Revanth Reddy: టీజీ న్యాబ్‌, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో వాహనాలు ప్రారంభం

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో టీజీ న్యాబ్‌, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో వాహనాలను సీఎం రేవంత్‌ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. అంతకుముందు ఆయనకు డీజీపీ రవిగుప్తా, పోలీసు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. పోలీసులు ప్రత్యేక వాహనాలను నడిపారు. ఫొటోలు..

Updated : 02 Jul 2024 16:08 IST
1/9
సీఎం రేవంత్‌ రెడ్డికి స్వాగతం పలుకుతున్న డీజీపీ రవిగుప్తా..
సీఎం రేవంత్‌ రెడ్డికి స్వాగతం పలుకుతున్న డీజీపీ రవిగుప్తా..
2/9
పోలీసుల ప్రత్యేక వాహనాలు..
పోలీసుల ప్రత్యేక వాహనాలు..
3/9
జెండా ఊపి పోలీసుల ప్రత్యేక వాహనాలను ప్రారంభిస్తున్న సీఎం..
జెండా ఊపి పోలీసుల ప్రత్యేక వాహనాలను ప్రారంభిస్తున్న సీఎం..
4/9
ప్రత్యేక వాహనాలను నడుపుతున్న పోలీసు అధికారులు..
ప్రత్యేక వాహనాలను నడుపుతున్న పోలీసు అధికారులు..
5/9
ద్విచక్రవాహనాలను నడుపుతున్న పోలీసు అధికారులు..
ద్విచక్రవాహనాలను నడుపుతున్న పోలీసు అధికారులు..
6/9
ప్రసంగిస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డి..
ప్రసంగిస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డి..
7/9
పోలీసు అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి, డీజీపీ రవిగుప్తా..
పోలీసు అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి, డీజీపీ రవిగుప్తా..
8/9
సీఎం రేవంత్‌రెడ్డి, పోలీసు అధికారులు, డీజీపీ రవిగుప్తా..
సీఎం రేవంత్‌రెడ్డి, పోలీసు అధికారులు, డీజీపీ రవిగుప్తా..
9/9
పోలీసు అధికారులతో రేవంత్‌ రెడ్డి..
పోలీసు అధికారులతో రేవంత్‌ రెడ్డి..

మరిన్ని