Hyderabad: వెంకయ్యనాయుడు జీవిత ప్రస్థానం పుస్తకాల ఆవిష్కరణ

హైదరాబాద్‌: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గ్రామీణం ప్రాంతం నుంచి ఉన్నత స్థానానికి ఎదిగారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. వెంకయ్యనాయుడి పుట్టిన రోజు సందర్భంగా ఆయన జీవిత ప్రస్థానంపై రూపొందించిన మూడు పుస్తకాలను ఆదివారం వర్చువల్‌గా ప్రధాని విడుదల చేశారు. దీనికి సంబంధించి హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్‌ సెంటర్‌లో కార్యక్రమం నిర్వహించారు. రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఫొటోలు..

Updated : 30 Jun 2024 20:16 IST
1/7
ప్రసంగిస్తున్న వెంకయ్యనాయుడు..
ప్రసంగిస్తున్న వెంకయ్యనాయుడు..
2/7
వెంకయ్యనాయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్న మాజీ మంత్రి హరీశ్‌రావు, నాయకులు..
వెంకయ్యనాయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్న మాజీ మంత్రి హరీశ్‌రావు, నాయకులు..
3/7
వెంకయ్యనాయుడికి శుభాకాంక్షలు తెలుపుతున్న దృశ్యం..
వెంకయ్యనాయుడికి శుభాకాంక్షలు తెలుపుతున్న దృశ్యం..
4/7
పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ..
పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ..
5/7
వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి..
వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి..
6/7
వెంకయ్య నాయుడు జీవిత ప్రస్థానంపై పుస్తక ఆవిష్కరణ..
వెంకయ్య నాయుడు జీవిత ప్రస్థానంపై పుస్తక ఆవిష్కరణ..
7/7
వెంకయ్య నాయుడు జీవిత ప్రస్థానంపై పుస్తక ఆవిష్కరణ..
వెంకయ్య నాయుడు జీవిత ప్రస్థానంపై పుస్తక ఆవిష్కరణ..

మరిన్ని