Gangs of Godavari: ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

విష్వక్‌సేన్‌ హీరోగా కృష్ణ చైతన్య తెరకెక్కించిన చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’. నేహాశెట్టి, అంజలి హీరోయిన్లు. ఆది కీలక పాత్ర పోషించారు. మే 31 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించింది. ప్రముఖ నటుడు బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫొటోలు మీకోసం..

Updated : 28 May 2024 22:18 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని