అతడే భారతదేశపు రామచిలుక!

ప్రాచీన, ఆధునిక యుగాలకు మధ్య ఉన్న సుదీర్ఘ కాలమంతా మధ్యయుగమే. అది భారత ఉపఖండం రాజకీయంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, మతపరంగా సమూల మార్పులకు గురైన సమయం. స్థూలంగా ఆరో శతాబ్దం నుంచి పదహారో శతాబ్దం వరకు భారతదేశ చరిత్రలో మధ్యయుగంగా చెప్పవచ్చు.

Updated : 27 Jun 2024 00:33 IST

టీఆర్‌టీ 2024 చరిత్ర

ప్రాచీన, ఆధునిక యుగాలకు మధ్య ఉన్న సుదీర్ఘ కాలమంతా మధ్యయుగమే. అది భారత ఉపఖండం రాజకీయంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, మతపరంగా సమూల మార్పులకు గురైన సమయం. స్థూలంగా ఆరో శతాబ్దం నుంచి పదహారో శతాబ్దం వరకు భారతదేశ చరిత్రలో మధ్యయుగంగా చెప్పవచ్చు. అప్పట్లో ఉత్తరాదిన రాజపుత్రులు, మొగల్‌ పాలకులు, దక్షిణాదిన కాకతీయ, విజయనగర రాజ్యాలు ఉజ్వలంగా వెలిగాయి. హిందూ, ముస్లిం పాలకుల మధ్య ఎడతెగని యుద్ధాలు జరిగాయి. ఆ యుగంలోని వివిధ రాజవంశాల పాలనా పద్ధతులు, ఆర్థిక సంస్కరణల గురించి పరీక్షార్థులు తెలుసుకోవాలి. నాటి గొప్ప రాజులు, వారి హయాంలోని విశేషాలతో పాటు, వాటిని తర్వాత తరాలకు అందించిన ఆధారాలపై అవగాహన పెంచుకోవాలి.  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని