -
గరిష్ఠాల నుంచి వెనక్కి
మదుపర్ల లాభాల స్వీకరణతో జీవనకాల గరిష్ఠ స్థాయుల నుంచి వెనక్కి వచ్చిన సెన్సెక్స్, నిఫ్టీ.. అతి స్వల్ప నష్టాల్లో ముగిశాయి. -
కాంకర్లో 5-7% వాటా అమ్మకం!
కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్) ప్రైవేటీకరణ ప్రతిపాదనను ప్రస్తుతానికి ప్రభుత్వం పక్కకు పెట్టినట్లుగా తెలుస్తోంది. -
మదుపర్లకు మెయిల్ ద్వారానే ఖాతా స్టేట్మెంట్లు
మదుపర్లకు ఏకీకృత ఖాతా వివరాలను (కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్- క్యాస్) నమోదిత ఇ-మెయిల్ ద్వారానే డిపాజిటరీస్, మ్యూచువల్ ఫండ్- రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ (ఎంఎఫ్- ఆర్టీఏ) పంపించాల్సి ఉంటుందని సెబీ తెలిపింది. -
హిమాచల్లో హోటళ్లపై 20-40% రాయితీలు
వర్షాకాలంలో తమ రాష్ట్రంలో ప్రయాణించే వారికి 41 హోటళ్లలో గది అద్దెలపై 20-40% రాయితీ ఇవ్వనున్నట్లు హిమాచల్ ప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (హెచ్పీటీడీసీ) ప్రకటించింది. జులై 15 నుంచి సెప్టెంబరు 13 మధ్య ఈ రాయితీలను పొందొచ్చు. -
బీఎండబ్ల్యూ రికార్డు స్థాయి విక్రయాలు
దేశంలో గతంలో ఎన్నడూ నమోదు కాని స్థాయిలో ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో (జనవరి-జూన్) వాహనాలను విక్రయించినట్లు బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా వెల్లడించింది. -
భారత్లో 4,000 ఉద్యోగాలు: హెగ్జావేర్
ఐటీ సేవల సంస్థ హెగ్జావేర్ టెక్నాలజీస్, అంతర్జాతీయంగా ఈ ఏడాది 6,000-8,000 మంది ఉద్యోగులను నియమించుకుంటామని తెలిపింది. -
మాస్చిప్, సోషియోనెక్ట్స్తో సీ-డ్యాక్ ఒప్పందం
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మాస్చిప్ టెక్నాలజీస్, జపాన్కు చెందిన సోషియోనెక్ట్స్ ఇంక్.తో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సీ-డ్యాక్ (సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్) భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. -
అదనపు బ్యాగేజీ రవాణాకు సహకారం: అవాన్
విమానాల్లో పరిమితికి మించి లగేజీ తీసుకెళ్లాలంటే, అధిక ఖర్చుతో కూడిన వ్యవహారం. ఇంత భరించలేక కొన్ని వస్తువులను విమానాశ్రయాల్లో ప్రయాణికులు వదిలేస్తుంటారు. -
20-21 తేదీల్లో అమెజాన్ ప్రైమ్ డే విక్రయాలు
ఈ నెల 20-21 తేదీల్లో 8వ విడత ప్రైమ్ డే విక్రయాలు ఉంటాయని అమెజాన్ ఇండియా మంగళవారం ప్రకటించింది. -
విద్యార్థుల కోసం ఐసీఐసీఐ బ్యాంక్ ఫారెక్స్ కార్డ్
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం ఒక ప్రీ పెయిడ్ ‘సఫైరో ఫారెక్స్ కార్డ్’ను ఐసీఐసీఐ బ్యాంక్ మంగళవారం ఆవిష్కరించింది. -
సంక్షిప్తవార్తలు(9)
జర్మనీ వాహన దిగ్గజ సంస్థ ఫోక్స్వ్యాగన్, భారత్లోని తన సంస్థలో వాటాను స్థానిక కంపెనీకి విక్రయించాలని భావిస్తోంది. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి.. -
‘మిస్టర్ మస్క్.. బగ్ను ఫిక్స్ చేయగలరా?’ స్పందించిన టెస్లా అధినేత
టెస్లా కార్ స్క్రీన్లోని సమస్యను ఎదుర్కొన్న ఓ చిన్నారి దాన్ని పరిష్కరించగలరా? అంటూ ఎలాన్మస్క్కు ట్యాగ్ చేసింది. దీనిపై మస్క్ సమాధానం ఇచ్చారు. -
కాంటాక్టుల్లో పాస్వర్డులు.. ఇతరులతో షేరింగ్లు.. ఇదీ మన గోప్యత తీరు!
Password: పాస్వర్డుల వాడకంలో ఇప్పటికీ ప్రజల్లో సరైన అవగాహన ఉండడం లేదు. తాజాగా వెల్లడైన సర్వేనే ఇందుకు నిదర్శనం.