Ramoji Rao: రామోజీరావు సంస్మరణ సభ.. తరలివచ్చిన ప్రముఖులు

విజయవాడ: రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్‌ అవార్డు గ్రహీత రామోజీరావు సంస్మరణ సభను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. విజయవాడ శివారు కానూరు వందడుగుల రోడ్డులోని అనుమోలు గార్డెన్స్‌లో ఈ సభ జరిగింది. ఈ సభకు హాజరయ్యేందుకు పలువురు ప్రముఖులు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.

Updated : 27 Jun 2024 15:00 IST
1/7
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు..
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు..
2/7
ప్రముఖ నటుడు మురళీమోహన్
ప్రముఖ నటుడు మురళీమోహన్
3/7
సినీనటి జయసుధ
సినీనటి జయసుధ
4/7
మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్ 
మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్ 
5/7
 రాజస్థాన్ పత్రికా ఎడిటర్ గులాబ్ కొఠారి 
 రాజస్థాన్ పత్రికా ఎడిటర్ గులాబ్ కొఠారి 
6/7
నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు
నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు
7/7
యాంకర్‌ ఝాన్సీ..
యాంకర్‌ ఝాన్సీ..

మరిన్ని