- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Presidential Election: రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్
తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. హైదరాబాద్, అమరావతిలోని అసెంబ్లీల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. ఏపీలో సీఎం జగన్, తెలంగాణలో మంత్రి కేటీఆర్ తొలి ఓటు వేశారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం పోలింగ్ ప్రక్రియను వీడియో తీస్తున్నారు.
Updated : 18 Jul 2022 17:31 IST
1/33
ఓటు హక్కు వినియోగించుకుంటున్న మంత్రి కేటీఆర్
2/33
ఓటు వేస్తున్న బాల్క సుమన్
3/33
మంత్రి జగదీశ్రెడ్డి
4/33
5/33
కొప్పుల ఈశ్వర్
6/33
7/33
8/33
9/33
10/33
11/33
12/33
13/33
14/33
ఓటు హక్కు వినియోగించుకుంటున్న మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
15/33
ఓటు వేస్తున్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్
16/33
పద్మారావు గౌడ్
17/33
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
18/33
ఓటు హక్కు వినియోగించుకుంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్
19/33
ఓటు వేసేందుకు వచ్చిన స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి
20/33
మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి వస్తున్న మంత్రి కేటీఆర్
21/33
ఓటుహక్కు వినియోగించుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ
22/33
ఓటు వేసేందుకు వచ్చిన తెదేపా అధినేత చంద్రబాబునాయుడు
23/33
24/33
ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి
25/33
26/33
మంత్రి సబితా ఇంద్రారెడ్డి
27/33
దానం నాగేందర్
28/33
ఓటు వినియోగించుకుంటున్న మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
29/33
30/33
ఓటు వేసేందుకు వచ్చిన మంత్రి హరీశ్రావు
31/33
మాగంటి గోపినాథ్
32/33
ఓటు వేసేందుకు వచ్చిన భట్టి విక్రమార్క, సీతక్క, శ్రీధర్బాబు తదితరులు
33/33
ఓటు వేస్తున్న తమిళనాడు సీఎం స్టాలిన్
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బుల్లి వారసులతో ముకేశ్-నీతా అంబానీ కారు షికారు: వీడియో చూశారా?
-
హాథ్రస్ తొక్కిసలాట.. తొలిసారి మీడియా ముందుకు భోలేబాబా
-
రివ్యూ: శశి మథనం.. ప్రేమికుడు ఎరక్కపోయి ఇరుక్కుంటే?
-
మిర్యాలగూడ స్టేషన్లో నిలిచిన ఫలక్నుమా సూపర్ఫాస్ట్ రైలు
-
కోర్ బ్రాంచీల్లో చేరితే స్కాలర్షిప్
-
పులివెందులలో జగనన్న మెగా లేఅవుట్పై విచారణ