PV Narasimha Rao Jayanti: పీవీ నరసింహారావు జయంతి.. ప్రముఖుల నివాళి

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులోని పీవీ ఘాట్‌ వద్ద మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు వీహెచ్‌, జానారెడ్డి, పీవీ కుమార్తె వాణిదేవి, కుటుంబసభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ ఫొటోలు..

Updated : 28 Jun 2024 14:20 IST
1/9
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులోని పీవీ ఘాట్‌ వద్ద నివాళులర్పిస్తున్న మంత్రి కోమటిరెడ్డి..
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులోని పీవీ ఘాట్‌ వద్ద నివాళులర్పిస్తున్న మంత్రి కోమటిరెడ్డి..
2/9
పీవీ ఘాట్‌ వద్ద నివాళులర్పిస్తున్న జానారెడ్డి, చిత్రంలో వాణిదేవి తదితరులు
పీవీ ఘాట్‌ వద్ద నివాళులర్పిస్తున్న జానారెడ్డి, చిత్రంలో వాణిదేవి తదితరులు
3/9
నివాళులర్పిస్తున్న తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, తదితరులు
నివాళులర్పిస్తున్న తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, తదితరులు
4/9
పీవీ ఘాట్‌ వద్ద నివాళులర్పిస్తున్న ఆయన కుమార్తె వాణిదేవి, తదితరులు
పీవీ ఘాట్‌ వద్ద నివాళులర్పిస్తున్న ఆయన కుమార్తె వాణిదేవి, తదితరులు
5/9
పీవీ చిత్రపటానికి పూలతో నివాళులర్పిస్తున్న కుటుంబసభ్యులు
పీవీ చిత్రపటానికి పూలతో నివాళులర్పిస్తున్న కుటుంబసభ్యులు
6/9
పీవీ ఘాట్‌ వద్ద తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, కాంగ్రెస్  సీనియర్‌ నాయకుడు వీహెచ్‌, తదితరులు..
పీవీ ఘాట్‌ వద్ద తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, కాంగ్రెస్  సీనియర్‌ నాయకుడు వీహెచ్‌, తదితరులు..
7/9
8/9
పావురాన్ని వదిలిన  పీవీ కుటుంబసభ్యులు
పావురాన్ని వదిలిన  పీవీ కుటుంబసభ్యులు
9/9
పీవీ ఘాట్‌ వద్ద..
పీవీ ఘాట్‌ వద్ద..

మరిన్ని