మణిపుర్‌ కొండల్లో షిరుయ్‌ కలువలు!

పర్వతాలు, నదులు, మైదానాలు, పీఠభూమి, తీర ప్రాంతాలు తదితర భిన్న భౌగోళిక స్వరూపాలతో కూడిన విశాల దేశం భారత్‌. నవీన ముడుత పర్వతాలైన హిమాలయాలు దేశ ఉత్తర భాగంలో పొడవైన సహజ కోట గోడగా ఉండి అద్భుతమైన నైసర్గిక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి.

Published : 05 Jul 2024 00:35 IST

టీఆర్‌టీ - 2024 జాగ్రఫీ 

పర్వతాలు, నదులు, మైదానాలు, పీఠభూమి, తీర ప్రాంతాలు తదితర భిన్న భౌగోళిక స్వరూపాలతో కూడిన విశాల దేశం భారత్‌. నవీన ముడుత పర్వతాలైన హిమాలయాలు దేశ ఉత్తర భాగంలో పొడవైన సహజ కోట గోడగా ఉండి అద్భుతమైన నైసర్గిక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఆహ్లాదాన్ని పంచే విడిది కేంద్రాలే కాదు, అతి ప్రమాదకరమైన లోయలు, కనుమలూ ఇక్కడ ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న పర్వతశ్రేణులు, ఎత్తయిన శిఖరాలు, ముఖ్యమైన కనుమలు, వాటి ప్రత్యేకతలు, కొండ ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ జాతులు, జీవవైవిధ్య ప్రాంతాలు మొదలైన అంశాలపై అభ్యర్థులకు సమగ్ర అవగాహన ఉండాలి. పీఠభూములు, మైదానాల్లో గుర్తించిన ఖనిజ సంపద, నేలల విస్తరణ తీరుతెన్నుల గురించి పరీక్షల కోణంలో తెలుసుకోవాలి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని