Amaravati: ఇంద్రకీలాద్రికి అమరావతి రైతుల పాదయాత్ర

అమరావతి రాజధాని రైతులు విజయవాడ ఇంద్రకీలాద్రికి పాదయాత్ర చేపట్టారు. అమరావతి రూపశిల్పి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో పాటు రాజధాని ఉద్యమం విజయం సాధించడంతో కనకదుర్గమ్మ ఆలయానికి అమరావతి ఐకాస ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభించారు. తుళ్లూరు శిబిరం నుంచి రైతులు, మహిళలు పొంగళ్లు తయారు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం ఇంద్రకీలాద్రికి కాలినడకన బయల్దేరారు. ఫొటోలు.. 

Updated : 23 Jun 2024 09:25 IST
1/8
విజయవాడలో పాదయాత్ర చేస్తున్న రాజధాని మహిళా రైతులు.. విజయవాడలో పాదయాత్ర చేస్తున్న రాజధాని మహిళా రైతులు..
2/8
విజయవాడలో రాజధాని మహిళా రైతుల పాదయాత్ర.. విజయవాడలో రాజధాని మహిళా రైతుల పాదయాత్ర..
3/8
లింగాయపాలెం వద్ద మహిళల పాదయాత్ర..
లింగాయపాలెం వద్ద మహిళల పాదయాత్ర..
4/8
తుళ్లూరు శిబిరం వద్ద  రైతులు, మహిళలు..
తుళ్లూరు శిబిరం వద్ద  రైతులు, మహిళలు..
5/8
దుర్గమ్మ చిత్రపటంతో  అమరావతి మహిళలు
దుర్గమ్మ చిత్రపటంతో  అమరావతి మహిళలు
6/8
కొనసాగుతున్న మహిళల పాదయాత్ర..
కొనసాగుతున్న మహిళల పాదయాత్ర..
7/8
పాదయాత్రలో పాల్గొన్న రైతులు, మహిళలు
పాదయాత్రలో పాల్గొన్న రైతులు, మహిళలు
8/8
కాలినడకన దుర్గమ్మ దర్శనానికి బయలుదేరి వెళ్తున్న రాజధాని మహిళలు
కాలినడకన దుర్గమ్మ దర్శనానికి బయలుదేరి వెళ్తున్న రాజధాని మహిళలు

మరిన్ని