Chandrababu: లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేసిన సీఎం చంద్రబాబు

మంగళగిరి: ఏపీలో ‘ఎన్టీఆర్‌ భరోసా’ పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. మంగళగిరి నియోజకవర్గం పెనుమాక ఎస్టీ కాలనీలో సీఎం చంద్రబాబు పింఛను పంపిణీని ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారు కుటుంబసభ్యులు ఇచ్చిన టీ తాగారు. ఆ ఫొటోలు..

Updated : 01 Jul 2024 09:46 IST
1/12
కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు, చిత్రంలో మంత్రి లోకేశ్‌ తదితరులు కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు, చిత్రంలో మంత్రి లోకేశ్‌ తదితరులు
2/12
మంగళగిరి నియోజకవర్గం పెనుమాక ఎస్టీ కాలనీలో లబ్ధిదారులకు పింఛను అందజేస్తున్న  సీఎం చంద్రబాబు 
మంగళగిరి నియోజకవర్గం పెనుమాక ఎస్టీ కాలనీలో లబ్ధిదారులకు పింఛను అందజేస్తున్న  సీఎం చంద్రబాబు 
3/12
పింఛను ఇచ్చిన అనంతరం లబ్ధిదారులకు పత్రం అందజేస్తున్న సీఎం
పింఛను ఇచ్చిన అనంతరం లబ్ధిదారులకు పత్రం అందజేస్తున్న సీఎం
4/12
సీఎం చంద్రబాబు సమక్షంలో లబ్ధిదారుడి వివరాలు నమోదు చేస్తున్న  సిబ్బంది
సీఎం చంద్రబాబు సమక్షంలో లబ్ధిదారుడి వివరాలు నమోదు చేస్తున్న  సిబ్బంది
5/12
లబ్ధిదారు కుటుంబసభ్యులతో సీఎం చంద్రబాబు..
లబ్ధిదారు కుటుంబసభ్యులతో సీఎం చంద్రబాబు..
6/12
 లబ్ధిదారు కుటుంబసభ్యులు ఇచ్చిన  తేనీరు తాగుతున్న సీఎం చంద్రబాబు
 లబ్ధిదారు కుటుంబసభ్యులు ఇచ్చిన  తేనీరు తాగుతున్న సీఎం చంద్రబాబు
7/12
లబ్ధిదారులకు త్వరలో ఇళ్లు నిర్మించి  ఇస్తానని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు
లబ్ధిదారులకు త్వరలో ఇళ్లు నిర్మించి  ఇస్తానని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు
8/12
లబ్ధిదారులతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు
లబ్ధిదారులతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు
9/12
ప్రజలకు నమస్కారం చేస్తున్న సీఎం చంద్రబాబు
ప్రజలకు నమస్కారం చేస్తున్న సీఎం చంద్రబాబు
10/12
వృద్ధులతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు..
వృద్ధులతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు..
11/12
సీఎంకు హారతి ఇస్తున్న మహిళ..
సీఎంకు హారతి ఇస్తున్న మహిళ..
12/12
మంత్రి లోకేశ్‌తో కలిసి పెనుమాకలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు..
మంత్రి లోకేశ్‌తో కలిసి పెనుమాకలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు..

మరిన్ని