Pensions: ఏపీలో ‘ఎన్టీఆర్‌ భరోసా’ పింఛన్ల పంపిణీ కార్యక్రమం

అమరావతి: ఏపీలో ‘ఎన్టీఆర్‌ భరోసా’ పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఆయా జిల్లాల్లో పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని హర్షిస్తూ తెదేపా నాయకులు, లబ్ధిదారులు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఆ ఫొటోలు..

Updated : 01 Jul 2024 13:30 IST
1/33
కర్నూలు జిల్లా గోనెగండ్లలో  లబ్ధిదారులకు పింఛను పంపిణీ చేస్తున్న అధికారులు, నాయకులు
కర్నూలు జిల్లా గోనెగండ్లలో  లబ్ధిదారులకు పింఛను పంపిణీ చేస్తున్న అధికారులు, నాయకులు
2/33
 గోనెగండ్లలో సచివాలయం పరిధిలో లబ్ధిదారులకు పింఛను పంపిణీ చేస్తున్న  తెదేపా మండల కన్వీనర్ నజీర్ సాహెబ్ తదితరులు
 గోనెగండ్లలో సచివాలయం పరిధిలో లబ్ధిదారులకు పింఛను పంపిణీ చేస్తున్న  తెదేపా మండల కన్వీనర్ నజీర్ సాహెబ్ తదితరులు
3/33
నంద్యాల  పట్టణంలోని పదో వార్డులో లబ్ధిదారులకు పింఛను అందజేస్తున్న రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ  ఫరూక్ నంద్యాల పట్టణంలోని పదో వార్డులో లబ్ధిదారులకు పింఛను అందజేస్తున్న రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్
4/33
నంద్యాల పట్టణంలో పింఛను  పంపిణీ చేస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు
నంద్యాల పట్టణంలో పింఛను  పంపిణీ చేస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు
5/33
కర్నూలు జిల్లా సీ బెలగల్‌లో సచివాలయం-1 పరిధిలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ
కర్నూలు జిల్లా సీ బెలగల్‌లో సచివాలయం-1 పరిధిలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ
6/33
పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలంలోని కంబరవలసలో  లబ్ధిదారులకు పింఛను అందజేస్తున్న నాయకులు, సచివాలయ ఉద్యోగులు
పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలంలోని కంబరవలసలో  లబ్ధిదారులకు పింఛను అందజేస్తున్న నాయకులు, సచివాలయ ఉద్యోగులు
7/33
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో.. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో..
8/33
కర్నూలు జిల్లా హాలహర్విలో పింఛన్ల పంపిణీ.. కర్నూలు జిల్లా హాలహర్విలో పింఛన్ల పంపిణీ..
9/33
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెనిగండ్లలో  లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన స్థానిక వార్డు సభ్యురాలు సుజాత
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెనిగండ్లలో  లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన స్థానిక వార్డు సభ్యురాలు సుజాత
10/33
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం వాదాల కుంటలో పింఛను పంపిణీ చేస్తున్న  పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం వాదాల కుంటలో పింఛను పంపిణీ చేస్తున్న  పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది
11/33
విజయనగరం జిల్లా కేంద్రంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో లబ్ధిదారులకు పింఛన్లు అందజేస్తున్న ఎమ్మెల్యే అదితి గజపతి రాజు
విజయనగరం జిల్లా కేంద్రంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో లబ్ధిదారులకు పింఛన్లు అందజేస్తున్న ఎమ్మెల్యే అదితి గజపతి రాజు
12/33
ఏలూరు జిల్లా  కొయ్యలగూడెం మండలం రాజవరంలో  పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం రాజవరంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం
13/33
కార్యక్రమంలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం పవన్‌ 
కార్యక్రమంలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం పవన్‌ 
14/33
కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్‌తో చర్చిస్తున్న ఉపముఖ్యమంత్రి పవన్‌
కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్‌తో చర్చిస్తున్న ఉపముఖ్యమంత్రి పవన్‌
15/33
లబ్ధిదారులకు పింఛన్ అందజేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లబ్ధిదారులకు పింఛన్ అందజేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
16/33
డిప్యూటీ సీఎం పవన్‌కు  పుష్ప గుచ్ఛం అందజేస్తున్న కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్
డిప్యూటీ సీఎం పవన్‌కు  పుష్ప గుచ్ఛం అందజేస్తున్న కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్
17/33
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో పింఛను పంపిణీ కార్యక్రమానికి  హాజరైన డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో పింఛను పంపిణీ కార్యక్రమానికి  హాజరైన డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్
18/33
నిడదవోలు మండలం గోపవరం గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్ అందచేసిన మంత్రి కందుల దుర్గేష్
నిడదవోలు మండలం గోపవరం గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్ అందచేసిన మంత్రి కందుల దుర్గేష్
19/33
కలసపాడులో పింఛన్లు పంపిణీ చేస్తున్న తెదేపా నియోజకవర్గ సమన్వయకర్త రితీష్ రెడ్డి, తదితరులు
కలసపాడులో పింఛన్లు పంపిణీ చేస్తున్న తెదేపా నియోజకవర్గ సమన్వయకర్త రితీష్ రెడ్డి, తదితరులు
20/33
పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో పింఛన్లు అందజేస్తున్న ఎమ్మెల్యే విజయచంద్ర
పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో పింఛన్లు అందజేస్తున్న ఎమ్మెల్యే విజయచంద్ర
21/33
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వృద్ధురాలికి పింఛను అందజేస్తున్న ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి, తదితరులు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వృద్ధురాలికి పింఛను అందజేస్తున్న ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి, తదితరులు
22/33
మహానంది మండలం బుక్కాపురంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి, కేక్‌ కట్‌ చేస్తున్న లబ్ధిదారులు, తెదేపా నాయకులు
మహానంది మండలం బుక్కాపురంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి, కేక్‌ కట్‌ చేస్తున్న లబ్ధిదారులు, తెదేపా నాయకులు
23/33
నంద్యాల జిల్లా శ్రీశైలం మండలంలో పింఛన్ల పంపిణీని చేస్తున్న సచివాలయ సిబ్బంది, తెదేపా నాయకులు
నంద్యాల జిల్లా శ్రీశైలం మండలంలో పింఛన్ల పంపిణీని చేస్తున్న సచివాలయ సిబ్బంది, తెదేపా నాయకులు
24/33
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలో పింఛన్లు పంపిణీ చేస్తున్న పత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు తదితరులు
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలో పింఛన్లు పంపిణీ చేస్తున్న పత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు తదితరులు
25/33
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న లబ్ధిదారులు
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న లబ్ధిదారులు
26/33
కాకినాడ జిల్లా  రౌతులపూడి మండలంలోని ఉప్పంపాలెంలో పింఛన్ల పంపిణీ..
కాకినాడ జిల్లా  రౌతులపూడి మండలంలోని ఉప్పంపాలెంలో పింఛన్ల పంపిణీ..
27/33
కాకినాడ జిల్లా  రౌతులపూడి మండలంలోని బీబీపట్నంలో లబ్ధిదారుడికి పింఛను అందజేస్తున్న అధికారులు
కాకినాడ జిల్లా  రౌతులపూడి మండలంలోని బీబీపట్నంలో లబ్ధిదారుడికి పింఛను అందజేస్తున్న అధికారులు
28/33
కృష్ణా ఎన్టీఆర్‌ జిల్లా అవనిగడ్డలోని గాంధీపురం ఎస్టీ కాలనీలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే  మండలి బుద్ధప్రసాద్,  తదితరులు
కృష్ణా ఎన్టీఆర్‌ జిల్లా అవనిగడ్డలోని గాంధీపురం ఎస్టీ కాలనీలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే  మండలి బుద్ధప్రసాద్,  తదితరులు
29/33
బేతంచర్ల పట్టణంలో లబ్ధిదారులకు పింఛను అందజేస్తున్న తెదేపా మాజీ జడ్పీటీసీ సభ్యురాలు బుగ్గన ప్రసన్న లక్ష్మి తదితరులు
బేతంచర్ల పట్టణంలో లబ్ధిదారులకు పింఛను అందజేస్తున్న తెదేపా మాజీ జడ్పీటీసీ సభ్యురాలు బుగ్గన ప్రసన్న లక్ష్మి తదితరులు
30/33
కర్నూలు జిల్లా బేతంచర్లలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న తెదేపా నాయకులు
కర్నూలు జిల్లా బేతంచర్లలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న తెదేపా నాయకులు
31/33
పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం వలగెడ్డ లో  వృద్ధుడికి పింఛను అందజేస్తున్న పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ
పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం వలగెడ్డ లో  వృద్ధుడికి పింఛను అందజేస్తున్న పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ
32/33
ఘంటసాల మండలంలో శతాధిక వృద్ధురాలికి పింఛను అందజేస్తున్న సర్పంచ్ గూడపాటి వెంకటేశ్వరరావు
ఘంటసాల మండలంలో శతాధిక వృద్ధురాలికి పింఛను అందజేస్తున్న సర్పంచ్ గూడపాటి వెంకటేశ్వరరావు
33/33
ఘంటసాల మండలం చిట్టూర్పులో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలభిషేకం చేస్తున్న తేదేపా నాయకులు తుమ్మల చౌదరి బాబు, గుత్తికొండ వర ప్రసాద్ తదితరులు
ఘంటసాల మండలం చిట్టూర్పులో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలభిషేకం చేస్తున్న తేదేపా నాయకులు తుమ్మల చౌదరి బాబు, గుత్తికొండ వర ప్రసాద్ తదితరులు

మరిన్ని