- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Chandrababu: దిల్లీలో చంద్రబాబు పర్యటన.. ప్రముఖులతో సమావేశం
దిల్లీ: దిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక అవసరాలపై మెమోరాండాన్ని ఆమెకు అందజేశారు. అనంతరం కేంద్రమంత్రులు జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, ప్రముఖ నాయకులతో చంద్రబాబు భేటీ అయ్యారు. కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఇతర నాయకులు హాజరయ్యారు. సంబంధిత ఫొటోలు..
Updated : 05 Jul 2024 14:52 IST
1/6
![కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ..](https://assets.eenadu.net/photo_gallery/Latest/050724galmshhyd924924/050724galmshhydga10.jpg)
2/6
![కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్తో చంద్రబాబు సమావేశం..](https://assets.eenadu.net/photo_gallery/Latest/050724galmshhyd924924/050724galmshhydga7.jpg)
3/6
![రాజ్నాథ్ సింగ్తో చంద్రబాబు భేటీ..](https://assets.eenadu.net/photo_gallery/Latest/050724galmshhyd924924/050724galmshhydga6.jpg)
4/6
![కేంద్రమంత్రి జేపీ నడ్డాతో చంద్రబాబు భేటీ..](https://assets.eenadu.net/photo_gallery/Latest/050724galmshhyd924924/050724galmshhydga5.jpg)
5/6
![కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ..](https://assets.eenadu.net/photo_gallery/Latest/050724galmshhyd924924/050724galmshhydga4.jpg)
6/6
![ఎంపీ అప్పలనాయుడును అభినందించిన చంద్రబాబు..](https://assets.eenadu.net/photo_gallery/Latest/050724galmshhyd924924/050724galmshhydga3.jpg)
Tags :
మరిన్ని
-
చిత్రం చెప్పే విశేషాలు (08-07-2024)
-
గుంటూరులో రామోజీరావు సంస్మరణ సభ
-
జగన్నాథ రథయాత్రను ప్రారంభించిన రేవంత్ రెడ్డి
-
ఎన్టీఆర్ భవన్కు చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెదేపా శ్రేణులు
-
ఘనంగా ఐసీఏఐ కళాశాల స్నాతకోత్సవం
-
పుల్లెల గోపీచంద్ అకాడమీలో రామోజీరావుకు నివాళి
-
చిత్రం చెప్పే విశేషాలు (07-07-2024)
-
హైదరాబాద్లో చిత్ర ప్రదర్శన
-
ప్రజాభవన్లో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం
-
‘డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్’ పేరుతో వాక్థాన్
-
ప్రపంచ జునొసిస్ దినోత్సవం.. పెంపుడు శునకాలకు టీకాలు
-
మూసీ పరిసర వ్యర్థాల తొలగింపు.. ఫొటోలు
-
చిత్రం చెప్పే విశేషాలు (06-07-2024)
-
హైదరాబాద్లో చంద్రబాబుకు ఘన స్వాగతం
-
టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద భారాస విద్యార్థి నేతల ఆందోళన
-
దిల్లీలో చంద్రబాబు పర్యటన.. ప్రముఖులతో సమావేశం
-
చిత్రం చెప్పే విశేషాలు (05-07-2024)
-
దిల్లీలో చంద్రబాబు పర్యటన.. రాజకీయ ప్రముఖులతో భేటీ
-
చిత్రం చెప్పే విశేషాలు (04-07-2024)
-
కాకినాడలో మూడోరోజు పవన్ కల్యాణ్ పర్యటన
-
చిత్రం చెప్పే విశేషాలు (03-07-2024)
-
హైదరాబాద్లో ‘సెయిలింగ్ వీక్-2024’ పోటీలు
-
అసోంలో వరదల బీభత్సం.. 45 మంది మృతి
-
టీజీ న్యాబ్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాహనాలు ప్రారంభం
-
చిత్రం చెప్పే విశేషాలు (02-07-2024)
-
నెక్లెస్ రోడ్లో 5కే రన్.. నగరవాసుల సందడి
-
ఏపీలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం
-
ఏపీలో ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ కార్యక్రమం
-
లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేసిన సీఎం చంద్రబాబు
-
చిత్రం చెప్పే విశేషాలు (01-07-2024)