- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Revanth Reddy: టీజీ న్యాబ్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాహనాలు ప్రారంభం
హైదరాబాద్: బంజారాహిల్స్లోని తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్లో టీజీ న్యాబ్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాహనాలను సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. అంతకుముందు ఆయనకు డీజీపీ రవిగుప్తా, పోలీసు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. పోలీసులు ప్రత్యేక వాహనాలను నడిపారు. ఫొటోలు..
Updated : 02 Jul 2024 16:08 IST
1/9
సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలుకుతున్న డీజీపీ రవిగుప్తా..
2/9
పోలీసుల ప్రత్యేక వాహనాలు..
3/9
జెండా ఊపి పోలీసుల ప్రత్యేక వాహనాలను ప్రారంభిస్తున్న సీఎం..
4/9
ప్రత్యేక వాహనాలను నడుపుతున్న పోలీసు అధికారులు..
5/9
ద్విచక్రవాహనాలను నడుపుతున్న పోలీసు అధికారులు..
6/9
ప్రసంగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి..
7/9
పోలీసు అధికారులతో సీఎం రేవంత్రెడ్డి, డీజీపీ రవిగుప్తా..
8/9
సీఎం రేవంత్రెడ్డి, పోలీసు అధికారులు, డీజీపీ రవిగుప్తా..
9/9
పోలీసు అధికారులతో రేవంత్ రెడ్డి..
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/07/24)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
అనసూయ కోడ్ రెడ్.. శ్రీలీల ఫైర్.. జాన్వీ స్టైల్
-
లక్ష ఇళ్లు అంధకారంలో.. ఉక్రెయిన్పై భీకర దాడులు!
-
హిమాచల్ను ముంచెత్తుతున్న వర్షాలు.. ధర్మశాలలో 214.6మి.మీ వర్షపాతం
-
ఓటీటీలో ఫహద్ ఫాజిల్ ‘ధూమం’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?