Hyderabad: ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వార్షికోత్సవం

హైదరాబాద్: బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి 24వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌ రెడ్డి హాజరై ప్రసంగించారు. ఆసుపత్రి ఛైర్మన్‌, మేనేజింగ్‌ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ, నాయకులు, ప్రముఖులు హాజరయ్యారు. సంబంధిత ఫొటోలు..

Updated : 24 Jun 2024 18:00 IST
1/8
సీఎం రేవంత్‌రెడ్డి, బాలకృష్ణను ఆశీర్వదిస్తున్న పూజారులు..
సీఎం రేవంత్‌రెడ్డి, బాలకృష్ణను ఆశీర్వదిస్తున్న పూజారులు..
2/8
బాలకృష్ణకు కేకు తినిపిస్తున్న కుమార్తె తేజస్విని..
బాలకృష్ణకు కేకు తినిపిస్తున్న కుమార్తె తేజస్విని..
3/8
మాట్లాడుతున్న ఎంపీ భరత్‌..
మాట్లాడుతున్న ఎంపీ భరత్‌..
4/8
ప్రసంగిస్తున్న నందమూరి బాలకృష్ణ..
ప్రసంగిస్తున్న నందమూరి బాలకృష్ణ..
5/8
రేవంత్‌ రెడ్డికి విగ్రహాన్ని బహూకరిస్తున్న బాలకృష్ణ..
రేవంత్‌ రెడ్డికి విగ్రహాన్ని బహూకరిస్తున్న బాలకృష్ణ..
6/8
ముచ్చటిస్తున్న రేవంత్‌ రెడ్డి, బాలకృష్ణ..
ముచ్చటిస్తున్న రేవంత్‌ రెడ్డి, బాలకృష్ణ..
7/8
ప్రసంగిస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డి..
ప్రసంగిస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డి..
8/8
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న రేవంత్‌ రెడ్డి..
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న రేవంత్‌ రెడ్డి..

మరిన్ని