Hyderabad: సహజ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

హైదరాబాద్‌: యోగాపై ప్రజలకు అవగాహన కల్పించడానికి సహజ యోగా, ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో బర్కత్‌పురా నుంచి నిజాం కాలేజ్ గ్రౌండ్స్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, ఆటపాటలతో ఈ ర్యాలీని కొనసాగించారు. ధ్యానంతో ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కరపత్రాలతో ప్రచారం చేశారు. ఫొటోలు..

Updated : 29 Jun 2024 16:06 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని