గ్రూప్‌-2 మెయిన్స్‌ వాయిదా

ఈ నెల 27వ తేదీన నిర్వహించాల్సిన గ్రూప్‌-2 మెయిన్స్‌ను వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. పరీక్ష నిర్వహణ తేదీని త్వరలో ప్రకటిస్తామని బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.

Published : 04 Jul 2024 05:04 IST

ఈనాడు, అమరావతి: ఈ నెల 27వ తేదీన నిర్వహించాల్సిన గ్రూప్‌-2 మెయిన్స్‌ను వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. పరీక్ష నిర్వహణ తేదీని త్వరలో ప్రకటిస్తామని బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు, నిరుద్యోగ సంఘాలు, పలువురు ఎమ్మెల్సీలు కోరిన నేపథ్యంలో తాజా నిర్ణయం వెలువడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని