IND vs AUS: ఆస్ట్రేలియాపై భారత్‌ విజయం

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ సెమీస్‌కు దూసుకెళ్లింది. సూపర్‌-8 పోరులో ఆస్ట్రేలియాను భారత్‌ 24 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (92; 41 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) దంచికొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 181 పరుగులకు పరిమితం అయింది. 

Updated : 24 Jun 2024 20:27 IST
1/29
2/29
3/29
4/29
5/29
6/29
7/29
8/29
9/29
10/29
11/29
12/29
13/29
14/29
15/29
16/29
17/29
18/29
19/29
20/29
21/29
22/29
23/29
24/29
25/29
26/29
27/29
28/29
29/29

మరిన్ని