Chandrababu: కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన

కుప్పం: ఏపీ సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పం చేరుకున్నారు. నాలుగోసారి సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత ఆయన తొలిసారి అక్కడ పర్యటిస్తున్నారు. శాంతిపురం మండలం చిన్నారిదొడ్డి వద్ద హంద్రీ-నీవా కాలువను పరిశీలించారు. అనంతరం అక్కడి అధికారులతో మాట్లాడారు. కుప్పంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఫొటోలు..

Updated : 25 Jun 2024 19:16 IST
1/11
ప్రజలకు నమస్కరిస్తున్న సీఎం చంద్రబాబు..
ప్రజలకు నమస్కరిస్తున్న సీఎం చంద్రబాబు..
2/11
ప్రసంగిస్తున్న చంద్రబాబు..
ప్రసంగిస్తున్న చంద్రబాబు..
3/11
విరాళం చెక్కును చంద్రబాబుకు అందిస్తున్న మహిళలు..
విరాళం చెక్కును చంద్రబాబుకు అందిస్తున్న మహిళలు..
4/11
సభా వేదికపై సీఎం, నాయకులు..
సభా వేదికపై సీఎం, నాయకులు..
5/11
బహిరంగ సభకు హాజరైన ప్రజలు..
బహిరంగ సభకు హాజరైన ప్రజలు..
6/11
అభివాదం చేస్తున్న సీఎం చంద్రబాబు
అభివాదం చేస్తున్న సీఎం చంద్రబాబు
7/11
హంద్రీనీవా కాల్వ పనుల గురించి అధికారులతో మాట్లాడుతున్న చంద్రబాబు..
హంద్రీనీవా కాల్వ పనుల గురించి అధికారులతో మాట్లాడుతున్న చంద్రబాబు..
8/11
ప్రజలకు అభివాదం చేస్తున్న చంద్రబాబు..
ప్రజలకు అభివాదం చేస్తున్న చంద్రబాబు..
9/11
కాల్వ పనుల గురించి అధికారులతో మాట్లాడుతున్న సీఎం..
కాల్వ పనుల గురించి అధికారులతో మాట్లాడుతున్న సీఎం..
10/11
హంద్రీనీవా కాల్వను పరిశీలిస్తున్న చంద్రబాబు..
హంద్రీనీవా కాల్వను పరిశీలిస్తున్న చంద్రబాబు..
11/11
కాల్వ పనులపై అధికారులతో మాట్లాడుతున్న సీఎం..
కాల్వ పనులపై అధికారులతో మాట్లాడుతున్న సీఎం..

మరిన్ని