Revanth Reddy: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సీఎం రేవంత్‌ పర్యటన

వరంగల్‌: సీఎం రేవంత్‌రెడ్డి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పర్యటిస్తున్నారు. గీసుకొండ మండలం శాయంపేటకు చేరుకున్న ఆయనకు జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క స్వాగతం పలికారు. వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్క్‌ నిర్మాణ పనుల పురోగతిని సీఎం పరిశీలించారు. వనమహోత్సవంలో భాగంగా టెక్స్‌టైల్‌ పార్క్‌లో మొక్కలు నాటారు. అనంతరం ప్రభుత్వ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణాన్ని పరిశీలించారు. ఫొటోలు..

Updated : 29 Jun 2024 15:53 IST
1/6
సీఎం రేవంత్‌కు స్వాగతం పలుకుతున్న మంత్రులు, నాయకులు, అధికారులు..
సీఎం రేవంత్‌కు స్వాగతం పలుకుతున్న మంత్రులు, నాయకులు, అధికారులు..
2/6
టెక్స్‌టైల్‌ పార్క్‌ నిర్మాణ పనుల వద్దకు వస్తున్న సీఎం, నాయకులు..
టెక్స్‌టైల్‌ పార్క్‌ నిర్మాణ పనుల వద్దకు వస్తున్న సీఎం, నాయకులు..
3/6
మొక్కలకు నీరు పోస్తున్న సీఎం, నాయకులు..
మొక్కలకు నీరు పోస్తున్న సీఎం, నాయకులు..
4/6
ప్రజలకు నమస్కరిస్తున్న సీఎం..
ప్రజలకు నమస్కరిస్తున్న సీఎం..
5/6
మొక్కలు నాటి నీళ్లు పోస్తున్న సీఎం, నాయకులు..
మొక్కలు నాటి నీళ్లు పోస్తున్న సీఎం, నాయకులు..
6/6
మొక్కను నాటుతున్న సీఎం, మంత్రి కొండా సురేఖ..
మొక్కను నాటుతున్న సీఎం, మంత్రి కొండా సురేఖ..

మరిన్ని