Hyderabad: ఎగ్జిబిషన్‌లో మెరిసిన ముద్దుగుమ్మలు

హైదరాబాద్‌: హైటెక్‌సిటీలో హైలైఫ్‌ ఎగ్జిబిషన్‌ను ఘనంగా ప్రారంభించారు. మూడు రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ జరగనుంది. ఎగ్జిబిషన్‌ ప్రారంభోత్సవంలో మిస్‌ ఇండియా వరల్డ్‌-2023 నందినీ గుప్తా, నటి దోనాల్‌ బిస్త్‌, ఫ్యాషన్‌ ప్రియులు, మోడల్స్‌ హాజరై సందడి చేశారు. నూతన వస్త్రాలతో ఫొటోలకు పోజులిచ్చారు. చిత్రాలు..

Updated : 21 Jun 2024 19:02 IST
1/8
మెరిసిన నందినీ గుప్తా..
మెరిసిన నందినీ గుప్తా..
2/8
ఫొటోలకు పోజులిస్తున్న బ్యూటీ..
ఫొటోలకు పోజులిస్తున్న బ్యూటీ..
3/8
ఎగ్జిబిషన్‌లో మెరిసిన ముద్దుగుమ్మ..
ఎగ్జిబిషన్‌లో మెరిసిన ముద్దుగుమ్మ..
4/8
ఫొటోలకు పోజులిస్తున్న అందాల భామ..
ఫొటోలకు పోజులిస్తున్న అందాల భామ..
5/8
నూతన ఆభరణాలతో ముద్దుగుమ్మలు..
నూతన ఆభరణాలతో ముద్దుగుమ్మలు..
6/8
మెరిసిన అందాల భామ..
మెరిసిన అందాల భామ..
7/8
బంగారు ఆభరణాలతో ముద్దుగుమ్మలు..
బంగారు ఆభరణాలతో ముద్దుగుమ్మలు..
8/8
ఎగ్జిబిషన్‌లో మెరిసిన భామలు..
ఎగ్జిబిషన్‌లో మెరిసిన భామలు..

మరిన్ని