Hyderabad: ‘ఇంటీరియర్ డిజైనర్స్’ ఎగ్జిబిషన్‌ ప్రారంభం

హైదరాబాద్‌: ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇంటీరియర్ డిజైనర్స్’ ఆధ్వర్యంలో హైటెస్‌సిటీలో ఎగ్జిబిషన్ నిర్వహించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈనెల 30 వరకు ఎగ్జిబిషన్‌ జరగనుంది. అక్కడ ఏర్పాటు చేసిన వివిధ రకాల వస్తువులు చూపరులను ఆకట్టుకున్నాయి. ఫొటోలు..

Updated : 28 Jun 2024 20:45 IST
1/10
ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తున్న మంత్రి కోమటిరెడ్డి..
ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తున్న మంత్రి కోమటిరెడ్డి..
2/10
వివిధ రకాల వస్తువులను పరిశీలిస్తున్న మంత్రి, నిర్వాహకులు..
వివిధ రకాల వస్తువులను పరిశీలిస్తున్న మంత్రి, నిర్వాహకులు..
3/10
ఎగ్జిబిషన్‌లో మంత్రి, నిర్వాహకులు..
ఎగ్జిబిషన్‌లో మంత్రి, నిర్వాహకులు..
4/10
ప్రదర్శనలో ఏర్పాటు చేసిన బొమ్మలు, వస్తువులు..
ప్రదర్శనలో ఏర్పాటు చేసిన బొమ్మలు, వస్తువులు..
5/10
ఎగ్జిబిషన్‌లో నగరవాసులు..
ఎగ్జిబిషన్‌లో నగరవాసులు..
6/10
ఎగ్జిబిషన్‌కు వస్తున్న యువతులు..
ఎగ్జిబిషన్‌కు వస్తున్న యువతులు..
7/10
ఆసక్తికరంగా ఇంటీరియర్‌ డిజైనర్‌ వస్తువు..
ఆసక్తికరంగా ఇంటీరియర్‌ డిజైనర్‌ వస్తువు..
8/10
ఏర్పాటు చేసిన వస్తువులు..
ఏర్పాటు చేసిన వస్తువులు..
9/10
వివిధ రకాల పరికరాలు..
వివిధ రకాల పరికరాలు..
10/10
ఇంటీరియర్‌ డిజైనర్‌ ఎగ్జిబిషన్‌..
ఇంటీరియర్‌ డిజైనర్‌ ఎగ్జిబిషన్‌..

మరిన్ని