Chandrababu: దిల్లీలో చంద్రబాబు పర్యటన.. ప్రముఖులతో సమావేశం

దిల్లీ: దిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక అవసరాలపై మెమోరాండాన్ని ఆమెకు అందజేశారు. అనంతరం కేంద్రమంత్రులు జేపీ నడ్డా, రాజ్‌నాథ్‌ సింగ్‌, ప్రముఖ నాయకులతో చంద్రబాబు భేటీ అయ్యారు. కేంద్రమంత్రులు రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఇతర నాయకులు హాజరయ్యారు. సంబంధిత ఫొటోలు..

Updated : 05 Jul 2024 14:52 IST
1/6
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ..
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ..
2/6
కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో చంద్రబాబు సమావేశం..
కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో చంద్రబాబు సమావేశం..
3/6
రాజ్‌నాథ్‌ సింగ్‌తో చంద్రబాబు భేటీ..
రాజ్‌నాథ్‌ సింగ్‌తో చంద్రబాబు భేటీ..
4/6
కేంద్రమంత్రి జేపీ నడ్డాతో చంద్రబాబు భేటీ..
కేంద్రమంత్రి జేపీ నడ్డాతో చంద్రబాబు భేటీ..
5/6
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ..
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ..
6/6
ఎంపీ అప్పలనాయుడును అభినందించిన చంద్రబాబు..
ఎంపీ అప్పలనాయుడును అభినందించిన చంద్రబాబు..

మరిన్ని